Home » Author »Narender Thiru
తాజాగా 20,000 మెట్రిక్ టన్నుల గోధుమల్ని సరఫరా చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఇండియా-సెంట్రల్ ఏసియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ తొలి సమావేశం జరిగిన వెంటనే అఫ్ఘాన్కు భారత్ గోధుమలు సరఫరా చేయడానికి నిర్ణయం తీసుకోవడం విశేషం.
రామచంద్ర పిళ్లై కీలక విషయాలు వెల్లడించాడు. తాను ఎమ్మెల్సీ కవితకు బినామీ అని, ఆమె ఆదేశాల మేరకే తాను పని చేసినట్లు ఈడీకి చెప్పాడు. ఈ నేపథ్యంలో కవితను విచారించాలని ఈడీ నిర్ణయించింది. దీంతో కవితకు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార�
సాధారణ బస్సులతోపాటు నగర పరిధిలోని ప్రీమియర్ ఏసీ బస్సుల్లోనూ ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. కెంపెగౌడ నుంచి ఎయిర్పోర్టు వరకు నడిపే వజ్ర, వాయు వజ్ర సర్వీసుల్లోనూ టిక్కెట్ లేకుండానే ప్రయాణించవచ్చు. మహిళా దినోత్సవం రోజు బస్సు సౌకర్యం కల�
భారత క్రికెట్ జట్టు కూడా హోలీ వేడుకలు జరుపుకొంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, ఇతర ఆటగాళ్లంతా హోలీ జరుపుకొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆకర్షిస్తోంది. కోహ్లీ, రోహిత్ అల్లరి చేస్తూ హోలీ జరుపు�
గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రం మీదుగా దేశంలోకి డ్రగ్స్ రవాణా అవుతున్నాయని ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. దీంతో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), తీర రక్షక దళం ఆధ్వర్యంలో సంయుక్తంగా నిఘా పెంచారు. సోమవారం రాత్రి ప్రత్యేక ఆపరేషన్ �
పాత ఢాకా నగరం, సిద్ధిక్ బజార్లో ఉన్న ఒక ఏడంతస్థుల బిల్డింగులో మంగళవారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో పేలుడు సంభవించింది. శానిటరీ ఉత్పత్తులు ఉన్న ఈ బిల్డింగ్ కింది అంతస్థులో భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడు ధాటికి 14 మంది మరణించారు.
రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వానికి అనేక అంశాలపై లేఖ రాసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర సహకారంతో చేపట్టాల్సిన ప్రాజెక్టుల వ�
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13, 14, 15 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే, తాజాగా సవరించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13న జరగాల్సిన పరీక్షను 17న నిర్వహించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ఈ ఒక్క రోజు పరీక్షను మాత్రమే వాయిదా వేశారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రమి రెడ్డి పేర్లను సీఎం ఖరారు చేశారు. ఈ నెల9న వీళ్లు నామినేషన్ వేయబోతున్నారు. ఈ మేరకు సీఎం కేస�
నాగ్పూర్లో ఇటీవల 41 ఏళ్ల ఒక వ్యక్తికి, హోటల్లో మహిళ పరిచయమైంది. దీంతో ఆమెతో గడిపేందుకు అతడు రెండు వయాగ్రా మాత్రలు వేసుకున్నాడు. ఆల్కహాల్తో కలిపి మాత్రలు తీసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం అతడికి వాంతులు, నీరసం వంటి లక్షణాలు మొదలయ్యాయి.
కోహిమాలోని రాజ్భవన్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో నీఫియు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ పాల్గొన్నారు.
ఈస్ట్ ఫార్మింగ్డేల్ ప్రాంతంలోని రిపబ్లిక్ ఎయిర్పోర్ట్ నుంచి ఆదివారం మధ్యాహ్నం 02.18 నిమిషాలకు ప్రత్యేక విమానం బయలుదేరింది. ఇది చిన్న, సింగిల్ ఇంజిన్ విమానం. ఈ విమానంలో ఫైజుల్ చౌదురి అనే పైలట్, రోమా గుప్తా (63) అనే మహిళ, ఆమె కూతురు రీవా గుప్తా ఉన్
అనేక జీవుల్ని చిన్న చిన్న బోన్లలో, అక్వేరియంలు లేదా ఏదైనా క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఉంచి బంధిస్తారు. అవి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ వాతావరణానికి అలవాడుపడతాయి. కానీ, అలాంటి జీవాల్ని స్వేచ్ఛగా వాటి ప్రపంచంలోకి వదిలేస్తే అవి పొందే ఆనంద
ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. సాయంత్రానికి ముందే వాతావరణం చల్లబడి, చీకటిగా మారిపోయింది. ఒక పక్క వేసవి ప్రారంభమయ్యే సమయంలో ఈ వానలేంటా అని ముంబై వాసులు ఆశ్చర్యం వ్యక్త�
జపాన్లో ఇటీవల జననాల రేటు భారీగా తగ్గుతోంది. మరణాల సంఖ్యలో సగం కంటే తక్కువగా జననాల సంఖ్య ఉంటోంది. దీంతో జనాభా కూడా తగ్గుతోంది. అక్కడి వాళ్లు కెరీర్ కోసం పిల్లల్ని కనడంపై ఆసక్తి చూపించడం లేదు. గత ఏడాది జపాన్లో 1.58 మిలియన్ల మంది మరణిస్తే, జన్మిం�
ఇటీవల ముంబై, నాగ్పూర్లోని పలు చోట్ల జరిపిన సోదాల్లో రూ.5.51 కోట్ల విలువైన నగలు, రూ.1.21 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగల్లో ఖరీదైన బంగారు, వజ్రాభరణాలున్నాయి. పంకజ్ మెహదియాతోపాటు, ఇతరులు పెట్టుబడుల పేరుతో వినియోగదారులను మోసం చేస
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాన్రాడ్ సంగ్మా ఆధ్వర్యంలోని ఎన్పీపీ 26 సీట్లు గెలిచింది. యూడీపీ 11 సీట్లు, బీజేపీ, హెచ్ఎస్పీడీపీ, పీడీఎఫ్, ఐఎన్డీ పార్టీలు తలో రెండు సీట్లు గెలిచాయి. ఈ పార్టీలన్నీ కలిసి ‘మేఘాలయ డెమొక్రటిక్ అలయెన్స్-2 (ఎండీఏ-2)’ పేరుతో �
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. మహిళా దినోత్సవాన్ని సాధారణ సెలవు దినంగా పరిగణిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బుధవారం, మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనే సంగతి తెలిసిందే. మహిళా దినోత్సవం సం�
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏ1గా ఉన్న మనీశ్ సిసోడియాను గత వారం సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి రోజు నుంచి కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆయన సీబీఐ కస్టడీలో విచారణ ఎదుర్కొన్నారు. సోమవారం మనీశ్ కస్టడీ పూర్తవ్వడంతో ఆయనను జ్యుడీషియల్ కస్టడ
రాజకీయాల్లో ఉన్న మేధావుల్లో ఒకరిగా శశి థరూర్ను విమర్శకులు భావిస్తారు. తాజాగా ఆయన నాగాలాండ్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక యువతి అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.