Home » Author »Narender Thiru
అమరావతి కేసులకు సంబంధించిన విచారణ మార్చి 28న సుప్రీం కోర్టులో జరపాల్సి ఉంది. అయితే, అంతకంటే ముందుగానే కేసు విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు కోరారు. ఈ విజ్ణప్తిని జస్టిస్ కేఎం జోసెఫ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం తోసిపుచ్చింది.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా మెగ్ ల్యానింగ్ను, వైస్ కెప్టెన్గా జెమిమా రోడ్రిగ్స్ను జట్టు యాజమాన్యం ఎంపిక చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన మెగ్ ల్యానింగ్ ప్రస్తుతం ఆ జట్టు కెప్టెన్గా కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా జట్టుకే కాదు.. అంతర్జా�
ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 18 వరకు కొనసాగుతాయి. ప్రతి రోజూ ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 3,350 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున�
భారత ప్రధాని, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్సభ ప్రతిపక్ష నేత... ఈ ముగ్గురితో కూడిన కమిటీయే ఇకపై ఎన్నికల కమిషనర్లను నియమించాలని ఆదేశించింది. ఈ మేరకు పాత నియామక విధానాన్ని రద్దు చేసింది. భారత ఎన్నికల సంఘంలోని కమిషనర్ల నియామకాన్ని ఈ కమ
ఫ్లోరిడాకు చెందిన మైకేల్ క్రుమోజ్ అనే 21 ఏళ్ల యువకుడికి కంటికి సంబంధించిన సమస్య ఉంది. దీంతో అతడు కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నాడు. అయితే, నిద్రపోయే ముందు ఆ కాంటాక్ట్ లెన్స్ తీసేయలేదు. దీంతో అతడి కంటికి అకాంత్ అమీబా కెరటైటిస్ ఇన్ఫెక్షన్ సోకింది.
అదానీ-హిండెన్బర్గ్ అంశంపై విచారణకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. రిటైర్డ్ జడ్జి అభయ్ మనోహార్ సప్రే నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఓపీ భట్, జేపీ దేవ్ధర్, కేవీ కామత్, నందన్ నీలేక�
ప్రపంచ కప్ సాధించిన జట్టులోని తన సహచర ఆటగాళ్లు, సిబ్బందికి గోల్డ్ ఐఫోన్లు బహుమతిగా అందించబోతున్నాడు. ఇందుకోసం 35 గోల్డ్ ఐఫోన్లను ఆర్డర్ చేశాడు. వీటిని చాలా ప్రత్యేకంగా తయారు చేయించాడు. 24 క్యారెట్ల గోల్డ్తో తయారవుతున్న ప్రతి ఫోన్పై ఆటగాడి ప
ఉత్తర ప్రదేశ్, లక్నోకు చెందిన ఒక వ్యాపారి ఒక ప్రైవేటు సంస్థలో పెట్టుబడులు పెట్టాలనుకున్నాడు. దీనికోసం వెతికితే, ఒక సంస్థ పేరుతో వెబ్సైట్ కనిపించింది. అందులోని వివరాలు కూడా అతడికి నచ్చాయి. దీంతో తన డీటైల్స్ అందులో ఎంటర్ చేశాడు. తర్వాత అతడిక�
టిక్కెట్ లేని రైల్వే ప్రయాణికులు నుంచి రూ.100 కోట్ల జరిమానా వసూలు చేసినట్లు ముంబై డివిజన్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వరకు ఈ మొత్తం జరిమానా వసూలు చేసినట్లు తెలిపింది. ఇంత తక్కువ కాలంలో అధిక మొత్�
ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ప్రారంభ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకల్లో పలువురు బాలీవుడ్ తారలు ప్రదర్శన ఇవ్వబోతున్నారు. కియారా అద్వానీ, క్రితి సనన్ డాన్స్ పెర్ఫామెన్స్తోపాటు పంజాబీ ర్యాపర్ ఏపీ ధి�
ముంబై ఇండియన్స్ టీమ్కు కెప్టెన్గా హర్మన్ ప్రీత్ కౌర్ కొనసాగుతుందని ఆ జట్టు యాజమాన్యం బుధవారం ప్రకటించింది. హర్మన్ను ముంబై ఇండియన్స్ రూ.1.2 కోట్లకు కొనుగోలు చేసింది. గత వేలంలో అమ్ముడుపోయిన రెండో క్రీడాకారిణి హర్మన్. నిజానికి స్మృతి మంధానన
ఇటీవల బిహార్లో రూపొందుతున్న భోజ్పురి పాటలు వివాదాస్పదమవుతున్నాయి. ఈ పాటల్లో వివిధ పార్టీలను, సామాజిక వర్గాలను కించపరిచేలా సాహిత్యం ఉంటోంది. అసభ్యత కూడా ఎక్కువైంది. వివాదాస్పద అంశాలతో పాట రూపొందించిన నేహా సింగ్ అనే గాయనికి ఇటీవల పోలీసుల�
ఈ ప్రతిపాదన ప్రకారం.. బ్యాంకు ఉద్యోగులు వారానికి ఐదు రోజులే పని చేసినప్పటికీ, ప్రతి రోజూ అదనంగా 50 నిమిషాలు పని చేయాలని సూచించింది. ఈ అంశంపై ప్రస్తుతం యూఎఫ్బీఈ, ఐబీఏ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఐబీఏ ఈ అంశంపై సూత్రప్రాయంగా అంగీకరించినట్�
కుకింగ్ షో కోసం పోటీదారులను ఎంపిక చేస్తున్న నిర్వాహకులకు షాకిచ్చిందో మహిళ. ఇంతకీ ఏం జరిగిందంటే.. పాకిస్తాన్లో ‘ద కిచెన్ మాస్టర్’ పేరుతో ఒక టీవీ కుకింగ్ షో రాబోతుంది. ఈ షో కోసం నిర్వాహకులు పోటీదారుల్ని ఎంపిక చేస్తున్నారు. షోలో పాల్గొనాలి అన�
మనీశ్ సిసోడియా ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. మార్చి 4 వరకు ఆయన కస్టడీ కొనసాగుతుంది. ఈ కేసుకు సంబంధించిన అనేక అంశాలపై సీబీఐ అధికారులు సిసోడియాను విచారిస్తున్నారు. అక్కడ ఆయనను సీబీఐ ప్రత్యేక సదుపాయాలు కలిగిన లాకప్లో ఉంచి విచ
తిరుపత్తూర్ జిల్లాలో, వనియంబాడి సర్వీస్ లేన్పై ముగ్గురు బాలలు సైకిల్పై వెళ్తున్నారు. విజయ్, సూర్య అనే సోదరులతోపాటు, రఫీక్ అనే మరో బాలుడు కలిపి సైకిళ్లపై స్కూలుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన ఒక ఎస్యూవీ వాహనం వారిని ఢీకొంది. ఈ ఘటన�
ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, నిజామాబాద్ ఎంపీ అరవింద్, మాజీ ఎంపీ వివేక్ సమక్షంలో బుధవారం ఆమె బీజేపీలో చేరారు. సాయంత్రం పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దాతో శ్రావణి మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు.
తన సోదరుడి హత్య కేసులో అరెస్టుపై స్టే పొడిగించాలని పాల్ తన పిటిషన్లో కోరారు. అలాగే ఇటీవల తెలంగాణలో నూతనంగా నిర్మించిన సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మీడియాతో
మానేరు వాగులో క్వారీల పేరుతో ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. ఒకే లారీ పర్మిషన్ మీద నాలుగు లారీల ఇసుక తరలిస్తున్నారు. ఇసుక దోపిడీని ప్రజలకు చూపించడానికే ఇక్కడకు వచ్చాను. అక్రమ ఇసుక తరలించి కోట్లు కూడబెడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జేసీబీ
బుమ్రా కొంత కాలంగా వెన్ను నొప్పి (బ్యాక్ స్ట్రెస్ ఫ్రాక్చర్)తో బాధపడుతున్నాడు. జాతీయ జట్టుకు కూడా దూరమయ్యాడు. అయితే, రాబోయే ఐపీఎల్ వరకు కోలుకుంటాడని అందరూ భావించారు. కానీ, ఇంకా గాయం నుంచి బుమ్రా కోలుకోలేదు. దీంతో రాబోయే ఐపీఎల్ సీజన్కు దూరమయ్