Home » Author »Narender Thiru
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు, రెండో రోజు ఆట కొనసాగుతోంది. గుజరాత్, అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.
తమ సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు శుక్రవారం నిరసనలకు పిలుపునిచ్చాయి. ఒకరోజు సమ్మె చేపట్టనున్నట్లు చెప్పాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. విధి నిర్వహణ పక్కనబెట్టి సమ్మెలో పాల్గొంటే షోకాజ్ నోటీసు జారీ చే�
హ్యాంబర్గ్లో ఉన్న జెహోవా విట్నెస్ సెంటర్ హాల్లో ఈ కాల్పులు జరిగాయి. ఈ సెంటర్ ఇంటర్నేషనల్ చర్చిలో భాగం. ఇక్కడ భారీగా జనం గుమిగూడి ఉన్న సమయంలో గన్ చేతబట్టిన వ్యక్తి ఉన్నట్లుండి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆరుగురుపైనే మరణించ�
బుధవారం ఉదయం వాళ్ల ఫ్లాట్లో పని చేసేందుకు పని మనిషి వెళ్లింది. ఫ్లాట్ కాలింగ్ బెల్ నొక్కినప్పటికీ, లోపలి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. చాలా సేపు ప్రయత్నించిన పనిమనిషి చివరకు దగ్గర్లోనే ఉంటున్న దీపక్ వాళ్ల అమ్మకు ఫోన్ చేసింది. ఆమె, మరికొందరి�
కవిత అరెస్టును తెలంగాణ సమస్యగా చిత్రీకరిస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజల సమస్య కాదు. కవిత అంశం తెలంగాణకు ముడిపెట్టడం సరికాదు. ఇది అధికార మదం. అహంకారం. సారాయి వ్యాపారాన్ని విస్తరించేందుకు కవిత ప్రయత్నించింది. సారాయి వ్యాపారంతో కవితకు ఏం పని?
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థకు చెందిన విమానంలో బంగారం అక్రమ రవాణా గురించి రహస్య సమాచారం అందింది. విమానంలో క్యాబిన్ క్రూగా పని చేస్తున్న షఫీ అనే వ్యక్తి ఈ బంగారం సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. అతడు బహ్రెయిన్-కోజికోడ్-కోచి మధ్య ప్రయాణించ�
ఆదివాసులతో ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్, బషీర్బాగ్లో గురువారం హరగోపాల్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల ఆదివాసులపై జరుగుతున్న దాడుల విషయంలో ప్రభుత్వ వైఖరిపై విమర్శలు చేశారు.
కర్ణాటక, కోలార్ జిల్లాకు చెందిన బీజేపీ ఎంపీ మునిస్వామి బుధవారం ఒక ఎగ్జిబిషన్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన అనుచరులతో కలిసి అక్కడి స్టాళ్లను సందర్శించారు. అయితే, అక్కడ ఒక స్టాల్లో మహిళా వ్యాపారి బట్టలు విక్రయిస్తోంది. కానీ, ఆమె ఆ సమయంలో నుదు�
ఢిల్లీలోని మలై మందిర్ ఏరియాలో బుధవారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో ఒక థార్ వాహనం అదుపుతప్పి పక్కనున్న వాహనదారులు, వ్యాపారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
గుజరాత్, అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ టెస్టు మ్యాచ్ జరుగుతోంది. గురువారం ఉదయం టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు ఇండియా ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్ కూడా హాజరయ్యారు.
ఇండియా-చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతుండటంపై కూడా అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా నిఘా విభాగం సమర్పించిన వార్షిక నివేదికలో ఈ విషయాల్ని ప్రస్తావించారు. ఈ నివేదికను అమెరికా పార్లమెంటుకు సమర్పించారు. ఈ నివేదిక ప్రకారం.. ఇండియా-చైనా, ఇ
మార్చి 17న ఏపీ ఐసెట్-2023 నోటిఫికేషన్ విడుదలవుతుంది. మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈసెట్-2023కి సంబంధించిన నోటిఫికేష్ బుధవారం (మార్చి 8) విడుదలైంది. మార్చి 10-ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పూర్తి వివరాల కోసం సంబంధిత
ఐక్యరాజ్యసమితి వేదికగా బుధవారం పాకిస్తాన్కు భారత్ గట్టి జవాబిచ్చింది. భారత్లోని జమ్ము-కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఐరాస భద్రతా మండలిలో పాక్ ఆరోపించింది. జమ్ము-కాశ్మీర్ను భారత్ ఆక్రమించుకుందని చెప్పింది. అయితే, పాక్ వ్య�
న్యూజిలాండ్లోని క్రిస్ట్చర్చ్ పట్టణంలో బుమ్రాకు సర్జరీ జరిగింది. ఈ శస్త్ర చికిత్స విజయవంతమైనట్లు, దీన్నుంచి ఆయన కోలుకుంటున్నట్లు ఒక స్పోర్ట్స్ మీడియా సంస్థ వెల్లడించింది. బీసీసీఐ పర్యవేక్షణలోనే బుమ్రాకు ఈ సర్జరీ జరిగింది. ప్రస్తుతం వి
కొత్త చట్టం ప్రకారం ఇకపై వలసదారుల్ని బ్రిటన్లోకి అనుమతించారు. అనేక దేశాల నుంచి బ్రిటన్ సహా జర్మనీ, ఫ్రాన్స్ వంటి యూరప్ దేశాలకు అక్రమంగా వలస వస్తుంటారు. నిజానికి ఇతర యూరప్ దేశాలతో పోలిస్తే బ్రిటన్కు వచ్చే వారి సంఖ్య తక్కువే. అయినప్పటికీ అక
గత ఏడాది అఫ్తాబ్ పూనావాలా తన ప్రేయసి శ్రద్ధాను దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. హత్య అనంతరం ఆమె మృతదేహాన్ని 35 భాగాలుగా నరికి, మూడు వారాలపాటు తన ఇంట్లోని ఫ్రిజ్లో దాచి ఉంచాడు. ఈ క్రమంలో ఒక్కో శరీర భాగాన్ని ఢిల్లీలోని ఒక్కో చోట పాడేస్తూ వచ�
ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ బెంగళూరు అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోను బెంగళూరు పోలీసులకు ట్యాగ్ చేశారు. దీనిపైనే పోలీసులు స్పందించారు. ఈ వీడియో ప్రకారం.. రోడ్డు పక్కన మెట్రో దగ్గర ఒక బైక్ ట్యాక్సీ నడుపుతున్న యువకుడిని ఆటో డ్�
మంగళవారం కేరళలో పారాగ్లైడింగ్ ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది. కేరళలోని వర్కాల బీచ్లో తమిళనాడుకు చెందిన ఒక మహిళ పారాగ్లైడింగ్ చేసింది. ఆమెను ఒక ప్రొఫెషనల్ పారాగ్లైడర్ తనతోపాటు పారాషూట్ ద్వారా గాల్లోకి తీసుకెళ్లాడు. అయితే, గాల్లో ఎగురుతుం�
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గురువారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ఈ నోటీసులపై కవిత స్పందించారు. బుధవారం ఉదయం ఒక ప్రకట�
మహిళల గౌరవార్థం గూగుల్ అనే పదంలోని ప్రతి అక్షరాన్ని మహిళల కోసం రూపొందించింది. ప్రతి అక్షరంలోని ఒక్కో చిత్రం మహిళల సేవా భావాన్ని, వారి ప్రగతిని తెలియజేస్తుంది. మహిళలు ఒకరికొకరు ఎలా సహకరించుకుంటున్నారు.. ఒకరి అభ్యున్నతికి ఇంకొకరు ఎలా కారణమవ�