Home » Author »Narender Thiru
ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ను దాటి బౌలర్లలో అశ్విన్ అగ్ర స్థానానికి దూసుకెళ్లాడు. భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ గతంలో కంటే తన ర్యాంకు మెరుగుపర్చుకున్నాడు. ఏడు స్థానాలు ఎగబాకిన కోహ్లీ ప్రస్తుతం బ్యాట్స్మెన్లలో 13వ ర్యాంకులో కొనసాగుతున్న�
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో 98 శాతానికి పైగా పూర్తి చేశాం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవటంలో అందరికంటే ముందున్నాం. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో ఎక్కడ రాజీ పడలేదు. వివిధ వర్గాల ప్రజలకు అందించే పథకాల ద్వారా 1,97,473 కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారు
రూ.10 లక్షలు ఇచ్చేంత ఆర్థిక పరిస్థితులు మా దగ్గర లేవు. మా కొడుకు ఇంజనీరింగ్ చదివి, మహారాష్ట్రలో పని చేస్తూ జీవనం సాగించేవాడు. ఇద్దరు కొడుకులు గత ఐదేళ్ల నుంచి మహారాష్ట్రలోనే ఉంటున్నారు. బంధువుల అమ్మాయి కావడం వల్లే రేణుకకు డబ్బులు ఇచ్చి వుంటాడు
తప్పుడు పద్ధతులతో చాలామంది ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు చేసిన వ్యక్తి రెండుసార్లు పోటీ చేసినా నియోజకవర్గ ప్రజలు తిరస్కరించారు. నియోజకవర్గం నుంచి పారిపోయి ఆరోపణలు చేస్తున్నాడు. సవాల్ చేస్తున్నా.. దమ్ముంటే సత్తుపల్లి వచ్చి నాపై పోటీ చేయాల�
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కూడా ఇటీవల హెచ్3ఎన్2 కేసులు పెరుగుతున్నాయి. ఈ నెల 11 వరకే ఇక్కడ 79 కేసులు నమోదయ్యాయి. దీని వ్యాప్తి మరింతగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ముందుగానే అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. అసెంబ్లీలో ఈ అంశంపై చర్చ జరిగింది
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ చట్టాన్ని గౌరవిస్తామన్నారు. విచారణ ఎదుర్కొంటామన్నారు. మరి సుప్రీంకోర్టుకు ఎందుకెళ్లారు? సంతోష్ కోర్టుకు వెళ్లారు. అరెస్టు కాకుండా కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లడం ప్రతి ఒక్కరి హక
మంగళవారం ఉదయం బాలుడు బోరుబావిలో పడ్డాడు. వెంటనే గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. స్పందించిన భద్రతా సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలుడిని సురక్షితంగా రక్షించేందుకు చర్యలు చేపట్టారు. పోలీసులు, వైద్య బృం�
వివిధ విభాగాల్లో పని చేస్తున్న పది వేల మంది సిబ్బందిని అనేక దశల్లో తొలగించబోతున్నట్లు చెప్పాడు. అలాగే కొన్ని ప్రాజెక్టుల్ని రద్దు చేస్తున్నట్లు, ఉద్యోగ నియామకాల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే కంపెనీలో ఖాళీగా ఉన్న 5,000 ఉద్యోగ�
తరచూ ఎవరో ఒకరు ఇలా నోట్ల కట్టలు విసిరేస్తున్నారు. కొందరు క్రేజ్ కోసమే ఇలా చేస్తున్నారు. దీంతో నోట్ల కోసం ప్రజలు రోడ్లపైకి రావడం వల్ల ఇతరులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. అందుకే ఇలా నోట్ల కట్టలు విసిరేసే వారిపై పోలీ
గుజరాత్, అహ్మదాబాద్లో గౌతమ్ తనయుడు జీత్ అదానీ-దివా జైమిన్ షా నిశ్చితార్థ వేడుక జరిగింది. అతికొద్ది మంది అతిథుల సమక్షంలోనే ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. గౌతమ్ అదానీ ఇంట అడుగుపెట్టబోయే కోడలు దివా జైమిన్. ఆమె ప్రముఖ వజ్రాల వ్యాపారి జైమిన్ ష�
ఏప్రిల్ 30న సచివాలయం ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఏప్రిల్ 30, ఆదివారం, మేఘ లగ్నం, ఉదయం 06.08 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సచివాలయం ప్రారంభోత్సవం జరగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 01.20కి సీఎం కేసీఆర్ సీట్లో కూర్చుంటారు.
బుధవారం తెలంగాణలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. గురువారం కూడా అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. రెండో రోజులపాటు మెరుపులు, ఈదురుగాలుల (గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిమీ)తో కూడిన వర్షాలు పడతాయి. గురువారం వడగండ్ల వాన కు
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు వర్సెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పొంగులేటిపై బీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలకు పొంగులేటి అనుచరులు కౌంటర్ ఇస్తున్నారు. మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి బీఆర్ఎస్ నేతలు, ఎమ్మ�
నిందితులను మరికొద్దిసేపట్లో పోలీసులు బేగం బజార్ పోలీస్ స్టేషన్ నుంచి రిమాండ్కు తరలించనున్నారు. అనంతరం నిందితులను కస్టడీలోకి తీసుకుని, విచారించాలని నిర్ణయించుకున్నారు. నిందితుల్ని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు బయటకు
కాళేశ్వరం ప్రాజెక్టుపై జేపీసీ వేయాలని, కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ షర్మిల మంగళవారం ఢిల్లీలో పార్లమెంట్ వరకు ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. షర్మిలతోపాటు వైఎస్ఆర్టీపీ శ్రేణులు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. అయితే,
మాజీ మంత్రి కే విజయరామరావు సోమవారం అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తన సంతాపాన్ని ప్రకటించారు. మరోవైపు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కూ�
రాజస్థాన్, బర్మర్ జిల్లాకు చెందిన నర్పాత్ సింగ్ రాజ్పురోహిత్ జమ్మూ నుంచి రాజస్థాన్లోని జైపూర్ వరకు సైకిల్పై యాత్ర చేశాడు. జనవరి 2019లో మొదలైన అతడి యాత్ర 2022 ఏప్రిల్ వరకు సాగింది. మూడేళ్లకుపైగా అతడి యాత్ర సాగింది. సైకిల్పై దేశంలోనే అత్యధిక �
ఎమ్మెల్యేలకు 66 శాతం జీతాలు పెంచుతూ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎమ్మెల్యేల వేతనాలు, ఇతర అలవెన్స్లు భారీగా పెరగనున్నాయి. వేతనాల పెంపు ప్రతిపాదనను ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్రపతి ఆమోదానికి పంపింది. రాష్ట్రపతి ద్రౌపది �
చేతిలో మొబైల్ ఉంటే చాలు.. డబ్బున్నట్లే. యూపీఐ ద్వారా ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరికైనా వెంటనే చెల్లించవచ్చు. అవసరమైన వారికి ఎంత దూరంలో ఉన్నా క్షణాల్లో డబ్బు పంపొచ్చు. కానీ, యూపీఐ పేమెంట్స్ విషయంలో పరిమితి ఉన్న సంగతి తెలిసిందే. డైలీ లిమిట్ దాటితే ప�
వరుసగా జరుగుతున్న వీధి కుక్కల దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు మరణించాడు. ఖమ్మం జిల్లా పుటాని తండాలో ఈ ఘటన జరిగింది. పుటాని తండాకు చెందిన బానోత్ అనే ఐదేళ్ల బాలుడు వీధిలో ఆడుకుంటుండగా ఒక్క సారి