Home » Author »Narender Thiru
బెంగళూరులో 21 ఆటో యూనియన్లకు చెందిన 2.10 లక్షల మంది ఆటోడ్రైవర్లు సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రధాన రైల్వే స్టేషన్ నుంచి సీఎం బసవరాజు బొమ్మై ఇంటి వరకు ర్యాలీగా వెళ్లి నిరసన చేపడుతున్నట్లు ఆటో డ్రైవర్స్ ఆదర్శ్ యూనియన్ అధ్యక్షుడు మంజునాథ్ చెప్పాడ�
విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఇండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ వన్డేలో ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ పట్టిన క్యాచ్ సంచలనంగా మారింది. స్టార్క్ బౌలింగ్లో హార్ధిక్ పాండ్యా బ్యాటింగ్ చేస్తుండగా పట్టిన క్యాచ్ వీడియో ఇప్పుడు వైరల్ అ�
వీడియో గేమ్స్ విషయంలో తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత హెచ్చరించినా కొందరు మారడం లేదు. అలా మాట వినకుండా గేమ్స్ ఆడుతున్న తన కొడుకుకు ఒక తండ్రి గుణపాఠం చెప్పాడు. తండ్రి చేసిన పనితో ఆ కొడుకు.. మళ్లీ వీడియో గేమ్స్ ఆడనంటూ మాటిచ్చాడు.
రైతులందరి రుణాలన్నింటినీ తక్షణమే మాఫీ చేయాలి. ఎరువుల ధరలు తగ్గించాలి. సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సూచించిన విద్యుత్ సవరణ బిల్లు, 2022ను ఉపసంహరించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఎస్కేఎమ్తో చర్చించిన తర్వాతే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని
విచిత్రమైన ఫుడ్ వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. వాటిలో కొన్ని ఫుడ్స్ వావ్ అనేలా బాగుంటే.. ఇంకొన్ని చీ అనేలా ఉంటున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫుడ్ వీడియోపై నెటిజన్లు చాలా వరకు నెగెటివ్గానే స్పందిస్తున్నారు. కొంద�
కృష్ణ జింకను చంపినందువల్ల సల్మాన్పై మా వర్గం వాళ్లు ఆగ్రహంగా ఉన్నారు. తన చర్యల ద్వారా సల్మాన్ మా వర్గం వాళ్లను అవమానించాడు. మేం అతడిపై ఫిర్యాదు చేశాం. అతడు మా వాళ్లకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నేను ఈ వి
బిల్ క్లింటన్, బిల్ గేట్స్ను నేనే చంద్రబాబుకు పరిచయం చేసానని చదువుకున్న ప్రతి ఒక్కరు చెబుతారు. ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం అనేది నా అజెండా. చిన్న దేశాలైన క్యూబా, జింబాబ్వే చేయగలిగినప్పుడు ప్రపంచంలో పెద్ద దేశం అయిన మనం చేయలేమా? ప్రపంచంలో మన ద
బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె గాయాలు చూసి షాకయ్యారు. ఒంటిపైనే కాదు.. బాలిక మర్మావయవాల్లోనూ గాయాలయ్యాయి. కలప భాగాల్ని ఆమె ప్రైవేట్ పార్ట్స్లో గుర్తించారు. బాలిక స్థితిపై అనుమానం వచ్చిన డాక్టర్లు పోలీసులకు సమాచారం అందించారు.
కొంతకాలంగా డిస్నీ సంస్థ నిర్వహణా ఖర్చులు తగ్గించుకునే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ ఏడాది నుంచి ఐపీఎల్ ప్రసారాల్ని అందించడం లేదు. కొన్ని హాలీవుడ్ సినిమాల్ని కూడా త్వరలో ఓటీటీ నుంచి తొలగించనుంది. హ�
2 శాతం ఓట్లున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిచినంత మాత్రాన వైసీపీ పని అయిపోయినట్లేనా? అలా అయితే, గత నాలుగు సంవత్సరాలుగా జరిగిన స్థానిక ఎన్నికలతోపాటు, ఉపాధ్యాయ, స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,071 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం నాలుగు నెలల తర్వాత ఇదే మొదటిసారి. 129 రోజుల తర్వాత దేశంలో ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,915గా ఉన్నట్లు కేంద్ర ఆర�
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు చెందిన ఎమద్ పరిబహన్ బస్సు మాదారిపూర్ ప్రాంతంలోని ఎక్స్ప్రెస్ వేపై వేగంగా వెళ్తోంది. ఈ క్రమంలో ఉదయం 07.30 గంటల సమయంలో బస్సు అదుపుతప్పి, పక్కనున్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 17 మంది మరణించా�
వాయువ్య ఢిల్లీ ప్రాంతంలోని మంగోళ్ పురి ఫ్లై ఓవర్పై ఈ ఘటన జరిగింది. రాత్రిపూట రోడ్డుపై ఒక యువకుడు యువతిపై దాడి చేశాడు. ఆమెను దారుణంగా కొడుతూ క్యాబ్లోకి తోసేశాడు. అనంతరం అతడు కూడా అదే కారులో ఎక్కాడు. పక్కనే ఉన్న మరో వ్యక్తి కూడా కారులో కూర్చు
ఢిల్లీ పరిధిలోని రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్) నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో కూలీలు ఒక బ్యాగును గుర్తించారు. దుర్వాసన వస్తున్న ఈ బ్యాగు తెరిచి చూడగా అందులో ప్లాస్టిక్ కవర్లో చుట్టిన పుర్రె, వెంట్రుకలు, ఎముకలు, వేళ్లు, ఇత
పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు జరుగుతాయి. రోజూ ఉదయం 09.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టిక్కెట్లు ఈ నెల 24 నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. తెలంగాణవ్యాప్తంగా 4,94,616 మంది విద్యార్థులు ప
రాజౌరి గార్డెన్ పరిధిలోని తరుణ్ సూరి అనే కస్టమర్ ఇంటికి సరుకులు డెలివరీ చేసేందుకు వెళ్లారు. దీనికి రూ.1,655 బిల్ అయింది. ఆ బిల్లు చెల్లించిన తర్వాత కస్టమర్కు తిరిగి ఇవ్వడానికి సరిపడా చిల్లర అమన్, గుర్పాల్ సింగ్ వద్ద లేదు. దీంతో చిల్లర లేదనే కార�
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో నైతిక విజయం వైఎస్సార్సీపీదే. కౌంటింగ్ అక్రమాలపై కోర్టును ఆశ్రయిస్తాం. ఓట్ల తారుమారుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. మొదటి రెండు రౌండ్లు నాకు మెజారిటీ వచ్చింది. ఇండిపెండెంట్ అభ్యర్థి తరపు�
సైబర్ నేరగాళ్లు ముందు ఇలా మనీ పంపి.. తర్వాత మీ మనీ మొత్తం కాజేయొచ్చు. ఇటీవల ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. ముంబైలోనే సైబర్ నేరగాళ్లు ఇలా 81 మంది నుంచి కోటి రూపాయలు పైగా కొట్టేశారు. సైబర్ నేరగాళ్లు ఫోన్ పే, గూగుల్ పే వంటి మీ యూపీఐ అకౌంట్కు ముందుగా మన�
తెలంగాణ రాజధాని హైదరాబాద్తోపాటు అనేక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఏపీలోని అనేక జిల్లాల్లోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల వడగళ్ల వాన కురుస్తోంది. హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది.
జింబాబ్వే రాజధాని హరారేకు 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్వెక్వె పట్టణంలోని ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. క్లాసు రూమ్లో విద్యార్థులంతా ఉన్న సమయంలో ఉన్నట్లుండి, ఫ్లోర్ భూమిలోకి కుంగిపోయింది. క్లాస్ రూమ్లో పెద్ద గొయ్యి ఏర్పడింది. దీంతో చాల�