Home » Author »Narender Thiru
వివిధ ప్రాంతీయ, జాతీయ పార్టీలు కొత్త కూటముల కోసం ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ రహిత, కాంగ్రెస్ రహిత కూటమి కోసం ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. దీనిలో భాగంగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ కా�
ముకేష్ అంబానీ అత్యంత భారతీయ సంపన్నుడిగా మారారు. టాప్-10లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడు కూడా అంబానీనే. గతంలో ఈ జాబితాలో టాప్-2 ప్లేసులో ఉన్న అదానీ సంపద ఇటీవల భారీగా తరిగిపోయిన సంగతి తెలిసిందే. అదానీ 28 బిలియన్ డాలర్లు కోల్పోయి, 53 బిలియన్ డాలర�
డియోరి పోలీస్ పరిధిలో భూషన్ పాండే అనే వృద్ధుడిపై ఒక కేసుకు సంబంధించి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. అతడ్ని పట్టుకునేందుకు సంగం పాఠక్ ఆధ్వర్యంలో పోలీసులు నిందితుడి ఇంటికి వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన నిందితుడి కుటుంబ సభ్యులు అందరూ
పంజాబ్ పోలీసులు అమృత్పాల్ సింగ్ కోసం వేట ప్రారంభించడానికి నిరసగా, బ్రిటన్లో ఖలిస్తాన్ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. లండన్లోని భారత రాయబార కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. కార్యాలయంపై ఉన్న భారత జాతీయ జెండాను తొలగించారు. అక్కడి ఫర్నీచర్ ధ
ఒక కంపెనీ మాత్రం తమ ఉద్యోగులకు ఏకంగా ఐదేళ్ల వేతనాన్ని బోనస్గా అందించబోతుంది. తైవాన్కు చెందిన షిప్పింగ్ కంపెనీ ఎవర్గ్రీన్ మెరైన్ అనే సంస్థ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీలోని 3,100 మంది ఉద్యోగులకు వారి పనితీరు ఆధారంగా ఈ బోనస్ అందిస్తామని �
అయితే, కొంతకాలం క్రితం జెహానె థామస్ తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. ఆప్టిక్ న్యూరైటిస్ అనే అరుధైన వ్యాధి ఆమెకు సోకింది. దీనివల్ల కంటిలో వాపు వంటి లక్షణాలు వస్తాయి. అలాగే తీవ్రమైన మైగ్రేన్ సమస్యను కూడా జెహానే ఎదుర్కొంది. దీనికోసం ఆమె ఇటీవల
తాజాగా కూరగాయలకు సంబంధించిన ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ తీసిందో తెలియనప్పటికీ.. అమిత్ తడాని అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రకారం.. వాడిపోయిన ఆకు కూరల్ని ఒక వ్యక్తి కెమికల్ కల
నాగ్పూర్లో ఉన్న గడ్కరీ కార్యాలయానికి మంగళవారం ఉదయం రెండు కాల్స్, మధ్యాహ్నం మరో కాల్ వచ్చింది. జయేష్ పూజారి అలియాస్ జయేష్ కాంతా పేరుతో ఒక వ్యక్తి గడ్కరీ ఆఫీస్కు కాల్ చేశాడు. తనకు రూ.10 కోట్లు ఇవ్వాలని, లేకపోతే గడ్కరీకి హాని తప్పదని బెదిరించ�
ఉత్తర ప్రదేశ్, అజాంఘర్లోని డీఏవీ పీజీ కాలేజీలో కొంతకాలంగా నల్లాలు (వాటర్ ట్యాప్స్) చోరీకి గురవుతున్నాయి. ముఖ్యంగా బాత్ రూమ్స్, టాయిలెట్ల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు వీటిని కొట్టేస్తున్నారు. దీంతో దొంగల్ని గుర్తించే ఉద్దేశంతో అజాంఘర్ ప�
సోమవారం వెల్లడయ్యాయి. దీని ప్రకారం రఫెల్ నాదల్ ఏటీపీ ర్యాంకింగ్స్లో 13వ స్థానంలో నిలిచాడు. అంతకుముందు తొమ్మిదో స్థానంలో ఉండేవాడు. తాజాగా 4 స్థానాలు దిగజారాడు. దీంతో 912 వారాలపాటు టాప్-10లో కొనసాగిన అతడి జైత్రయాత్రకు బ్రేక్ పడినట్లైంది.
సిసోడియా బెయిల్ పిటిషన్ విషయంలో సిసోడియా తరఫు న్యాయవాదులు, సీబీఐ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా మనీశ్ సిసోడియా తరఫు న్యాయవాదులు అతడికి బెయిల్ ఇవ్వాల్సిందిగా ఢిల్లీ కోర్టును కోరారు. అయితే, దీన్ని సీబీఐ వ్యతిరేకించింది. �
జగన్ సలహాదారులు, పీకే టీం కలిసి నేను మాట్లాడిన మాటల్లోని పదాలను కట్ చేసి, వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. వాటితో జిల్లాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారు. నన్ను అరెస్టు చేయాలని జిల్లాల్లో వైసీపీకి చెందిన యాదవ నేతలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు �
రాజస్థాన్, లూని నదీ ప్రాంతం, పన్నెసింగ్ నగర్కు చెందిన కొందరు యువకులు ఒక చింకారా (జింక)ను చంపి, చెట్టుకు వేలాడదీశారు. తర్వాత దాని చర్మం వొలిచి, మాంసం తీశారు. అనంతరం ఈ మాంసాన్ని వండుకుని విందు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వాళ
లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న వ్యక్తులను వదిలేశారు. కొందరు దేశ సంపద దోచుకొని యూకేలో జల్సాలు చేస్తున్నారు. దోస్తులను వదిలేసి... తెలంగాణ బిడ్డను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. 10 నెలలుగా ఆడబిడ్డను వేధిస్తున్నారు. దేశాన్ని లూటీ చేసినోళ్ళను వది�
ఉదయం 11.00 గంటల నుంచి ఢిల్లీలోని కార్యాలయంలో కవితను ఈడీ అధికారులు విచారించారు. దాదాపు పదిన్నర గంటలుపైగా కవితను అధికారులు ప్రశ్నించారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద కవితను ఈడీ అధికారులు విచారించారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ లేని థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏడుగురు సీఎంలకు కేజ్రీవాల్ గతంలో లేఖలు రాసినట్�
అమృత్పాల్ సింగ్ను అరెస్టు చేసేందుకు పంజాబ్ ప్రభుత్వం ప్రయత్నిస్తుండటంపై విదేశాల్లోనూ ఖలిస్తాన్ మద్దతుదారులు నిరసనకు దిగుతున్నారు. లండన్లోని భారత రాయబార కార్యాలయంపై ఉన్న భారత జాతీయ జెండాను ఖలిస్తాన్ మద్దతుదారులు తొలగించారు. అలాగే అమ
జపాన్ ప్రధాని ఫ్యుమియో సోమవారం భారత పర్యటనకు వచ్చారు. ఢిల్లీలో ఉన్న ఫ్యుమియోను మోదీ అక్కడి బుద్ధ జయంతి పార్కుకు తీసుకెళ్లారు. పార్కులోని బాల బోధి చెట్టు గురించి ఫ్యుమియోకు మోదీ వివరించారు. ఇద్దరూ పార్క్ అంతా కలియతిరిగారు. ఈ సందర్భంగా పార్క�
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం బెల్గాంలో ‘యువ క్రాంతి సమావేశ’ పేరుతో ఒక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేత రాహుల్ గాంధీ, రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివ కుమార్, సీఎల్పీ నేత సిద్�
అమృత్పాల్ సింగ్ స్థావరం నుంచి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, ఆయుధాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని బట్టి అతడికి పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల పంజాబ్లో చెలరేగిన అల్లర్లలో కూడ�