Home » Author »Narender Thiru
కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మాజీ మంత్రి హరిరామ జోగయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిలో భాగంగా కేంద్రం గతంలో 10 శాతం రిజర్వేషన్లపై ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసు విచారణ ముగిసినట్టు పిటిషనర్ కోర్టుకు తెల�
సిక్కు సంస్థల్లో ప్రధానమైన ‘అకాల్ తక్త్’ సంస్థ అమృత్పాల్ సింగ్ అంశంపై స్పందించింది. పంజాబ్ ప్రభుత్వ తీరు, పోలీసుల వైఖరిపై మండిపడింది. సంస్థకు చెందిన జియాని హర్ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో సోమవారం ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ సిక్కు �
2022-23కుగాను ఉద్యోగులకు పీఎఫ్పై 8.15 శాతం వడ్డీ వర్తిస్తుంది. గత ఏడాదికంటే ఈ సారి అధిక వడ్డీని నిర్ణయించింది. 2021-22కిగాను ఈపీఎఫ్ఓ 8.10 శాతం మాత్రమే వడ్డీ అందించింది. దీన్ని ఈ ఏడాది స్వల్పంగా పెంచి 8.15 శాతం వడ్డీగా నిర్ణయించింది ఈపీఎఫ్ఓ. మంగళవారం జరిగిన �
గడిచిన 24 గంటల్లో దేశంలో 1,890 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు ఐదు నెలల తర్వాత.. అంటే 149 రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవ్వడం ఇదే మొదటిసారి. చివరగా గత అక్టోబర్ 28న 2,208 కేసులు నమోదయ్యాయి. కోవిడ్ కేసులు పెరిగిపోతుండటంపై కేంద్రం ఆందోళన వ్యక�
దేశంలో జరుగుతున్న సైబర్ నేరాలల్లో ఎక్కువగా ఇక్కడి కాల్ సెంటర్ల నుంచే జరుగుతున్నాయి. ఇక్కడ నిత్యం ఏదో ఒక కాల్ సెంటర్ మోసం బయటపడుతోంది. గడిచిన ఐదేళ్లలో 250కిపైగా కాల్ సెంటర్ మోసాలు బయటపడ్డాయి. కొందరు కేటుగాళ్లు కాల్ సెంటర్స్ ఏర్పాటు చేసి యువతన�
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన డాక్టర్ సుధాకర్ పరిస్థితి ఏమైందో.. నా పరిస్థితి కూడా అలాగే అవుతుందని హైదరాబాద్ వచ్చా. చాలా ప్రీ ప్లాన్డ్గా నాపై కుట్ర జరిగింది. మూడు సంవత్సరాలనుంచి నన్ను వాడుకున్నారు. నా నియోజకవర్గ ప్రాంతంలో ఇసుక మాఫియా దోచుకుం�
అడవిలో చెట్ల మధ్య, హాయిగా నిద్రపోతున్న వాటిని అలా చూస్తుంటే ఎంత బాగుందో అనిపించకమానదు. చైనాకు సంబంధించిన వీడియో ఇది. చైనాలో ఒక ఏనుగుల గుంపు వలస వెళ్తూ అలసిపోయింది. పైగా వాతావరణం కూడా సరిగ్గా లేకపోవడంతో దారిలో అన్నీ కలిసి విశ్రాంతి తీసుకున్న
ఏ1-ప్రవీణ్, ఏ2-రాజశేఖర్, ఏ4-డాక్య, ఏ5-కేతావత్ రాజేశ్వర్ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని సిట్ భావిస్తోంది. కోర్టు అనుమతి మేరకు నలుగురు నిందితులను ఆదివారం కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు సిట్ సిద్ధమైంది.
సీనియర్ పొలిటీషియన్ డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు డీఎస్ తనయుడు ధర్మపురి సంజయ్, మేడ్చల్ సత్యనారాయణ కూడా పార్టీలో చేరారు. వీరికి ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి మణిక్ రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ అధ
ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ఏపీలోని, శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్ను ఇస్రో ప్రయోగించింది. ఈ రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. దీని ద్వారా ఒకేసారి 36 ఉపగ్రహాల్ని అంతరిక్షంలో ప్రవేశపెడతారు. ఈ రాకెట్ పొడవు 43.5 మీట
బిహార్కు చెందిన శివ్ శంకర్ ముఖియా ఢిల్లీలో ట్యాక్సీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. అతడికి ఇప్పటికే పెళ్లై, నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అతడికి మూడేళ్లక్రితం సునీత అనే మహిళ పరిచయమైంది. ఆమెకు కూడా పెళ్లైంది. కాగా, సునీత సెక్స్ వర్కర్గా పని చే�
అమెరికాలోని వాషింగ్టన్లో ఉన్న భారత రాయబార కార్యాలయం వద్ద లలిత్ ఝా అనే భారతీయ జర్నలిస్టుపై శనివారం దాడి చేశారు. ఖలిస్తాన్ మద్దతుదారులు అక్కడి రాయబార కార్యాలయం వద్ద శనివారం ఒక నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనిపై సమాచారం సేకరించేందుకు లలిత్
మోదీ కాన్వాయ్ వైపు ఒక యువకుడు దూసుకొచ్చాడు. దూరంగా బారికెడ్లు ఏర్పాటు చేసి, చుట్టూ పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ, వాటిని దాటుకుని అతడు మోదీ వైపు దూసుకెళ్లాడు. చాలా దగ్గరకు రాగానే గుర్తించిన పోలీసులు అతడిని అడ్డుకున్నారు.
శనివారం సాయంత్రం జరిగిన ఫైనల్ పోరులో 48 కిలోల విభాగంలో నీతూ గోల్డ్ మెడల్ సాధించింది. మంగోలియాకు చెందిన బాక్సర్ లుత్సైఖాన్ అల్టాన్సెట్సెంగ్పై 5-0తో విజయం సాధించింది. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించిన ఆరో భారత మహిళా బాక�
రాహుల్ గాంధీపై అనర్హత రాజ్యాంగ విరుద్ధం. ఇది హీనమైన చర్య. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గపు చర్యలతో ఎమర్జెన్సీ పరిస్థితులు గుర్తుకు వస్తున్నాయి. పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. రాహుల్ గాంధీ మా పార్టీ కాకపోయినా ప్రజాస్�
ఆంధ్రప్రదేశ్, శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఆదివారం ‘ఎల్వీఎమ్3’ రాకెట్ ప్రయోగించబోతుంది. దీని ద్వారా ఒకేసారి 36 వన్ వెబ్ ఉపగ్రహాల్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టబోతుంది ఇస్రో. ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ఈ రాకెట్ ప్రయోగం జర�
ఆ బాలిక ఎవరు, ఏంటి అనే వివరాలు తెలియకపోయినప్పటికీ.. తన బ్యాటింగ్ స్టైల్ మాత్రం చాలా మందికి నచ్చింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఆమె బ్యాటింగ్కు ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఆ చిన్నారి ఆడుతున్న హెలికాప్టర్ షాట్స్ తన ఫేవరెట్ అని చ�
గత శనివారం నుంచి అమృత్పాల్ సింగ్ కోసం పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, అతడు అనేక వేషాలు మారుస్తూ, పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుంటున్నాడు. తాజాగా అతడు మారు వేషంలో ఉన్నప్పటి సీసీ టీవీ ఫుటేజ్ ఒకటి బయటపడింది.
టీఎస్పీఎస్సీ (Tspsc)లో ఏదో జరిగిందని కెసీఆర్పై, బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఒకాయన నిరుద్యోగ దీక్ష చేస్తున్నారు. మీరు ఎన్ని కొంగ జపాలు చేసిన రాష్ట్రంలో బీజేపీకి నిరుద్యోగం తప్పదు.
ప్రజాస్వామ్యంలో ఈరోజు చీకటి రోజు. భారత ప్రజాస్వామ్యాన్ని చూసి ప్రపంచం నవ్వుతోంది. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం సిగ్గుచేటు. పుచ్చకాయల దొంగ ఎవరూ అంటే మోదీ భుజాలు తడుముకున్నట్లు ఉంది. ఇలాగే ఉంటే భారత సమాఖ్య వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అంతమవుతుం