Home » Author »Narender Thiru
కోవిడ్ కేసులు ఈ స్థాయిలో పెరగడం దాదాపు ఐదు నెలల తర్వాత ఇదే మొదటిసారి. 146 రోజుల తర్వాత మళ్లీ ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 8,601గా ఉన్నాయి. డైలీ కోవిడ్ పాజిటివిటీ రేట్ 1.33కాగా, వీక్లీ పాజిట
జనవరి 20న బండి భగీరథ్ను మహీంద్రా యూనివర్సిటీ సస్పెండ్ చేసింది. యూనివర్సిటీలోకి ప్రవేశం నిషేధించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. తనను ఎలాంటి వివరణ అడగకుండానే యూనివర్సిటీ సస్పెండ్ చేసిందని భగీరథ్
బేరసారాలు ఆడి, ఎమ్మెల్సీ అభ్యర్థిని నిలబెట్టారు. చంద్రబాబు కుట్రలు కుతంత్రాలతోనే ఇదంతా చేశారు. మావారిని రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్లు ఇచ్చి ప్రలోభ పెట్టారు. యెల్లో మీడియాలో చంద్రబాబు వ్యూహం ఫలించిందని ఊదరగొట్టారు. సింబల్ మీద గెలిచిన సభ్యులు అ�
ఒక పెళ్లి కూతురు మాత్రం తన పెళ్లి నాటి జడ, జువెలరీ మొత్తం చాక్లెట్లతోనే తయారు చేయించుకుంది. వాటినే అందంగా అలంకరించుకుంది. జడ, నెక్లెస్, వడ్డాణం, చెవి దుద్దులు, రిస్ట్ బ్యాండ్.. ఇలా అన్నింటినీ చాక్లెట్లతోనే అలంకరించుకుంది.
రాహుల్ గాంధీపై పార్లమెంట్ అనర్హత వేటు వేయడాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఖండించారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఈ రోజు చీకటిరోజు అన్నారు. ఇదే అంశంపై మంత్రి కేటీఆర్, కల్వకుంట్ల కవిత కూడా స్పందించారు. కేంద్రం తీరును తప్పుబట్టారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డ వైసీపీ ఎమ్మెల్యేలపై అధిష్టానం వేటు వేసింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకప
ఆస్ట్రేలియాతో సిరీస్ ముగిసిన తర్వాత దొరికిన ఖాళీ సమయాన్ని కోహ్లీ తన మేకోవర్ కోసం కేటాయించాడు. తాజా హెయిర్ స్టైల్ యువతను, ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది. కొత్త రకం హెయిర్ స్టైల్తో కోహ్లీ మరింత మంచి లుక్తో కనిపిస్తున్నాడు. తాజా లుక్ కూడా సోషల్
దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో, బోయ, వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చూతూ తీర్మానం చేసినట్లు ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. దళితుడు మరో మతంలోకి వెళ్లినంత మాత్రాన జీవన స్థితిగతుల్లో మార్పు ఉండదని అందరికీ తెలుసు. మతం మారినందుకు వాళ్లకు రావాల్సిన ఎస్సీ
కొంతకాలంగా అలాంటి కొన్ని సీన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయి, నవ్వులపాలైన సంగతి తెలిసిందే. తాజాగా మరో సీరియల్లోని ఒక సన్నివేశం కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ సీన్ చూసి ప్రేక్షకులు షాకవుతున్నారు. ఒక పాత సీరియల్లోని సన్నివేశం ఇది.
కలబుర్గి జిల్లాకు చెందిన మల్లినాథ్ బిరాదర్ అనే వ్యక్తి స్థానిక మెజెస్టిక్ ప్రాంతంలోని ఒక హోటల్లో పని చేస్తున్నాడు. బుధవారం సాయంత్రం అతడితోపాటు పని చేసే గణేష్ అనే వ్యక్తితో సిగరెట్ షేరింగ్ విషయంలో వివాదం తలెత్తింది. ఇది గొడవకు దారి తీసింద
రాష్ట్రంలో శుక్రవారం తేలిక నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉండగా, శని, ఆదివారాల్లో అక్కడక్కడా మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది. శని, ఆదివారాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.
వ్యక్తిగత అకౌంట్లతోపాటు, సంస్థలకు కూడా లెగసీ చెక్మార్క్స్ తొలగిస్తారు. ట్విట్టర్ బ్లూ కావాలనుకుంటే వెబ్ బ్రౌజర్ ద్వారా నెలకు 7 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే అమలవుతున్న లెగసీ వెరిఫైడ్ ప్రోగ్రామ్ ఏప్రిల్ 1 నుంచి రద్దవుతుంది. చెక�
దుబాయ్ నుంచి ముంబై వస్తున్న ఇండిగోకు చెందిన 6ఈ 1088 విమానంలో ఇద్దరు ప్రయాణికులు వీరంగం సృష్టించారు. అప్పటికే పూర్తి మద్యం మత్తులో ఉన్న ఈ ఇద్దరూ విమానంలో కూడా మద్యం తాగుతూ మరింత రెచ్చిపోయారు. పాల్ఘర్, కొల్హాపూర్కు చెందిన ఇద్దరు ప్రయాణికులు దు�
360 డిగ్రీ ప్లేయర్గా పేరు పొందిన సూర్యకుమార్ యాదవ్ వరుసగా మూడు సార్లు గోల్డెన్ డకౌట్ కావడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్లో సూర్యకుమార్ యాదవ్ ఇలా గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మొదటి రెండు మ్యాచుల్లో మిచెల్ స�
ఏపీలో తుది దశకు చేరుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
వ్యక్తిగత డేటా చోరీ ముఠా అరెస్ట్
గాలి వానతో తెలంగాణలో 2,58,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వరి, మొక్కజొన్న, మామిడి వంటి పంటలకు నష్టం కలిగింది. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల నష్ట పరిహారం అందిస్తాం. పంట నష్ట పరిహారం కింద రూ.250 కోట్లు విడుదల చేస్తున్నాం.
అమృత్పాల్ సింగ్కు అనేక మంది మహిళలతో వివాహేతర సంబంధాలున్నట్లు వెల్లడైంది. అమృత్పాల్ సింగ్కు ఇటీవలే వివాహమైంది. గత ఫిబ్రవరిలోనే బ్రిటన్కు చెందిన కిరణ్దీప్ను అతడు పెళ్లి చేసుకున్నాడు. అయినప్పటికీ అతడు అనేక మంది మహిళలతో చాటింగ్ చేశాడ
2019 లోక్ సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని కోలార్లో జరిగిన ఒక సభలో ప్రధాని మోదీ గురించి రాహుల్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 13, 2019న రాహుల్ మాట్లాడుతూ ‘‘లలిత్ మోదీ, నీరవ్ మోదీ, నరేంద్ర మోదీ.. ఇలా దొంగలంతా మోదీ ఇంటి పేరుతోనే ఎందుకు ఉంటారు’’ అని ప�
‘ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ లైన్’ మార్గం పొడవు 23 కిలోమీటర్లు కాగా, మొత్తం 21 స్టేషన్లు ఉంటాయి. ఇది న్యూఢిల్లీని, ద్వారకా సెక్టార్ను కలుపుతుంది. మెట్రో రైలు గరిష్ట వేగం పెంచేందుకు ‘మెట్రో రైల్ సేఫ్టీ కమిషన్’ ఆమోదం తెలిపింది. దీంతో రైలు వేగాన్�