Home » Author »Narender Thiru
జలంధర్, నకోదార్లో శనివారం మధ్యాహ్నం అమృత్పాల్ సింగ్ను అరెస్టు చేశారు. అమృత్పాల్ సింగ్ ఖలిస్తాన్ వేర్పాటువాద ఉద్యమాన్ని నడిపిస్తున్నాడు. అతడు వారిస్ పంజాబ్ దె చీఫ్గా కొనసాగుతున్నాడు. తన సంస్థ ద్వారా అనేక మందిని రెచ్చగొట్టి ఖలిస్తాన�
ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. బీజేపీలో చేరాలని ఆప్ ఎమ్మెల్యేల్ని బెదిరిస్తోంది. లేకుంటే సీబీఐ, ఈడీతో దాడులు చేయిస్తామని హెచ్చరిస్తోంది. ఆప్ ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. వా�
ప్రస్తుతం రాజస్థాన్లో 33 జిల్లాలున్నాయి. అయితే, వీటిలో జైపూర్, జోధ్పూర్ జిల్లాలను తొలగించబోతున్నారు. దీంతో జిల్లాల సంఖ్య 31కి మారుతుంది. కొత్తగా ఏర్పాటయ్యే 19 జిల్లాలతో ఈ సంఖ్య 50కి పెరుగుతుంది. ఈ విషయాన్ని సీఎం అశోక్ గెహ్లాట్ అసెంబ్లీలో వెల్ల�
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 841 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసుల సంఖ్య 800 దాటడం నాలుగు నెలల తర్వాత ఇదే మొదటిసారి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,389 ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ ర�
రైళ్లలో కుక్కలు లేదా ఇతర పెంపుడు జంతువుల్ని తీసుకెళ్లాలంటే వాటిని ప్రత్యేక కంపార్టుమెంట్లలోని బోన్లలో ఉంచి లాక్ చేయాలి. దీనివల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉంటుందని రైల్వే శాఖ అంచనా. కానీ, ఎంతో ఇష్టంగా చూసుకునే వాటిని బోన్లలో ఉంచి, �
స్వప్నలోక్ కాంప్లెక్స్ బిల్డింగ్లో గురువారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. బిల్డింగ్ 7, 8 అంతస్థులు మంటల్లో చిక్కుకున్నాయి. ఈ ఫ్లోర్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అక్కడి వారి నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్�
ఆరు రాష్ట్రాల్లో కేసులు ఉన్నట్లుండి పెరిగిపోతున్నాయి. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. ఆయా రాష్ట్రాలకు లేఖలు రాసింది. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖలు రాసింది. కోవిడ్ కేసులు పెరగకుం�
మెహబూబా ముఫ్తీ బుధవారం ఒక దేవాలయాన్ని సందర్శించారు. పూంఛ్ జిల్లాలోని నవగ్రహ టెంపుల్ను సందర్శించి, అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అయితే, మెహబూబా ముఫ్తీ పూజలు చేయడంపై బీజేపీ విమర్శలు చేస్తోంది. రాజకీయ జిమ్మిక్కులో భాగంగానే మెహబూబా దేవాలయాలు �
తన డిజైనర్ తనను బెదిరించిందని, రూ.కోటి లంచం ఇవ్వజూపిందని అమృత ఫడ్నవిస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై గత ఫిబ్రవరిలోనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసు వివరాల ప్రకారం.. అనిక్షా అనే మహిళ అమృత ఫడ్నవిస్ను 2021 నవంబర్లో తొ
దుబాయ్లోనే ఉన్న మరో ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ అల్ అరబ్. దీని ఎత్తు 280 మీటర్లు (920 అడుగులు). ఇంత ఎత్తైన బిల్డింగులపై సాధారణంగా హెలికాప్టర్లు మాత్రమే ల్యాండ్ అవుతుంటాయి. విమానాలు ల్యాండ్ అవ్వడం వీలు కాదు. కానీ, బుర్జ్ అల్ అరబ్ బిల్డింగ్పై తాజాగా ఒ�
బీఆర్ఎస్ ప్రభుత్వం లీకుల ప్రభుత్వంగా మారింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై విచారణ జరిపించాలి. ప్రశ్నాపత్రాల లీకేజీనీ బీజేపీ ఖండిస్తోంది. జాబ్ నోటిఫికేషన్లపై ఎన్నో సంవత్సరాలుగా వేచి చూస్తున్న యువత ఆశలపై నీళ్ళు పోశారు. సిట్ విచారణ అంటేనే
అన్నా యూనివర్సిటీలో సీతా లక్ష్మి అనే 53 ఏళ్ల మహిళ ప్రొఫెసర్గా పని చేస్తుంది. ఆమె తిరుచ్చిలో ఆదివారం ఒక స్కూల్ దగ్గర రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో సెంథిల్ కుమార్ అనే వ్యక్తి ఆమెపై ఒక కలపతో తయారు చేసిన దుంగతో తలపై కొట్టాడు.
కోస్తాంధ్రలో గురువారం నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. 18, 19 తేదీల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతోంది.
ఈ నెల 20, సోమవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. కవిత నేడు (గురువారం) విచారణకు హాజరుకావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అయితే, విచారణకు తాను హాజరు కాలేనని కవిత ఈడీ అధికారులకు లేఖ రాసింది. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగిందర్�
గురువారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హైదరాబాద్ పరిసరాల్లో ఓ మోస్తరుగా వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్ వంటి కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోంది. సంగారెడ్డి జిల్లాలో వర్షం బీభత్స సృష్టిస్�
ఇటీవల టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఆందోళన చేసిన బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరికి కోర్టు రిమాండ్ విధించింది. ప్రస్తుతం జైలులో ఉన్న కార్యకర్తల్ని పరామర్శించిన అనంతరం బండి సంజయ్ మీడియాతో
ఏపీని విడగొట్టిన కేసీఆర్ పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యారని నన్ను అడుగుతున్నారు. ఏపీ రాష్ట్రాన్ని విడగొట్టింది కేసీఆర్ కాదు. ఏపీని విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఏపీని విడగొడితే బీజేపీ సహకరించింది. వైసీపీ, టీడీపీ దీనికి అనుకూలంగా �
బండి సంజయ్ నేతృత్వంలోనే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ జరిగింది. పేపర్ లీక్ సూత్రధారి రాజశేఖర్ బండి సంజయ్, బీజేపీ ఫాలోవర్. కుట్రపూరితంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసి ప్రభుత్వాన్ని బదునామ్ చేయాలనుకున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం
1998 డీఎస్సీలో క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులను మినిమం టైం స్కేలు పద్ధతిలో, టీచర్లుగా నియామకం చేయటానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కు ప్రభుత్వం అనుమతిస్తూ బుధవారం జీవో నెంబర్ 27, స్పెషల్ కేసు కింద ఉత్తర్వులు
హైదరాబాద్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ, హైదరాబాద్ కేంద్రం తెలిపింది. ఈ నెల 21 వరకు చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బండ్లగూడ, శేరిలింగం పల్లి, రామచంద్రాపురం ప్రాంతాల్లో గురువారం 15.6 మి.మీ