Home » Author »Naresh Mannam
అనుకున్నట్లే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వెనక్కు తగ్గాడు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన గని సినిమా మరోసారి వాయిదా పడింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న ఫిక్స్..
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డేల రొమాంటిక్ లవ్ స్టోరీ రాధేశ్యామ్ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సంక్రాంతికే విడుదల కావాల్సి ఉండగా అప్పుడు దేశంలో కరోనా..
ఈ వారం భీమ్లా నాయక్ లాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నా ఓటీటీలో మాత్రం గ్రాండ్ కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. ఓటీటీలలో విడుదల అవుతున్న సినిమాపై ప్రేక్షకులు ఆసక్తి..
దేశవ్యాప్తంగా పాపులర్ అయిన సింగింగ్ షో 'ఇండియన్ ఐడల్' గురించి తెలిసిందే. హిందీలో పన్నెండు సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఇండియన్ ఐడల్ షో ఇప్పటి వరకు తెలుగులోకి రాలేదు. ఈషోకు తెలుగు..
దర్శకుడు బోయపాటితో కలిసి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కొట్టిన నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పుడు వరస సినిమాలను ఒకే చేస్తున్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేనితో సినిమా ఖరారు చేసుకున్న బాలయ్య
నటన, డాన్స్, టైమింగ్ ఇలా అన్నిటిలో ది బెస్ట్ అంటారు జూనియర్ ఎన్టీఆర్ ను. అయితే ఇదంతా తెర మీద కనిపించే ఎన్టీఆర్. ఇవి కాకుండా ఫ్యామిలీతో సరదాగా గడపడం.. ఛాన్స్ దొరికితే కిచెన్ లో దూరి
మహేష్ బాబు-కీర్తి సురేష్ జంటగా వస్తున్న యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట. ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఎక్కడ
అఖండ లాంటి బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు బోయపాటి ఇప్పుడు ఉస్తాద్ హీరో రామ్ తో సినిమా చేయనున్నాడు. రామ్ కెరీర్ లో 20వ సినిమాగా వస్తున్న ఈ సినిమాని శ్రీనివాస్ చుట్టూరి నిర్మిస్తున్న
ఫిబ్రవరి 26 నుండి బిగ్ బాస్ ఓటీటీ మొదలు కాబోతుంది. ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక, అగ్రిమెంట్స్ కూడా పూర్తవగా.. వారికి క్వారంటైన్ కూడా విధించినట్లు చెప్పుకుంటున్నారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాలలో కొన్ని సెంటిమెంట్స్ రిపీట్ చేస్తుంటారు. హీరోయిన్ తో ఒక హిట్ కొడితే ఆ తర్వాత మరో సినిమాలో కూడా అదే హీరోయిన్ ను రిపీట్ చేసే..
ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.. తీవ్రమైన గుండెపోటుతో అకాల మరణం చెందారు. దుబాయ్ ఎక్స్ పో నుంచి అదైవరం హైదరాబాద్ చేరుకున్న మంత్రి.. తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారు.
నిండా ఇరవై రెండేళ్ల లేత సోయగం.. రావిషింగ్ లుక్ లో రెచ్చిపోతే ఎలా ఉంటుంది. నిండా చేసింది 4 సినిమాలే కానీ సోషల్ మీడియాకు హీట్ పుట్టించే పిక్స్ తో కుర్రాళ్ళ మతులు పోగొడుతుంది.
హీరోయిన్గా తొలి సినిమా 'ఫగ్లీ'తోనే పరాజయాన్ని చవిచూసిన కియారా అద్వానీ.. కబీర్ సింగ్, భరత్ అనే నేను చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కూడా అందుకుని స్టార్డమ్ సంపాదించుకుంది.
ఆదివారం టాలీవుడ్ ఏర్పాటు చేసిన మీటింగ్ ఉడికించి ఉడికించి ఉసూరుమనిపించింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అన్ని క్రాఫ్ట్స్ కి సంబంధించిన మీటింగ్ కి 24 క్రాఫ్ట్స్..
అమ్మాయిల కలల రాకుమారుడిగా.. గ్రీకు వీరుడిలా క్రేజ్ దక్కించుకున్న బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సుసానేతో విడాకుల అనంతరం కొత్తగా మళ్ళీ రిలేషన్ లాంటి వాటి జోలికి వెళ్లలేదని చెప్పు
సమంత హీరోయిన్గా నటిస్తున్న తొలి పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’. క్రియేటివ్ దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శకుంతలగా సమంత, దుష్యంతుడిగా దేవ్ మోహన్..
పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదేలే. ఏ ముహూర్తాన సుకుమార్ బన్నీతో ఈ డైలాగ్ చెప్పించాడో కానీ.. బన్నీ లైఫ్ టర్న్ అయిపొయింది. పాండమిక్ సమయంలో కూడా ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ ను..
మహేష్ బాబు 28వ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్..
తాజాగా కళావతి పాటకు మహేశ్ కూతురు సితార కూడా అదిరిపోయే స్టెప్పులు వేసింది. సితార సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది అన్న సంగతి అందరికి తెలిసిందే. తన ఫోటోలు, డ్యాన్సులు........
శనివారం కృతిశెట్టి విజయనగరంలో సందడి చేసింది. ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ సంస్థను ఆవిష్కరించింది.