Home » Author »Naresh Mannam
హాట్ బ్యూటీ షామా సికందర్ తన అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎప్పటికప్పుడు ఆమె షేర్ చేస్తున్న హాట్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సిద్ధు జొన్నల గడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ తెరకెక్కిస్తున్న సినిమా డీజే టిల్లు. ఫిబ్రవరి 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టీజర్, సాంగ్స్, థియేట్రికల్ ట్రయిలర్స్ అన్నీ..
కోవిడ్ ఇచ్చిన లాంగ్ గ్యాప్ తో చిరంజీవికి ఫుల్ ఎనర్జీ ఇచ్చింది. కొత్త కొత్త స్టోరీస్ వినడానికి ఫుల్ టైమ్ దొరికినట్టయింది. దాంతో 152 నుంచి 156 సినిమా వరకూ లైన్ పెట్టిన చిరూ.. ఆ లైనప్
టాలీవుడ్ రేంజ్ ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది. పాన్ ఇండియా సినిమాలతో బాలీవుడ్ కి చెక్ పెట్టేసింది. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ పాన్ ఇండియా సినిమా వస్తుందంటే బాలీవుడ్ సినిమాలు..
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. సీఎంతో కలిసిన టాలీవుడ్ స్టార్స్ పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ల వర్షం ఆగడం లేదు. శుక్రవారం నుండి ఈ అంశంపై ట్వీట్ చేయడం మొదలు పెట్టిన..
ఫోటో షూట్స్ తోనో, సినిమా షూటింగ్స్ తోనో్ న్యూస్ లో కొస్తారు హీరోయిన్స్. కానీ, సోషల్ మీడియా వచ్చాక ఏం చేసినా వార్తల్లోకొస్తున్నారు. ఇమిడియెట్ గా ట్రోల్ చేసి తమ రియాక్షన్స్ ను..
టాలీవుడ్ రేంజ్ మారిపోయింది. తెలుగు సినిమా ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ కి వెళ్లిపోవడంతో.. బాలీవుడ్ లో కూడా విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. స్పెషల్లీ ఈమధ్య పాన్ ఇండియా సినిమాలతో..
స్క్రీన్ మీద ఎంటర్ టైన్ మెంట్ డబుల్ అవుతోంది. సోలో హీరోగా కాకుండా మల్టీ స్టారర్స్ తో సందడి చేస్తున్నారు అందరూ. ఏదో అలా వచ్చి ఇలా వెళ్లిపోయే స్టార్లు కాదు.. సినిమా మొత్తం..
పెద్ద పండక్కి పెద్ద లెక్కలే చూపించాడు బంగార్రాజు. బరిలో భారీ సినిమాలు లేకపోవడంతో కలెక్షన్స్ బాగానే రాబట్టాడు. అక్కినేని హీరోలు టార్గెట్ చేసింది తెలుగు రాష్ట్రాలనే అయినా అదిరిపోయే..
కోవిడ్ టైమ్ ను చాలా ప్లాన్డ్ గా వాడుకున్న టాలీవుడ్ హీరో రవితేజనే. క్రాక్ ఇచ్చిన సక్సెస్ వేవ్ తో కరోనా వేవ్స్ ను లెక్క చేయట్లేదు మాస్ రాజ. వరుసగా సినిమాలు చేస్తూ వన్ బై వన్ రిలీజ్..
చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్, లక్కీస్టార్ గా చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ దూసుకెళ్తున్న రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తిరుమల కిషోర్..
కరోనా సెకండ్ వేవ్ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొన్న ప్రధాన సమస్యలలో మొదటిది ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపు.. థియేటర్ల మీద అధికారుల దాడులు. ఈ సమస్యకు పరిష్కారం..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఏం చేసినా దాని వెనక ఏదో స్కెచ్ ఉంటుంది. పక్కా ప్లాన్ ఉంటుంది. రిలీజ్ కు రెడీగా ఉన్న త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ చేతిలో మరో రెండు సినిమాలు అండర్..
నిండా ఇరవై రెండేళ్ల లేత సోయగం.. రావిషింగ్ లుక్ లో రెచ్చిపోతే ఎలా ఉంటుంది. నిండా చేసింది 4 సినిమాలే కానీ సోషల్ మీడియాకు హీట్ పుట్టించే పిక్స్ తో కుర్రాళ్ళ మతులు పోగొడుతుంది.
నభా నటేష్.. ఈ మధ్యనే ‘మ్యాస్ట్రో’ చిత్రంతో పరాజయాన్ని అందుకున్న ఈ భామ మళ్లీ హిట్ కొట్టేందుకు సిద్దమవుతుంది. ప్రస్తుతం ఫోటోషూట్లతో కూడా బిజీగా మారిపోయింది.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా సన్ ఆఫ్ ఇండియా. ఈ సినిమా పోస్టర్ తోనే బజ్ క్రియేట్ చేయగా తమిళ సూపర్ స్టార్ సూర్య విడుదల చేసిన సన్నాఫ్ ఇండియా టీజర్ ఆ మధ్య..
పవన్ ఫాన్స్ పండగ చేస్కోడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందని డేస్ కౌంట్ చేసుకుంటున్నారు. ధియేటర్లో పూనకాలతో ఊగిపోవడానికి రెడీ అయిన ఫాన్స్ కు రెండు రిలీజ్ డేట్ల ఎనౌన్స్ మెంట్..
ఒక్కొక్కరిది ఒక్కో పిచ్చి. మరికొందరికి పిచ్చి ముదిరి పైత్యంగా మారి సమాజాన్ని మర్చిపోయి బిహేవ్ చేస్తుంటారు. ఎవరి గురించి ఇదంతా అనుకుంటున్నారా.. కొందరు సినిమాల వాళ్ళ గురించే ఇది.
టాలీవుడ్ హీరోలంతా కరోనా ముప్పతిప్పలు పెడుతున్నా లెక్క చేయకుండా వరస పెట్టి సినిమాలు సిద్ధం చేస్తున్నారు. అయితే.. సీనియర్ హీరో, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఫ్యామిలీ నుండి మాత్రం..
పూజా హెగ్డే ఏ ముహూర్తాన టాలీవుడ్ లో హిట్ కొట్టిందో కానీ.. ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోతోంది. కెరీర్ స్టార్ట్ చేసిన షాట్ టైమ్ లో సౌత్..