Home » Author »Naresh Mannam
సూపర్ స్టార్ మహేష్ బాబు- మహానటి కీర్తి సురేష్ జంటగా వస్తున్న యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట. ఈ సినిమా నుంచి వచ్చిన కళావతి సాంగ్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్..
అనసూయ అంటే బుల్లితెర హాట్ యాంకర్.. స్టార్ యాంకర్. ఇక సోషల్ మీడియాలో కూడా గ్లామర్ ఒలకబోస్తూ రచ్చ చేసే అనసూయ ఈ మధ్య కాలంలో సినిమాల మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి.. తనకంటూ గుర్తింపు..
ఉస్తాద్ హీరో రామ్ పోతినేని తమిళ స్టైలిష్ మాస్ దర్శకుడు లింగుస్వామితో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ది వారియర్ గా టైటిల్ ఫిక్స్ చేసిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ శరవేగంగా..
సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా మాస్ రాజా రవితేజ ఇప్పుడు దూకుడు సినిమాలు పూర్తిచేసే పనిలో ఉన్నాడు. ఫిబ్రవరి 11న ఖిలాడీ సినిమా విడుదల కాగా.. మిక్సెడ్ టాక్ తో రన్ అవుతుంది.
యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘డిజే టిల్లు’. విమల్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని భీమ్లా నాయక్ లాంటి భారీ సినిమాని తెరకెక్కించే సితార ఎంటర్ టైన్..
ఇండియన్ మోస్ట్ అవైటెడ్ సినిమాలలో రాధేశ్యామ్ కూడా ఒకటి. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంటుందా అని డార్లింగ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ క్రేజీ అప్డేట్..
పవర్స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్లో మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ మూవీని ‘భీమ్లా నాయక్’ పేరుతో దర్శకుడు చంద్ర సాగర్ రీమేక్..
అందం, అభినయం కలగలిపిన తారల్లో నటి అమలాపాల్ ముందుంటుంది. ఓవైపు గ్లామర్ పాత్రలను చేస్తూనే మరోవైపు నటనకు ప్రాధానత్య ఉన్న పాత్రలో నటిస్తుంది అమలా.
అప్పుడెప్పుడో 14 ఏళ్ల కిందట సినీ పరిశ్రమలోకి వచ్చింది ఈ బ్యూటీ. టాలీవుడ్లో కల్యాణ్ రామ్ మూవీ విజయదశమి ద్వారా తెరంగ్రేటం చేసిన వేదిక ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది.
సత్యదేవ్-తమన్నా హీరో హీరోయిన్లు వస్తోన్న లేటెస్ట్ సినిమా గుర్తుందా శీతాకాలం. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లకి ప్రేక్షకుల నుండి మంచి స్పందన రాగా..
ఒక మాములు కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఎఫ్ 2 భారీ విజయం సాధించడంతో మేకర్స్ ‘ఎఫ్3’ కూడా సెట్ చేశారు. అనుకున్నట్లుగానే షూటింగ్ మొదలు పెట్టారు కానీ.. 2021 సంక్రాంతికే..
ఉత్తరాది ప్రేక్షకులు ఇప్పుడు మన సినిమాల మీద ఎక్కడలేని ప్రేమ చూపిస్తున్నారు. బాలీవుడ్ సినిమాలకన్నా ఇప్పుడు అక్కడ ప్రేక్షకులకు మన సినిమాల మీదే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
టాలీవుడ్ ను లీకుల బెడద వేధిస్తుంది. నిన్న మహేష్ బాబు.. నేడు పవన్ కళ్యాణ్ ఈ లీకులకు బాధితులయ్యారు. మహేష్ సర్కారు వారి పాట నుండి కళావతి సాంగ్ లీకైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 14న..
సినీ పరిశ్రమ కరోనా నుండి కోలుకున్న అనంతరం ప్రతి వారం కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. ఈ వారం మాస్ రాజా రవితేజ ఖిలాడీ, సిద్ధూ డీజే టిల్లు, సెహరీ సినిమాలు థియేటర్లలో..
స్క్రీన్ స్పేస్ తీసుకుని సినిమాలో మేజర్ పార్ట్ అయ్యే హీరోయిన్లు కొంతమంది అయితే.. అసలు తమ ఎంట్రీతోనే సినిమాలకు క్రేజ్ తీసుకొచ్చే హీరోయిన్లు కొంతమంది. హీరో ఎవరైనా సరే, స్క్రీన్..
సినిమా ఇండస్ట్రీ సమస్యలు ఓ కొలిక్కి వస్తున్నాయి. టాలీవుడ్ బాక్సాఫీస్ కలెక్షన్లతో కళకళలాడబోతోంది. ఇప్పటి వరకూ క్లారిటీలేని ధియేటర్లపై, ఎక్స్ ట్రా షోస్, టిక్కెట్ ప్రైస్ పై త్వరలోనే..
తమిళ స్టార్ హీరో విక్రమ్.. తన సినిమాల సెలక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. స్టోరీ సెలక్షన్ తోనే కాస్త వైవిధ్యంగా ఆలోచించే విక్రమ్.. భిన్నమైన పాత్రలతో..
అప్ కమింగ్ హీరోల నుంచి, స్టార్ హీరోల వరకు ఇప్పుడు ఒక గొంతుకు పడిపోయారు. ఆ గొంతులో ఏముందో కాని, ఏ పాట పాడినా లక్షల వ్యూయర్ షిప్ చిటికెలో వచ్చేస్తుంది. అదే పేరున్నహీరోలకి పాడితే..
హీరోయిన్లు ఒకప్పటి గ్లామర్ డాల్స్ కాదు.. ఒకవైపు బ్యూటి ఫుల్ రోల్స్ చేస్తూనే పర్ ఫామెన్స్ తో అదరగొడుతున్నారు. అందుకే వాళ్లకంటూ ఓ మార్కెట్, స్పెషల్ ఫాన్ బేస్, స్క్రీన్ స్పేస్..
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తనకు ఇద్దరూ బంధువులేనని నటుడు మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సినిమా సన్ ఆఫ్ ఇండియా విడుదల సందర్భంగా ఆయన..