Home » Author »naveen
CM Jagan Target 175 : రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలే టార్గెట్ గా ఏపీలో అధికార వైసీపీ ప్లాన్స్ రెడీ చేస్తోంది. దీనిలో భాగంగా క్షేత్రస్థాయిలో కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం జగన్. పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లు, నియోజకవర్గ పరి�
Woman Dies In Gym : ఇటీవలి కాలంలో ఆకస్మిక గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య బాగా పెరిగింది. చిన్న, పెద్ద అనే తేడా లేదు.. యాజ్ తో సంబంధమే లేదు.. సడెన్ గా హార్ట్ ఎటాక్ తో హఠాన్మరణం చెందుతున్నారు. మూడు పదుల వయసు కూడా దాటని వారు సైతం గుండెపోటుతో మరణిస్తున్నార�
ఓ తల్లి, ఆమె కొడుకు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రైల్వే ట్రాక్, ప్లాట్ ఫామ్ కు మధ్య చిక్కుకున్న తల్లీకొడుకులు లక్కీగా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. కర్నాటక రాష్ట్రం కాలబుర్గిలో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.(Mother Son Escape)
అంగవైకల్యం శరీరానికే తప్ప ఆశయానికి కాదని నిరూపించింది. కృతిమ చేత్తోనే వయోలిన్ వాయిస్తూ ఔరా అనిపిస్తోంది. అంతేనా.. ఒలింపిక్స్ లో కూడా పాల్గొని తన ప్రతిభ ప్రపంచానికి చాటింది.(Manami Ito)
Groom Nose Small : పెళ్లి కొడుకు నల్లగా ఉన్నాడనో, పొట్టిగా ఉన్నాడనో, చెడు అలవాట్లు ఉన్నాయోనో లేకు అతడి బ్యాక్ గ్రౌండ్ బాగోలేదనో.. వధువులు పెళ్లి క్యాన్సిల్ చేసిన ఘటనలు చూసి ఉంటాము, అలాంటి వార్తలు చదివుంటాము. ఇందులో పెద్ద వింతేమీ లేదు. ఇది కామనే. కానీ, అంతక
రైల్వే స్టేషన్ లో ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం ఒకటి చోటు చేసుకుంది. రైల్వే ప్లాట్ ఫామ్ పై మాట్లాడుతూ ఉండగా కరెంట్ షాక్ కొట్టింది. దీంతో ఆ వ్యక్తి పట్టాలపై పడిపోయాడు.
Cricketer Loses Teeth : క్రికెట్ అన్నాక గాయాలు కామన్. గ్రౌండ్ లో ఆటగాళ్లు గాయాల బారిన పడటం సర్వ సాధారణం. బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనో, బౌలింగ్ చేస్తున్న సమయంలోనో లేక ఫీల్డింగ్ సమయంలోనో గాయాల బారిన పడుతుంటారు. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న దెబ్బలు తగులుత�
Fire Accident At BJP Office : హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర సంబరాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గ్రాండ్ విక్టరీతో.. బీజేపీ ఆఫీస్ దగ్గర కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాలుస్తుండగా ప్రమాదం సంభవించ
Student Stuck Between Train And Platform : విశాఖ జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్ లో గాయపడ్డ విద్యార్థిని కథ విషాదంగా ముగిసింది. మృత్యువుతో పోరాడిన శశికళ మృతి చెందింది. శీలానగర్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. పక్కటెముకలు విరిగిపోవడంతో నడుముకు �
తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద పెద్ద, ప్రముఖ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ స్థాయి కంపెనీలు రాష్ట్రంలో ఇన్వెస్ట్ మెంట్ చేశాయి. మొన్న అమరరాజా గ్రూప్ 9వేల 500 కోట్ల రూప�
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో జరిగిన చొక్కాని ఉత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. చొక్కాని దీపోత్సవంలో మంటలు చెలరేగాయి. అవి భారీగా ఎగిసిపడ్డాయి.
విశాఖలో సంచలనం రేపిన శ్రద్ధా వాకర్ తరహా హత్య కేసులో పోలీసులు మిస్టరీని చేధించారు. డ్రమ్ లో డెడ్ బాడీ కేసుని సవాల్ గా తీసుకున్న పోలీసులు.. హంతకుడు ఎవరు? ఎందుకీ మర్డర్ చేశాడు? అనేది కనుగొన్నారు. డెడ్ బాడీని శ్రీకాకుళం జిల్లాకు చెందిన బమ్మిడి ధన�
Medico Tapasvi Case : గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో జరిగిన బీడీఎస్ విద్యార్థిని తపస్వి హత్య తనను ఎంతగానో బాధించిందని.. ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వాపోయారు. సోషల్ మీడియా స్నేహాలతో యువత జాగ్రత్తగా ఉండాలని ఆమె హెచ్చరించారు. తనను వేధిస్తు�
Fined For Ox Urinates : ఈరోజుల్లో మనుషులే ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తూ పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నా పట్టించుకునే వారు లేరు. అలాంటిది ఓ మూగజీవి మూత్ర విసర్జన చేస్తే.. అందుకు జరిమానా విధించడం ఏంటిని షాక్ అయ్యారు కదూ. అవును, ఆఫీసు ముందు ఎద్దు మూత�
ప్రేమోన్మాది దాడిలో బలైన మెడికో విద్యార్థిని తపస్వి స్వగ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం కృష్ణాపురం గ్రామంలో తపస్వి హత్య వార్త తెలిసి ఆమె తాత, నాన్నమ్మలు కుప్పకూలిపోయారు.
MLC Kavitha : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వివరణకు సీబీఐ డేట్ ఫిక్స్ చేసింది. ఈ నెల 11న కవిత వివరణ తీసుకోనుంది. కవితతో 11న సమావేశానికి అంగీకారం తెలిపిన సీబీఐ.. ఈ మేరకు ఈ-మెయిల్ ద్వారా కవితకు సమాచారం ఇచ్చింది. వివరణ కోసం ఎమ్మెల్సీ కవిత అడిగిన ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్�
దేవుడిని మొక్కుకునేందుకు ఆలయానికి వెళ్లిన అతడికి.. పెద్ద కష్టమే వచ్చి పడింది. గుడిలో ఓ విగ్రహం కింద ఇరుక్కుపోయాడు. అటు రాలేక, ఇటు పోలేక.. పాపం.. నానా తంటాలు పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తనకు ఏ పనీ లేని ఉద్యోగం ఇచ్చారని కోర్టుని ఆశ్రయించాడు. వారంలో ఒక్క రోజు కూడా చేసేందుకు పని లేదని, జాబ్ చాలా బోరింగ్ ఉందంటూ.. అతగాడు కంపెనీపై కేసు వేశాడు.
అల్లుడితో డ్రగ్స్ మాన్పించేందుకు మేనమామ చేసిన ప్రయత్నం అతడి ప్రాణమే తీసింది. మత్తు పదార్ధాలకు బానిస అయిన అతడు.. మేనమామను కత్తితో పొడిచి పొడిచి చంపేశాడు.
Attack On Nuziveedu Police Station : నూజివీడు పోలీస్ స్టేషన్ పై దాడి జరిగింది. మహిళలు ఈ దాడికి దిగారు. ఓ కేసు విషయంలో పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళలు.. లోనికి దూసుకెళ్లే యత్నం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీస్ స్టేషన్ పై వారు దాడి చేసినంత పని చేశార�