Home » Author »naveen
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. 91 CRPC కింద నోటీసులు జారీ చేసిన సీబీఐ మరిన్ని వివరాలు అడిగింది.
సుశాంత్ ప్లాట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం ఇంకా ఆ ప్లాట్ ఖాళీగా ఉండటమే. సుశాంత్ ప్లాట్ చేసి.. అమ్మో అంటున్నారు జనాలు. సుశాంత్ చనిపోయాక ఆ ఇంట్లోకి అడుగు పెట్టేందుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదు.
నిజామాబాద్ జిల్లాలో సంచలనం రేపిన నవవధువు రవళి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించాడు వరుడు సంతోష్. తన వేధింపుల వల్లే రవళి సూసైడ్ చేసుకుందన్న ఆరోపణల్లో నిజం లేదన్నాడు సంతోష్.
ఇద్దరు చైన్ స్నాచర్ల తాట తీసిందో యువతి. ధైర్య సాహసాలతో చైన్ స్నాచర్లను తీవ్రంగా ప్రతిఘటించింది. బైక్ పై వెళ్తున్న దొంగలను గట్టిగా పట్టుకుంది.
ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నడుస్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
పెళ్లికి కొన్ని గంటల ముందు నవవధువు ఆత్మహత్య చేసుకోవడం పెళ్లింట తీవ్ర విషాదం నింపింది. పెళ్లి కుదిరిన దగ్గరి నుంచి రవళిని వరుడు సంతోష్ వేధిస్తున్నట్లు యువతి తండ్రి ఆరోపించారు. రవళి చివరి ఫోన్ కాల్ కాబోయే భర్తతో మాట్లాడినట్లు పోలీసులు గుర్త
డిసెంబర్ 5న జరిగిన ఆటో డ్రైవర్ హత్య కేసును చిత్తూరు పోలీసులు చేధించారు. ప్రియుడితో కలిసి భార్యే భర్తను హత్య చేయించినట్లు నిర్ధారించారు. భార్య సెల్వరాణి, ఆమె ప్రియుడు సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తనను కిడ్నాప్ చేసి తన పట్ల ఘోరంగా వ్యవహరించిన నవీన్ రెడ్డిని ఎన్ కౌంటర్ చేయాలని వైశాలి డిమాండ్ చేసింది. నవీన్ రెడ్డి, అతడి మనుషులు తన ఇంట్లో అరాచకం చేశారని వైశాలి వాపోయింది.
ఈ నెల 14న గడపగడపకు మన ప్రభుత్వంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ కు ఇప్పటికే నివేదికలు అందాయి. ఆ నివేదికల ఆధారంగా ఎమ్మెల్యేలతో మాట్లాడనున్నారు జగన్. పరిశీలకులు ఇచ్చిన నివేదికలను కూడా ప్రస్తావించనున్నారు.
కిడ్నాప్ కు ముందు పార్టీ ఇస్తానని వర్కర్స్ ను, బీహారీలను తన ఆఫీసుకి పిలిచాడు నవీన్ రెడ్డి. అందరికీ మద్యం తాగించాడు. మద్యం మత్తులో ఉన్న వారందరినీ వైశాలి ఇంటికి తీసుకెళ్లాడు నవీన్ రెడ్డి. ప్లాన్ ప్రకారం వైశాలి ఇంటిపైన, కుటుంబసభ్యులపైన దాడి చే�
ఆయన ఓ టీచర్. వయసు 50ఏళ్లు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఆ టీచర్.. సభ్య సమాజం విస్తుపోయే పని చేసింది. తన దగ్గర కోచింగ్ కోసం వచ్చే స్టూడెంట్ నే ఆ టీచర్ పెళ్లాడాడు.
ఆదిభట్లలో యువతి కిడ్నాప్ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. వైశాలి కిడ్నాప్ కథలో కొత్త ట్విస్ట్ వెలుగుచూసింది. కిడ్నాప్ కు గురైన యువతి వైశాలి మీడియా ముందుకొచ్చింది. సంచలన విషయాలు చెప్పింది. నవీన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసింది.
హిందీ సీరియల్ మాజీ నటి వీణాకపూర్ దారుణ హత్యకు గురయ్యారు. కన్నకొడుకే ఆమె కడతేర్చాడు. ఆస్తి గొడవలే ఇందుకు కారణం. బేస్ బాల్ బ్యాట్ తో తల్లి తలపై కొట్టి చంపేశాడు. ఆ తర్వాత పని వాడి సాయంతో తల్లి మృతదేహాన్ని నదిలో పారేశాడు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. ప్రేమ పేరుతో అబ్బాయి వేధిస్తున్నాడని అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపిస్తుంటే.. మా వాడిని వాడుకుని వదిలేశారని అబ్బాయి తల్లి ఆరోపిస్తోంది.(Adibatla Kidnap Case)
యువతి కిడ్నాప్ కేసులో నవీన్ రెడ్డి అనే కిడ్నాపర్ తో పాటు ఇప్పటివరకు 8మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో విచారణ కొనసాగుతోందన్న పోలీసులు.. మరింత మంది నేరస్తులు ఉన్నారని, వారందరినీ అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక పోలీసు బృం�
ఆ దేశ ప్రజలకు అక్కడి ప్రభుత్వం ఉచితంగా కండోమ్ లు ఇవ్వనుంది. ఛీఛీ.. మరీ..చీప్ గా కండోమ్స్ ఇవ్వడం ఏంటి? అనే డౌట్ మీకు రావొచ్చు. కానీ, దీని వెనుక కారణం తెలిస్తే ఆ దేశ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టలేము.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఆదిభట్లలో యువతి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. కిడ్నాప్ అయిన యువతి సేఫ్ గా ఉంది. పోలీసులు వైశాలి ఆచూకీ గుర్తించారు. ఇక యువతిని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్ నవీన్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సంచలనం రేపిన ఆదిభట్లలో యువతి కిడ్నాప్ ఘటనలో పురోగతి కనిపిస్తోంది. తాను సేఫ్ గా ఉన్నానంటూ కిడ్నాప్ అయిన యువతి వైశాలి తన తండ్రి దామోదర్ కు ఫోన్ చేసి చెప్పింది. తన గురించి ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపింది.(Adibatla Kidnap Case)
లోకేశ్ కు అడ్డు వస్తాడని జూ.ఎన్టీఆర్ ను పాతాళానికి తొక్కేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు కొడాలి నాని. లోకేశ్ ను ప్రజలపై రుద్ది ఎన్టీఆర్ డీఎన్ఏ లేకుండా చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని, చంద్రబాబు డీఎన్ఏని సర్వ నాశనం చేసి రాజకీయ సమాధి కట్టాలన�
Boy Dies With Heart Attack : ఇటీవలి కాలంలో ఆకస్మిక గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య బాగా పెరిగింది. చిన్న, పెద్ద అనే తేడా లేదు.. యాజ్ తో సంబంధమే లేదు.. సడెన్ గా హార్ట్ ఎటాక్ తో హఠాన్మరణం చెందుతున్నారు. మూడు పదుల వయసు కూడా దాటని వారు, చివరికి యంగర్స్ సైతం గుండెపో