Home » Author »naveen
ఫిఫా వరల్డ్ కప్ ఛాంపియన్ గా అర్జెంటీనా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో ఫ్రాన్స్ పై గెలుపొంది టైటిల్ ను ముద్దాడింది. ఫైన్ మ్యాచ్ హోరాహోరిగా సాగింది.
రన్నింగ్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడు కాలు జారి పడిపోయాడు. రైలుకి, ప్లాట్ ఫామ్ కి మధ్యలో ఇరుక్కున్నాడు. ఇది గమనించిన ఆర్పీఎఫ్ జవాన్ వెంటనే స్పందించాడు. పరుగు పరుగున అక్కడికి చేరుకున్నాడు. ఆ ప్రయాణికుడిని రక్షించాడు.
హైదరాబాద్ కుషాయిగూడలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. మాతృత్వానికే మచ్చ తెచ్చే దారుణం ఇది. నవమోసాలు మోసి శిశువును కన్న ఆ తల్లి పసికందును వద్దనుకుంది. లోకం పోకడ తెలియని ఆ పసికందును నిర్దాక్షిణ్యంగా ఓ అపార్ట్ మెంట్ ఆవరణలో పడేసి వెళ్లిపోయారు తల్ల�
వచ్చే ఎన్నికల్లో మళ్లీ విజయం సాధిస్తామని, 175కి 175 అసెంబ్లీ సీట్లు గెలుస్తామని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా విశ్వాసం వ్యక్తం చేశారు. 2019 లో ఇచ్చిన అన్ని హామీలను జగన్ నేరవేర్చారని అని మంత్రి చెప్పారు.(Minister Roja)
ఏపీలో ప్రభుత్వం మారకపోతే, రాష్ట్రంలో అంధకారమే అని హెచ్చరించారు పవన్. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాకుండా చూస్తానని శపథం కూడా చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారబోతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్. (Pawan Kalyan On Jagan Government)
వైసీపీని దింపుతా, ముఖ్యమంత్రిని అవుతా అంటూ హాట్ కామెంట్స్ చేశారు పవన్ కల్యాణ్. ఏపీలో ప్రభుత్వం మారకపోతే, రాష్ట్రంలో అంధకారమే అని పవన్ హెచ్చరించారు.(Pawan Kalyan)
Gas Heater Death : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సంబల్ జిల్లాలో గ్యాస్ హీటర్ ఓ ఇంట్లో తీవ్ర విషాదం నింపింది. రాత్రంతా గ్యాస్ హీటర్ ఆన్ లో ఉండటం వల్ల ఊపిరాడక దంపతులు మృతి చెందారు. అల్ సలామ్(25), మెషర్ జహాన్(23) దంపతులు. వీరికి 4 నెలల చిన్నారి ఉంది. శుక్రవారం రాత్రి పడుక�
తలకు రాసుకునే ఓ చిన్న షాంపూ కారణంగా ఏకంగా ఓ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే ఈ షాకింగ్ ఘటన అసోంలో చోటు చేసుకుంది.
నగ్నంగా రూమ్ నుంచి బయటకు వచ్చిన ఆమె.. వీరంగం సృష్టించింది. పెద్ద పెద్దగా అరుస్తూ గోల గోల చేసింది. హోటల్ స్టాఫ్ ని బండ బూతులు తిట్టింది. దాడి కూడా చేసింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.(Video Of Naked Foreigner)
ఓ మహిళ మద్యం మత్తులో రచ్చ చేసింది. నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే ప్యాంటు విప్పేసింది. అంతేకాదు కనిపించిన వారిని బూతులు తిడుతూ దాడికి పాల్పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఖమ్మంలో చైతన్య కళాశాల విద్యార్థుల ఘర్షణ కలకలం రేపింది. ఓ స్టూడెంట్ పై అదే కాలేజీకి చెందిన విద్యార్థులు కర్రలతో దాడి చేశారు. విద్యార్థుల దాడిలో తీవ్రంగా గాయపడిన స్టూడెంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధిత విద్యార్థి తండ్రి పోలీసులకు
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపల్లి గ్రామంలో జరిగిన సజీవదహనం కేసులో షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ ఘటనకు వివాహేతర సంబంధమే కారణం అని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఏలూరు జిల్లా తాడేపల్లి చొప్పరమెట్ల డంపింగ్ యార్డులో భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడు ధాటికి ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Rs 500 Notes In Kurkure : కుర్ కురే, లేస్ అంటే పిల్లలకు ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవి వాళ్ల ఫేవరెట్ స్నాక్. ఏదైనా షాప్ కనిపిస్తే చాలు అవి కొనిచ్చే వరకు పిల్లలు వదిలిపెట్టరు. అయితే కుర్ కురే, లేస్ ఆరోగ్యానికి మంచివి కాదని, పిల్లలకు అవి కొనివ్వడాని
పల్నాడు జిల్లా మాచర్లలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాచర్ల పట్టణంలో టీడీపీ ఇంచార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి చేపట్టిన ఇదేం కర్మ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది.
పల్నాడు జిల్లా మాచర్లలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాచర్ల పట్టణంలో టీడీపీ ఇంచార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి చేపట్టిన ఇదేం కర్మ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది.
32మంది ఎమ్మెల్యేలకు సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు. 32మందిలో కీలక మంత్రులు కూడా ఉన్నారు. పని తీరు బాగోలేని మంత్రుల్లో బొత్స సత్యనారాయణ, విడదల రజని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ రెడ్డి, సిదిరి అప్పలరాజు ఉన్నారు.
స్కూల్ కి వెళ్లిన చిన్నారి చెరువులో శవమై కనిపించిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనతో దమ్మాయిగూడలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల వాహనాలపై స్థానికులు రాళ్ల దాడి చేశారు. దీంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు.(Dammaiguda Girl Missing Case)
దమ్మాయిగూడ చిన్నారి అనుమానాస్పద మృతి కేసులో చిన్నారి పోస్టుమార్టం రిపోర్టులో కీలక అంశాలు ఉన్నాయి. బాలిక ఊపిరితిత్తుల్లో నీరు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. అయితే, శరీరంపై..
ఓ 20 రూపాయలు.. నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అంతా చూస్తుండగానే ఆ యువకుడు రైలుకి ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.