Home » Author »naveen
ఓ వ్యక్తి తన ప్రియురాలిని బైక్ పెట్రోల్ ట్యాంక్ పై తనకు ఎదురుగా కూర్చోబెట్టుకుని హైవేపై ప్రమాదకరంగా బైక్ రైడింగ్ చేశాడు. దీన్ని మరో బైకర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.(Bike Stunt)
ప్రజలంతా మాస్కులు ధరించడం, శానిటైజర్ల వాడటం, భౌతికదూరం పాటించేలా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలి. ప్రజలంతా ముందు జాగ్రత్తగా బూస్టర్ డోస్ తీసుకోవాలి అని మంత్రి చెప్పారు.
ఆఫ్రికాకు చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో 9మందికి జన్మనిచ్చింది. తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు.. దాన్ని ప్రపంచ రికార్డ్ గా గుర్తించారు. మొరాకోలోని కాసాబ్లాంకాకు చెందిన సీసా అనే మహిళ గర్భం దాల్చిన 30 వారాలకు సిజేరియన్ ద్వారా ఐదుగురు అ
సరదాగా చేశారో పాపులారిటీ కోసం చేశారో, వైరల్ అయిపోదామనుకున్నారో తెలీదు.. కానీ, ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు డ్యాన్స్ చేయడం దుమారం రేపింది. డ్యాన్స్ చేస్తే తప్పేంటి? లేడీ కానిస్టేబుల్స్ అయితే డ్యాన్స్ చేయకూడదా? అనే సందేహం రావొచ్చు.
మధ్యప్రదేశ్ లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న బాలుడు.. ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు.
కరోనావైరస్ మహమ్మారి ముప్పు ఇంకా తొలగిపోలేదని లోక్ సభలో ప్రకటించారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవియా. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందేనని తేల్చి చెప్పారు. కొత్త వైరస్ బీఎఫ్.7 పై అప్రమత్తంగా ఉండాలని మాండవియా హెచ్చరించ�
పెన్సిల్ పొట్టు చిన్నారి ప్రాణం తీసింది. పెన్సిల్ పొట్టు గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలిక మృతి చెందింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హమీర్పూర్లో ఈ విషాదం జరిగింది.
అమెరికా ఉద్యోగాన్ని, కోట్ల రూపాయల జీతాన్ని, లగ్జరీ లైఫ్ ని వదులుకున్నాడు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ సన్యాసం స్వీకరించాడు ఆ 28ఏళ్ల యువకుడు.
రాజస్తాన్ లోని కోటాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మార్నింగ్ వాక్ కోసం బయలుదేరిన మహేశ్ చంద్ర తన్వర్(62) పై ఎద్దు దాడి చేసింది. తన కొమ్ములతో పదే పదే పొడిచింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన తన్వర్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ మరో చార్జ్ షీట్ దాఖలు చేసింది. సమీర్ మహేంద్రపైన ఈడీ దాఖలు చేసిన ఈ చార్జిషీట్ లో సంచలన విషయాలు పేర్కొంది. మరోసారి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్లు చార్�
డ్రగ్ టెస్ట్ కు సిద్ధమా అన్న బండి సంజయ్ సవాల్ కు మంత్రి కేటీఆర్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తనపై ఆరోపణలు చేసిన బండి సంజయ్ చెప్పు దెబ్బలు తినేందుకు సిద్ధమా? అని ప్రతి సవాల్ విసిరారు.
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం డిసెంబర్ 22న శ్రీవాణి టిక్కెట్ల ఆన్లైన్ కోటా విడుదల చేయనుంది. రోజుకు 2వేల టికెట్లు విడుదల చేస్తారు.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడేళ్లు ఇంట్లోనే. అదీ ఒక మూల గదిలోనే. ఇంటి నుంచి బయటికి వచ్చింది లేదు, ఎవరినీ పలకరించింది లేదు. ఎంతసేపూ గదిలోనే, దుప్పటిలోనే. ఇదీ కాకినాడ జిల్లా కుయ్యేరులో తల్లీకూతుళ్ల పరిస్థితి.
Kuyyeru Mother Daughter Incident : కాకినాడ జిల్లా కుయ్యేరులో ఉదయం నుంచి నెలకొన్న హైడ్రామాకు ఫుల్ స్టాప్ పడింది. ఎట్టకేలకు తల్లీకూతుళ్లను ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఉదయం నుంచి చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. ఉదయం ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు స్థానికులు, గ్రామ ప�
ఓ వ్యక్తి తన ఇంటి ముందు స్కూటీని ఆన్ లో ఉంచి ఫోన్ లో మాట్లాడుతున్నాడు. ఆ స్కూటీపై ముందు భాగంలో అతడి కొడుకు నిల్చుని ఉన్నాడు. తండ్రి ఫోన్ లో మాట్లాడుతూ ఉండగా.. కొడుకు యాక్సిలరేటర్ పట్టుకుని ఉన్నాడు. అలా పట్టుకున్న వాడు ఊరుకుండక.. యాక్సిలరేటర్ ను
కన్నడ హీరో దర్శన్ కు చేదు అనుభవం ఎదురైంది. అతడిపై షూతో దాడి జరిగింది. హోస్పేటలో ఈ ఘటన జరిగింది. హోస్పేటలతో 'క్రాంతి' సినిమా పాటల ఆవిష్కరణ కార్యక్రమంలో దర్శన్ పాల్గొన్నాడు.
అనాథలా బతుకుతూ భిక్షాటన చేస్తూ కాలం గడుపుతున్న ఆ పదేళ్ల బాలుడి తలరాతే మారిపోయింది. భికారి కాస్తా కోటీశ్వరుడయ్యాడు.
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి భానుప్రసాద్ సూసైడ్ పై తల్లి సునీత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భానుప్రసాద్ ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదన్నారు. దీనిపై పూర్తి స్తాయిలో విచారణ జరిపించాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
కలకలం రేపిన దమ్మాయిగూడ బాలిక మృతి కేసులో మిస్టరీ వీడింది. చిన్నారిది హత్య కాదని తేలింది. ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదం అని పోలీసులు గుర్తించారు. బాలిక చెరువులో పడి మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు.
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. పీ2 విద్యార్థి భానుప్రసాద్ సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు భాను ప్రసాద్.