Home » Author »naveen
ఓ బిడ్డకు జన్మనిచ్చేంతవరకు తాను గర్భవతిని అన్న సంగతే ఆమెకు తెలియదంటే అతిశయోక్తి కాదు. అవును నిజమే. ఓ బిడ్డకు జన్మనిచ్చే వరకు ఆమెకే తెలియదు తాను గర్భం దాల్చానని. (Delivery In Plane Toilet)
గుండె వైఫల్యాన్ని కొన్ని వారాల ముందే అంచనా వేయగల కృత్రిమ మేధస్సు సాధనం (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్-AI) అభివృద్ధి చేశారు ఇజ్రాయెల్ పరిశోధకులు.
విదేశీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు వల వేశారు. అమాయకుల అవసరాలను ఆసరాగా చేసుకుని లక్షల్లో గుంజారు. చివరికి బోర్డు తిప్పేశారు. విజయవాడలో ఘరానా మోసం వెలుగుచూసింది.
హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర పేలుడు కలకలం రేపింది. స్నో వరల్డ్ సమీపంలోని డంపింగ్ యార్డులో పేలుడు సంభవించింది. చెత్త కాగితాలు ఏరుకునే తండ్రీ కొడుకులకు తీవ్ర గాయాలయ్యాయి.
హైదరాబాద్ కూకట్ పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివేకానంద నగర్ లో బైక్ పై వేగంగా వెళ్తున్న వ్యక్తి అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అతడు స్పాట్ లోనే చనిపోయాడు.
విచారణలో నవీన్ రెడ్డి తన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఎన్ఆర్ఐతో వైశాలికి పెళ్లి కుదిరిందని తెలుసుకున్న నవీన్.. ఆ పెళ్లిని చెడగొట్టేందుకే అమ్మాయిని కిడ్నాప్ చేసినట్లు పోలీసుల విచారణలో నవీప్ ఒప్పుకున్నాడు.
ఆర్ఎంపీ డాక్టర్ సాయంతో బలానికి మందులు అని HIV ఇంజెక్షన్ వేయించాడని భార్య ఆరోపిస్తోంది. ఎయిడ్స్ పాజిటివ్ తో బతకడం ఎలా అని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు న్యాయం చేయాలంటూ తాడేపల్లి పోలీసులను ఆశ్రయించింది.
పిల్లలను కంటే రూ.3లక్షలు నజరానా.. ఆఫర్ అదిరిపోయింది కదూ. పిల్లలను కన్న తల్లిదండ్రులకు రూ.3లక్షలు నజరానాగా ఇస్తామని స్వయంగా ప్రభుత్వమే ప్రకటించింది. అయితే, ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఆ పనిలో ఉంటాం అని తొందర పడొద్దు. ఎందుకంటే ఈ ఆఫర్ ఇచ్చింది మన ప్రభ
Vaishali Kidnap Case : వైశాలిని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూసిన కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి ఎట్టకేలకు చిక్కాడు. గోవాలో నక్కిన నవీన్ రెడ్డిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. టెక్నిక
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఆదిభట్ల మన్నెగూడ యువతి కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎట్టకేలకు ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. కిడ్నాప్ ఘటన తర్వాత కొన్ని రోజులుగా తప్పించుకుని తిరుగుతు�
పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే వారి పాలిట కాలయముడయ్యాడు. భార్యకు జీవితాంతం తోడుగా ఉండాల్సిన భర్తే ఆమెను కడతేర్చాడు. గంజాయి మత్తులో ఘాతుకానికి పాల్పడ్డాడు. కుటుంబం మొత్తాన్ని కడతేర్చాడు.
టీటీడీ ఈవో ధర్మారెడ్డికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయనకు నెల రోజులు జైలుశిక్ష విధించింది. ముగ్గురు టీటీడీ ఉద్యోగుల సర్వీస్ రెగులరైజ్ చేయాలని ధర్మారెడ్డిని గతంలో న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలు అమలు కాలేదు.
రాష్ట్రంలో సంచలనం రేపిన ఆదిభట్ల వైశాలి కిడ్నాప్ కేసు రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు పేర్కొన్నారు. పక్కా స్కెచ్ ప్రకారమే నవీన్ రెడ్డి కిడ్నాప్ కు పాల్పడినట్లు తేల్చారు. ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు అందు�
Miyapur Lover Attack : ప్రేమ పేరుతో ఉన్మాదులు రెచ్చిపోతున్నారు. ప్రేమించలేదని కోపంతో అమ్మాయిలపై దాడులకు తెగబడుతున్నారు. వారిని హత్య చేసేందుకు కూడా వెనుకాడటం లేదు ప్రేమోన్మాదులు. తాజాగా హైదరాబాద్ మియాపూర్ లో దారుణం జరిగింది. ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి త�
సంచలనం రేపిన ఆదిభట్ల మన్నెగూడ యువతి కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాఫ్తును వేగవంతం చేశారు. ఈ కేసులో అరెస్టుల పరంపరం కొనసాగుతోంది. ఈ కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. యువతి కిడ్నాప్ ఘటనలో ఏ-6గా ఉన్న చందూని పోలీసులు అదుపులోకి తీసు�
ఈ పాము ఎందుకు అంత ప్రమాదకరం అంటే.. ఇది ఒక్క కాటుతో 110 మిల్లీగ్రాముల విషాన్ని విడుదల చేస్తుందట. ఆ విషంతో 100 మందికి పైగా వ్యక్తులను, లేదా 2.50 లక్షల ఎలుకలను చంపొచ్చని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ కు చెందిన పరిశోధకులు చెబుతున్నారు.
ఓ అమ్మాయి రన్నింగ్ బస్ లోకి కిటికీలోంచి ఎక్కి అందరినీ విస్మయానికి గురి చేసింది. అబ్బాయిలకు సైతం సాధ్యం కాని ఫీట్ ఆ అమ్మాయి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తాగుడికి బానిసగా మారిన భర్త.. కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. ఆ తర్వాత డెడ్ బాడీని అల్మారాలో దాచాడు. వెస్ట్ బెంగాల్ హుగ్లీలో ఈ దారుణం జరిగింది.
సంచలనం రేపిన ఆదిభట్లలో యువతి కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. వైశాలిని కిడ్నాప్ చేసిన కీలక నిందితుడు నవీన్ రెడ్డి కోసం గాలిస్తున్నారు. యువతి కిడ్నాప్ కు ఉపయోగించిన నవీన్ రెడ్డి కారును శంషాబాద్ లో గుర్తించారు పోలీసులు. అత�
నిజామాబాద్ జిల్లా ఖండ్ ఘావ్ కు చెందిన శ్రీకాంత్ 80 రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. ప్రేమ వ్యవహారంలో కనిపించకుండా పోయాడు. అయితే, బోధన్ శివారులో కుళ్లిపోయిన స్థితిలో ఒక యువకుడి మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహం చెట్టుకి వేలాడుతూ ఉంది.