Home » Author »naveen
కొత్త ఏడాదిలో వారాహి వాహనానికి పూజా కార్యక్రమాలు చేసేందుకు సిద్ధమవుతోంది జనసేన పార్టీ. తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో వచ్చే నెల 2న ఏకాదశి రోజున వాహన పూజ చేయనున్నారు.
Whatsapp To Stop Working : వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్. డిసెంబర్ 31 తర్వాత పలు స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు. దీనికి సంబంధించి వాట్సాప్ నుంచి ప్రకటన వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ప్రతి సంవత్సరం పలు మొబైల్ ఫోన్లకు సపోర్ట్ను తొలగిస్తూ వస్తోంది వా�
ఈ షో ద్వారా బాలకృష్ణకు తన బావ చంద్రబాబును కాపాడే మరో అవకాశం దొరికిందన్నారు పేర్నినాని. బావ తప్పులను బాలకృష్ణ సరి చేస్తున్నారని పేర్నినాని సెటైర్ వేశారు.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ఖాతాదారులకు అలర్ట్. 2023 జనవరి 1 నుంచి కొత్త రూల్ అమల్లోకి రానుంది. వివరాల్లోకి వెళితే.. నేషనల్ పెన్షన్ సిస్టమ్ లో పలు మార్పులు చేస్తూ పీఎఫ్ఆర్డీఏ నిర్ణయం తీసుకుంది.
అమెరికా మంచు బీభత్సంలో ముగ్గురు తెలుగు వాళ్లు మరణించారు. అరిజోనాలో ఈ ఘటన జరిగింది. గడ్డకట్టిన సరస్సు దాటుతుండగా.. నారాయణ, హరిత సహా మరొకరు గల్లంతయ్యారు.
పెన్షన్ల కోత అంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అర్హులైన వారికి ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్లు తొలగించబోము అని మంత్రి తేల్చి చెప్పారు. విద్యుత్ శాఖ అధికారుల పొరపాటు వల్ల 300 యూనిట్లు దాటిన కొందర�
ఆసిఫాబాద్ జిల్లాలో సర్పంచ్ లు బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు. 18 మంది సర్పంచ్ లు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు తీరుకి నిరసనగా వాంకిడి మండలానికి చెందిన 18 మంది సర్చంచ్ లు రాజీనామా చేశారు.
జనవరి నెలలో బ్యాంకులో ముఖ్యమైన పనులు ఉన్నాయా? అయితే మీకో అలర్ట్. జనవరి నెలలో ఏయే రోజులు బ్యాంకులు పని చేస్తాయి? ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయో తెలుసుకోవాలి.
సుమారు రూ.50 కోట్ల విలువైన 25 కిలోల మెఫిడ్రోన్ డ్రగ్ ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తయారు చేసే రెండు ల్యాబ్స్ ను సీజ్ చేశారు.
Fire In Parawada Pharma City : అనకాపల్లి జిల్లా పరవాడలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. లారస్ ఫార్మా కంపెనీలో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వారిలో కేజీహెచ్ లో చికిత్స పొందుతూ నలుగురు, కిమ్స్ లో చికిత్స పొందుతూ
ఏపీ ప్రభుత్వం లబ్దిదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. రేపు వారి ఖాతాల్లోకి డబ్బులు పడనున్నాయి. రేపు పలు సంక్షేమ పథకాల లబ్దిదారుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది.
సంక్రాంతి పండక్కి పప్పులు ఇస్తాం అంటూ సామాన్యులను ఊరించి ఊరడించి లక్షల రూపాయలతో ఉడాయించాడో మోసగాడు. తన సమీప బంధువు అయిన ఓ మహిళా వాలంటీర్ ను ఎరగా చూపి ఆమె ద్వారా లక్షలాది రూపాయలను దండుకుని బిచానా ఎత్తేశాడు ఆ మోసగాడు. విజయనగరం జిల్లా గుర్ల మం
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు టికెట్లు, టోకెన్లు పొంది తిరుమలకు రావాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ విజ్ఞప్తి చేశారు.
అమెరికా ఫ్రీజర్ గా మారింది. అవును, అగ్రరాజ్యం గడ్డ కట్టుకుపోయింది. మంచు తుపాను ఎఫెక్ట్ అమెరికాపైన అంతకంతకూ పెరుగుతోందే కానీ, తగ్గడం లేదు. బాంబ్ సైక్లోన్ తో అమెరికా అతలాకుతలం అవుతోంది. మృతుల సంఖ్య 34కి పెరిగింది.
విశాఖ కాపునాడు సభకు సంబంధించి రాజకీయ పార్టీలు ట్విస్ట్ ఇచ్చాయి. కాపునాడు సభకు దూరంగా ఉండాలని అన్ని రాజకీయ పార్టీలు నిర్ణయించాయి.
ఫేస్ బుక్ పరిచయం చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువకుడి ప్రాణం తీసింది. వి.కోటకు చెందిన మురళి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రేపు దేశవ్యాప్తంగా కోవిడ్ డ్రై రన్ (మాక్ డ్రిల్) నిర్వహించనుంది. కోవిడ్ 19 ఆరోగ్య సౌకర్యాల సన్నద్ధత కోసం దేశవ్యాప్తంగా కోవిడ్ డ్రై రన్..
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అలర్ట్ అయ్యింది. ఇందులో భాగంగా ప్రికాషనరీ డోసు ఇవ్వాలని నిర్ణయించింది. నేటి నుంచి కరోనా ప్రికాషనరీ డోసును పంపిణీ చేయనుంది.
ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో అర్థరాత్రి దారి దోపిడీ ఘటన కలకలం రేపుతోంది. బంగారం షాపుల్లో పని చేసే గుమాస్తాలను బెదిరించిన దొంగలు కిలో 700 గ్రాముల బంగారం, రూ.21లక్షల నగదుతో పాటు కారుని ఎత్తుకెళ్లారు. కిలోమీటర్ దూరంలో కారుని వదిలేసి పారిప�
విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. గిరిజిన ప్రాంతాలే లక్ష్యంగా విదేశీ మత మార్పిడులకు కుట్ర జరుగుతోందన్నారు. దీనిని అడ్డుకునేందుకే ఇవాళ భగవద్గీత పుస్తకాలు పంపిణీ చేసినట్లు ఆయన చెప్పారు. గిరిజనులకు రగ్గులు, భగవ�