Home » Author »naveen
బెజవాడ దుర్గమ్మ ఆలయ సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. అమ్మవారి మూల విరాట్ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇన్ స్టాగ్రామ్ లోని కనకదుర్గ టెంపుల్ ఐడీతో వీడియోను పోస్ట్ చేశారు.
ఢిల్లీ హిట్ అండ్ రన్ కేసులో పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. అంజలి అవయవాలకు అంతర్గత గాయాలేవీ లేవని పోస్టుమార్టంలో తేలింది. దీంతో బాధితురాలిపై అత్యాచారం జరగలేదని, ప్రమాదంలోనే ఆమె చనిపోయిందని నిర్దారణ అయ్యింది. అంజలిని అత్యాచారం చేసి చంపారన�
బీఆర్ఎస్ ను బలపరిచి గెలిపించుకోండి. భారత్ దేశవ్యాప్తంగా ఏడాదంతా దేశ రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇస్తాం. దళిత బిడ్డలందరికీ దళితబంధు అమలు చేస్తాం.
గుంటూరు తొక్కిసలాట ఘటనపై సోమువీర్రాజు, పవన్ స్పందించారు. ఇది ముమ్మాటికీ నిర్వాహకుల వైఫల్యమే అన్నారు సోము వీర్రాజు. కందుకూరు ఘటన మరువక ముందే ఇలా జరగడం దురదృష్టకరమన్నారు. అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం సరికాదన్నారాయన. (Guntur Stampede)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను నియమిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. సంక్రాంతి తర్వాత ఏపీలో బీఆర్ఎస్ కార్యకలాపాలు పెరుగుతాయని చెప్పారు.
కరీంనగర్ జిల్లా గంగాధరలో సంచలనం రేపిన ముగ్గురి డెత్ మిస్టరీ దాదాపు ఛేదించారు పోలీసులు. వైద్యులకు అంతు చిక్కని వ్యాధితో తల్లి, ఇద్దరు పిల్లలు రక్తపు వాంతులు చేసుకుని చనిపోయారు. ముగ్గురూ ఒకే రకమైన లక్షణాలతో చనిపోవడం కరీంనగర్ జిల్లాలో సంచలనం
హరిరామ జోగయ్య దీక్ష విరమించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచనలతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దీక్ష విరమించారు. నిమ్మ రసం ఇచ్చి హరిరామ జోగయ్యతో దీక్ష విరమింపజేశారు కాపు సంక్షేమ సేన నాయకుడు, జనసేన నేత దాసరి రాము. కాసేపట్లో పాలకొల్లు బయలుదేరనున
చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు మాజీమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. యమ రథంతో చంద్రబాబు ప్రజలను చంపుతున్నారని విమర్శించారు కొడాలి నాని. ఇటీవల కాలంలో కందుకూరులో 8 మంది, గుంటూరులో ముగ్గురిని చంద్రబాబు బలిగొన్నారని అన్నారు.
గుంటూరు తొక్కిసలాట కేసులో ప్రధాన నిందితుడు ఉయ్యూరు శ్రీనివాస రావును పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ ఏలూరు రోడ్డులో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
పేదలకు స్వచ్చంద సంస్థ అందించే సాయాన్ని ప్రోత్సహించాలనే ఆలోచనతో తాను ఆ కార్యక్రమానికి వెళ్లానని చంద్రబాబు ప్రకటించారు. పేదల కుటుంబాల్లో విషాదం నింపిన ఈ ఘటన తనను ఎంతో కలచివేసిందన్నారు. ఇదో దురదృష్టకరమైన సంఘటనగా చంద్రబాబు అభివర్ణించారు.(Guntur S
గుంటూరు వికాస్ నగర్ లో తొక్కిసలాట ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ మృతుల కుటుంబాలకు ఉయ్యూరు ఫౌండేషన్ పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20 లక్షలు అందిస్తామని తెలిపింది.
గుంటూరు వికాస్ నగర్ లో తొక్కిసలాట ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో పలువురు మరణించడం కలచివేసిందన్నారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటు�
నాలుగు రోజుల్లోనే రెండో దుర్ఘటన. మొన్న కందుకూరులో చంద్రబాబు సభలో తొక్కిసలాట ఘటన మరువక ముందే మరో విషాదం నెలకొంది. ఆదివారం గుంటూరులోని వికాస్ నగర్ లో చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయం మరింత హీట్ ఎక్కింది. మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటాపోటీ సభలతో ఖమ్మం పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. తుమ్మల, పొంగులేటి మీటింగ్స్ పై టీఆర్ఎస్ అధిష్టానం ఫోకస్ చేసింది. ఇద్�
ఏపీ రాజధాని అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ కు విశాఖ పరిపాలన రాజధాని కాబోతోందని ఆయన అన్నారు.
ఏపీకి చెందిన నేతలు రేపు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) లో చేరనున్నారు. మాజీమంత్రి రావెల కిషోర్ బాబుతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ లు రేపు సాయంత్రం తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు. వీరితో పాటు మాజీ ఐఆర్ఎస్ అధికార
భారత రాష్ట్ర సమితిలో చేరనున్నారు ఏపీకి చెందిన జనసేన కీలక నేత తోట చంద్రశేఖర్. రేపు సీఎం కేసీఆర్ సమక్షంలో తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు.
న్యూ ఇయర్ వేళ.. కరీంనగర్ లో ఓ మందు బాబు రోడ్డుపై హల్ చల్ చేశాడు. డ్రంకెన్ డ్రైవ్ లో అడ్డంగా దొరికిపోయిన మందుబాబు.. రోడ్డుపై రచ్చ చేశాడు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చందౌలి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆక్సిజన్ సిలిండర్ బాంబులా పేలింది. ఈ పేలుడు ఘటనలో ఇద్దరు మృతి చెందారు. చందౌలి జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి బయట ఈ ప్రమాదం జరిగింది.
ముంబై చాకలా మెట్రో స్టేషన్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిని మెట్రో రైలు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో ఆమె గాయపడింది. లోకో పైలట్ నిర్లక్ష్యంతో గౌరీ కుమార్ సాహు అనే యువతి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది.