Home » Author »naveen
శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. 374 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు.. 50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. చివర్లో లంక కెప్టెన్ శనక సెంచరీతో చెలరేగాడు. 88 బంతుల్లో 108 పరుగులతో నాటౌట్ గా న�
గల్ఫ్ దేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను నమ్మించాడు. మల్టీ నేషనల్ కంపెనీల్లో కొలువుల పేరుతో ఆశ చూపాడు. అమెరికాకు ఎక్స్ పోర్ట్ చేసేందుకు ఫుడ్ ప్యాకింగ్ అని నమ్మించాడు. కడుపులో నీళ్లు కదలకుండా వైట్ కాలర్ ఉద్యోగం అంటూ మాటలతో �
హైదరాబాద్ లో సంచలనం రేపిన వనస్థలిపురం రూ.2కోట్ల నగదు దోపిడీ కేసులో మరో ట్విస్ట్ వెలుగుచూసింది. దోపిడీకి గురైన సొమ్ము రూ.2కోట్లు కాదని.. రూ.25లక్షలేనని పోలీసులు తేల్చారు. వ్యాపారి వెంకట్రామి రెడ్డి నుంచి దొంగలు రూ.25లక్షలు దోచుకెళ్లినట్లు పోలీసు
పది రూపాయల నాణేలు సేకరించి ఏకంగా బైక్ కొని ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించడంతో పాటు తన స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. లక్ష 65వేల రూపాయలకు సరిపడ 10 రూపాయల కాయిన్స్ ఇచ్చి సిబ్బందిని ఆశ్చర్యపరిచాడు.(10 Rupees Coins)
Kerala Anjushree Death Case : కేరళలో బిర్యానీ తిని యువతి మృతి చెందిందనే వార్త తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో పోలీసులు షాకింగ్ విషయాలు బయటపెట్టారు. యువతి మృతి కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. కాసర్ గోడ్ కు చెందిన అంజుశ్రీది ఆత్మహత్య అని పోలీ
ప్రముఖ సినీ నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుని కలిశారు. హైదరాబాద్లోని తన నివాసానికి వచ్చిన రజినీకాంత్ ను సాదరంగా ఆహ్వానించారు చంద్రబాబు. ఇరువురు ఒకరినొకరు యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత పలు అంశ
హైదరాబాద్ లో సంచలనం రేపిన వనస్థలిపురం దోపిడీ కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. దోపిడీ జరిగిందని ఫిర్యాదులో తెలిపిన రూ.2కోట్ల డబ్బును హవాలా డబ్బుగా గుర్తించారు పోలీసులు. రెండు రోజుల క్రితం ఎంఆర్ఆర్ బార్ యజమానిని కొట్టి డబ్బులతో దుండగులు పరా�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో బూజు పట్టిన లడ్డూ విక్రయాలపై 10టీవీ కథనాలతో అధికార యంత్రాంగం కదిలింది. బూజు పట్టిన లడ్డూల కథనాలను చూసిన స్థానిక జడ్జి ఆలయానికి వెళ్లి స్వయంగా పరిశీలించారు. అక్కడ బూజు పట్టిన లడ్డూలు విక్రయిస్తున
షాద్ నగర్ లో డెత్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఇన్సూరెన్స్ డబ్బు కోసం భిక్షపతిని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్లు నిర్ధారించారు పోలీసులు. ఈ హత్య కేసులో హెడ్ కానిస్టేబుల్ సహా నలుగురిని అరెస్ట్ చేశారు.
యుక్రెయిన్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తూర్పు యుక్రెయిన్ లోని సైనికులు తల దాచుకున్న తాత్కాలిక నివాసాలపై రష్యా రాకెట్ దాడి చేసింది. ఈ దాడిలో దాదాపు 600మంది సైనికులు మరణించారని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది.
నిర్మల్ జిల్లాలో మాంజా కలకలం రేపింది. మాంజా దారం తగిలి ఓ బాలుడి గొంతు తెగింది. కుంటాల మండలం పెంచికల్ పాడ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
ఆంధ్రప్రదేశ్ లోని ఓ దేవాలయంలో మహిళలకు ప్రవేశం లేదు. అంతేకాదు ఆ రోజు కార్యక్రమాలన్నీ పురుషులే చేయాలి. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయిపల్లిలో ఈ ఆచారం కొనసాగుతోంది.
ఏపీలో అధికార విపక్షాల మధ్య పోరు ఉధృతమైంది. వైసీపీని టార్గెట్ చేసేందుకు టీడీపీ, జనసేన ఒక్కటయ్యాయి. జీవో నెంబర్ 1కి వ్యతిరేకంగా కలిసి పోరాడాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై మాత్రం చంద్రబాబు, పవన్ ఇంకా క్లారిటీ ఇవ్వల
జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో విషాదం చోటు చేసుకుంది. 24 గంటల వ్యవధిలో ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. నిన్న మధ్యాహ్నం తమ్ముడు శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందాడు.
Doctor Dies Of Heart Attack In Gym : ఇటీవలి కాలంలో ఆకస్మిక గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య బాగా పెరిగింది. చిన్న, పెద్ద అనే తేడా లేదు.. ఏజ్ తో సంబంధమే లేదు.. సడెన్ గా హార్ట్ ఎటాక్ తో హఠాన్మరణం చెందుతున్నారు. మూడు పదుల వయసు కూడా దాటని వారు, చివరికి యంగర్స్ సైతం గుండె�
జంట నగరాల్లో వరుస చైన్ స్నాచింగ్ లు కలకలం రేపాయి. నగరవాసులను భయాందోళనకు గురి చేశాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బైక్ లపై నిఘా పెట్టిన పోలీసులు.. స్నాచర్ల ఫొటోల ఆధారంగా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. నిన్న హైదరాబాద్ లో చైన్ స్నాచర్లు రెచ్
బిర్యానీ ఓ యువతి ప్రాణం తీసింది. ఏంటి షాక్ అయ్యారా? అవును నిజమే.. బిర్యానీ తిన్న యువతి మరణించింది. ఈ షాకింగ్ ఘటన..
హైదరాబాద్ కూకట్ పల్లి జేఎన్టీయూ మెట్రో స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ కావేరీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో కావేరీ బస్సు కాలిపోయింది. బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా దిగిపోవడంతో పెద్ద ప్రమాదమే తప�
శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో భారత్ అదరగొట్టింది. సూపర్ విక్టరీ కొట్టింది. మూడో టీ20లో 91 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్ ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. 229 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన శ్రీలంకను భారత బౌలర్లు కట్టడి చ�
జోషిమఠ్.. ఉత్తరాఖండ్ లోని ప్రముఖ పట్టణం. పరమ పవిత్రంగా భావించే చార్ దామ్ యాత్రల్లో ఒకటైన బద్రినాథ్ క్షేత్రానికి ముఖ ద్వారం జోషిమఠ్. అంతేకాదు, అది శంకరాచార్యులు నెలకొల్పిన నాలుగు పీఠాల్లో ఒకటి. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ పర్వత శిఖరం ఇప్పుడు పెద్�