Home » Author »naveen
అయ్యప్పస్వామి భక్తులకు పరమ పవిత్ర మకరజ్యోతి దర్శనమిచ్చింది. లక్షలాది భక్తులు మకరజ్యోతిని దర్శించుకుని పులకించారు. పొన్నంబలమేడు కొండపై మకర జ్యోతి ప్రత్యక్షం కాగానే అయ్యప్ప నినాదాలతో శబరిమల కొండ మార్మోగింది.
లోకల్ ట్రైన్ లో మందుబాబు హల్ చల్ చేశాడు. ఒంటి మీదున్న దుస్తులన్నీ తీసేసిన అతడు కేవలం అండర్ వేర్ మాత్రమే ఉంచుకున్నాడు. లోకల్ ట్రైన్ లో ఫ్లోర్ పై పడుకున్నాడు. మందుబాబు నిర్వాకంతో తోటి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
ఆన్ లైన్ లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. సోమవారం నుంచి సికింద్రాబాద్-విశాఖ మధ్య రెగులర్ సర్వీసులు ఉంటాయి. ఆదివారం తప్ప ప్రతి రోజూ వందే భారత్ రైలు నడుస�
సంపంగి గ్రూప్ ఆర్గనైజేషన్ తమ సంస్థలోని ఉద్యోగులకు అదిరిపోయే గిఫ్ట్ లు అందించింది. కంపెనీ మూడో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సంక్రాంతి కానుకలను ప్రజెంట్ చేసింది. తమ సంస్థలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 10 మంది ఉద్యోగులకు ప్రీమియం కార్లను
హిమాచల్ ప్రదేశ్ క్రికెటర్ సిద్ధార్ధ్ శర్మ మృతి చెందాడు. అతడి వయసు 28ఏళ్లు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సిద్ధార్ధ్ వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచాడు. ప్రస్తుత రంజీ ట్రోఫీలో శర్మ 12 వికెట్లు తీశాడు. గత రెండ
టీటీడీ ఈవో ధర్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాలు లేవని నిరూపిస్తే.. ఈవో పదవికి రాజీనామా చేస్తానని అన్నారు ధర్మారెడ్డి. తిరుమలలో టీటీడీ గదులకు అద్దె పెరిగిందని జరుగుతున్న ప్రచారంపై ఈవో ధర్మారెడ్డి ఆగ్రహం వ్
మహిళా క్రికెటర్ మృతదేహం కలకలం రేగింది. మహిళా క్రికెటర్ రాజశ్రీ స్వెయిన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మృతదేహం గురుడిఝాటియాలోని అడవిలో ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించింది. ఆమె ఒంటిపై గాయాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు.
సుప్రసిద్ధ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి కన్నుమూశారు. ఆయన వయసు 96ఏళ్లు. వృద్ధాప్య సమస్యలతో కొన్ని రోజులుగా ఆయన ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో నిన్న రాత్రి 11గంటల 20 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు
హైదరాబాద్ లో మరోసారి చైన్ స్నాచింగ్ కలకలం రేగింది. ఇటీవలే ఒక్కరోజే గంటల వ్యవధిలో 6 చోట్ల చైన్ స్నాచింగ్ ఘటనలు మరువక ముందే.. మరో చోరీ జరిగింది. ఈసారి ఎల్బీనగర్ లో చైన్ స్నాచింగ్ జరిగింది.
హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఘోరం జరిగింది. ఓ కుక్క.. డెలివరీ బాయ్ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేసింది. తీవ్ర గాయాలతో ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
రణస్థలంలో జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంపై యుద్ధభేరి మోగించారు. పవర్ పంచ్ లతో జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. జాగ్రత్త అంటూ.. వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అదే సమయంలో పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. వారాహితో వస్తున్నా.. ఆపేదె
ప్రకృతి ప్రకోపమో, మానవ తప్పిదమో కానీ.. పవిత్ర పుణ్యక్షేత్రం జోషిమఠ్ కనుమరుగవుతోంది. వందలాది కట్టడాల్లో పగుళ్లు ఏర్పడటం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే ప్రమాద స్థితిలో ఉన్న ఇళ్ల నుంచి ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. గుండెల నిం�
వెస్ట్ బెంగాల్ రాష్ట్రం మాల్దా జిల్లాలోని ఓ ప్రైమరీ స్కూల్ లో దారుణం జరిగింది. పిల్లలకు పెట్టిన మధ్యాహ్న భోజనంలో చచ్చిన ఎలుక, బల్లి కనిపించాయి. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు కోపంతో ఊగిపోయారు. స్కూల్ దగ్గరికి చేరుకుని ఆందోళ�
ఇటీవలి కాలంలో మెట్రో స్టేషన్లలో ఆత్మహత్య చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దేశంలో ఏదో ఒక ప్రాంతంలో మెట్రో స్టేషన్ లో సూసైడ్ ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి నోయిడాలో చోటు చేసుకుంది. మెట్రో స్టేషన్ లో ఓ విద్యార్థి ఎవరూ లేని సమ�
నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. కట్టంగూరు మండలం మునుకుంట్లలో భూ వివాదం నేపథ్యంలో పంట పొలంలో ఓ వ్యక్తిని ట్రాక్టర్ తో ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నం జరిగింది.
వందే భారత్ ఎక్స్ ప్రెస్.. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ రైలు పట్టాలెక్కేందుకు సర్వం సిద్ధమవుతోంది. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ఈ ట్రైన్ పరుగులు పెట్టబోతోంది. ఈ రైలును ప్రధాని మోదీ జనవరి 15న వర్చువల్ గా ప్రారంభ�
విశాఖలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై రాళ్ల దాడి కేసులో నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వందే భారత్ రైలుపై దాడి చేసిన నిందితులు చందు, ద�
విశాఖ కంచరపాలెంలో వందే భారత్ రైలుపై దాడి చేసిన నిందితులను పోలీసులు గుర్తించారు. ట్రైన్ కున్న కెమెరా ఆధారంగా నిందితులను ఐడెంటిఫై చేశారు. నిందితులను శంకర్, దిలీప్, చందుగా గుర్తించారు. వీరిని అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పారు.
మస్కట్ లో భారత సంతతికి చెందిన వ్యక్తి అనూహ్య రీతిలో చనిపోయాడు. బ్యాడ్మింటన్ ఆడుతూ కోర్టులోనే కుప్పకూలిపోయాడు. కాసేపటికే ప్రాణాలు కోల్పోయాడు. ఆ వ్యక్తి గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుడి స్వస్థలం కేరళ అని తెలుస్తోంది. (Man Dies Of
బాబా ముసుగులో దారుణాలకు ఒడిగట్టాడు. కామంతో కళ్లు మూసుకుపోయి అఘాయిత్యాలకు ఒడిగట్టాడు. బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి కామ వాంఛలు తీర్చుకున్నాడు. పది మంది 20 మంది కాదు.. ఏకంగా 120 మంది మహిళలను అత్యాచారం చేశాడు. చివరికి ఆ కీచక బాబా పాపం పండింది. కటకటాల