Home » Author »naveen
సికింద్రాబాద్ లో అగ్నిప్రమాదం జరిగిన బిల్డింగ్ లో ఓ మృతదేహం లభ్యమైంది. ఇంకా ఇద్దరి ఆచూకీ దొరకాల్సి ఉంది. మరోవైపు భవనంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
కృష్ణా ఎక్స్ ప్రెస్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. కృష్ణా ఎక్స్ ప్రెస్ రైల్లో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. పోలీస్ కంట్రోల్ రూమ్ కు చేశారు.
తిరుమలలో డ్రోన్ కెమెరాల కలకలం రేగింది. డ్రోన్ కెమెరాలో తీసిన శ్రీవారి ఆలయ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ నుంచి శ్రీవారి ఆలయ డ్రోన్ షాట్స్ సోషల్ మీడియాలో అప్ లోడ్ అయినట్లు తెలుస్తోంది.
బలవంతంగా నా చేయి పట్టుకుని కుర్చీలో నుంచి పైకి లేపడం సరికాదు. నా భుజాలపై అతడు చేతులు వేసేందుకు ప్రయత్నించాడు. ఒక మహిళతో అతడు ప్రవర్తించాల్సిన పద్ధతి ఇది కాదు.
ఓ మహిళ ఓవరాక్షన్ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. అతి వేగంతో కారు నడుపుతున్న ప్రియాంక.. జనభారతి నగర్ లో మరో కారుని ఢీకొట్టింది. దీంతో ఆ కారు ఓనర్ దర్శన్.. ప్రియాంకతో గొడవకు దిగాడు. అతడిని బెదిరించిన ప్రియాంక.. కారులో వెళ్లిపోవడానికి ప్రయత్నించ�
కాంగోలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. 145 మంది జల సమాధి అయ్యారు. గమ్య స్థానం చేరకముందే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. 200 మందితో వెళ్తున్న పడవ లులోంగా నదిలో మునిగిపోయింది. ఈ ప్రమాదం నుంచి 55 మంది ప్రాణాలతో బయటపడ్డారు.
సికింద్రాబాద్ రాంగోపాల్ పేట అగ్నిప్రమాద ఘటనలో ముగ్గురు వ్యక్తుల ఆచూకీ దొరక్కపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. బిల్డింగ్ నుంచి వేడి సెగలు వెలువడుతుండటంతో పాటు పొగలు కమ్మేయడంతో భవనం లోపలికి క్లూస్ టీమ్ వెళ్ల లేకపోతోంది.(Secunderabad Fire Accident)
సికింద్రాబాద్ డెక్కన్ మాల్ అగ్నిప్రమాద ఘటనలో ముగ్గురు కూలీలు సజీవదహనం అయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదృశ్యమైన ముగ్గురు యువకుల మొబైల్ లొకేషన్ ప్రమాదం జరిగిన భవనంలోనే చూపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగాల కోతలు పెరుగుతున్నాయి. టెక్కీలను టెన్షన్ పెట్టే వార్తలు రోజుకొకటి వస్తున్నాయి. అతిపెద్ద ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ ఏకంగా 11వేల మందికి గుడ్ బై చెబుతూ ఉండటం ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమ
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సైతం ఈ జాబితాలో చేరింది. మైక్రోసాఫ్ట్ కూడా ఉద్యోగులను తొలగించే పనిలో ఉంది.
పెళ్లి వేడుకలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలో యూపీకి చెందిన అభయ్ సచన్(32) ఉత్సాహంగా డ్యాన్స్ చేశాడు. సరదాగా స్టెప్పులు వేశాడు. ఇంతలో సడెన్ గా కుప్పకూలిపోయాడు.(Man Dies Of Heart Attack)
న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో భారత్ గెలుపొందింది. ఈ ఉత్కంఠపోరులో 12 పరుగుల తేడాతో కివీస్ ను చిత్తు చేసింది టీమిండియా. భారత్ నిర్దేశించిన 350 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. 337 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. (Ind Vs NZ 1st ODI)
ఏకంగా 17 కిలోల బంగారం.. అంతేనా.. కోటి రూపాయల క్యాష్ కూడా.. ఇదంతా ఓ రైల్వే రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో లభ్యమైంది. షాకింగ్ గా ఉంది కదూ. కానీ, ఇది నిజం.
ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. రన్నింగ్ బైక్ పై రొమాన్స్ చేసింది. ముద్దులు పెట్టుకుంటూ, హగ్గులు ఇచ్చుకున్నారు. ప్రమాదకరంగా ప్రయాణించిన వారి వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
సంచలనం రేపిన మెదక్ జిల్లా వెంకటాపురం సజీవదహనం కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో పోలీసులు సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేయనున్నారు.
హైదరాబాద్ హఫీజ్ పేటలోని రూ.4వేల కోట్ల విలువైన భూములను తెలంగాణ సీఎం కేసీఆర్.. తోట చంద్రశేఖర్ కు అప్పనంగా అప్పగించారని ఆరోపించారు.(Raghunandan Rao)
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ తో భూమి ధర పడిపోయిందనే ఆవేదనతో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వర్ పల్లికి చెందిన రైతు బాలకృష్ణ పురుగుల మందు తాగి ఆత్యహత్యాయత్నం చేశాడు. మాస్టర్ ప్లాన్ లో బాలకృష్ణ భూమి గ్రీన
సెల్ఫీ తీసుకునేందుకు వందే భారత్ ఎక్కి అడ్డంగా బుక్కయ్యాడు ఓ వ్యక్తి. రాజమండ్రిలో ఓ వ్యక్తి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఎక్కాడు. ఎంచక్కా సెల్ఫీలు దిగి వాటిని చూసుకుని మురిసిపోవాలని కలలు కన్నాడు. అయితే, ఆ వ్యక్తి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్త�
బెంగళూరులో టూ వీలర్ రైడర్ రెచ్చిపోయాడు. వృద్ధుడి పట్ల అమానుషంగా వ్యవహరించాడు. కనీసం మానవత్వం లేకుండా దారుణంగా ప్రవర్తించాడు.
హైదరాబాద్ తార్నాకలో నలుగురి అనుమానాస్పద మృతి కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. మృతుడు ప్రతాప్ కుటుంబసభ్యులు ముగ్గురినీ హత్య చేసి అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసుల దర్యాఫ్తులో తేలింది. కరెంట్ వైర్ తో గొంతు నులిమి భార్య సింధూర, కుమార్త�