Home » Author »naveen
పాకిస్తాన్ ఆర్థికంగా దివాళా తీస్తుందా? పాక్ కరెన్సీ విలువ దారుణంగా పడిపోవడం దేనికి సంకేతం. దాయాది మరో శ్రీలంకలా మారనుందా? అంటే, అవుననే సంకేతావు వెలువడుతున్నాయి. అమెరికా డాలర్ తో పోలిస్తే పాకిస్తాన్ కరెన్సీ విలువ రికార్డు స్థాయిలో పడిపోవటం �
రన్నింగ్ రైలు ఎక్కబోతూ ఓ వ్యక్తి ప్రాణాలను ప్రమాదంలోకి పడేసుకున్న ఘటన ఒకటి మహారాష్ట్రలోని అకోలా రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. అతడి అదృష్టం బాగుంది.. తృటిలో బతికిపోయాడు. లేదంటే.. రైలు చక్రాల కింద నలిగిపోయి ఉండాల్సింది.
దాగుడుమూతలు ఆడుతూ ఓ బాలుడు ఏకంగా దేశాన్నే దాటేశాడు. తన దేశాన్నే దాటి మరో దేశంలోకి అడుగుపెట్టాడు.
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ప్రతి ఏటా రిపబ్లిక్ డే ను పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన వ్యక్తులకు ఈ అవార్డులు ఇవ్వడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా కేంద్రం 106 మందికి పద్మ అవార్డులు ప్రకటించి�
తెలంగాణలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు జరిగాయి. 60మంది ఆఫీసర్లను ట్రాన్స్ ఫర్ చేశారు. వనపర్తి, సిరిసిల్ల, మహబూబ్ నగర్, రామగుండం, కరీంనగర్ ఎస్పీలు, సీపీలు బదిలీ అయ్యారు.
సచివాలయం నిర్మాణ పనులపై తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి సమీక్షించారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి కాకపోవడంపై మంత్రి ప్రశాంత్ రెడ్డి, సంబంధిత అధికారులపై సీఎం కేసీఆర్ సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది.
గోవా బీచ్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ విదేశీయుడు నగ్నంగా తిరుగుతూ కనిపించాడు. దీంతో అక్కడి స్థానికులు విస్తుపోయారు. ఆ వ్యక్తి తీరుపై మండిపడ్డారు.
సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలో అగ్నిప్రమాదానికి గురైన డెక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చివేత పనులకు ముహూర్తం ఖరారైంది. రేపటి(జనవరి 26) నుంచి బిల్డింగ్ కూల్చివేత పనులు ప్రారంభించనున్నారు. ఎస్ కే మల్లు కంపెనీకి కూల్చివేత పనులు అప్పగించారు. టెండర్ ద�
తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రిపబ్లిక్ డే వేడుకలను ప్రభుత్వమే నిర్వహించాలని హైకోర్టు చెప్పింది. కోవిడ్ 19 సాకుగా చూపి వేడుకలను ఆపడం సరికాదంటూ తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది.
జనసేనాని పవన్ కల్యాణ్ జగిత్యాల పర్యటనలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో పవన్ అభిమాని మృతి చెందాడు. పవన్ కాన్వాయ్ వెనుక వెళ్తున్న అభిమాని బైక్ ఎదురుగా వస్తున్న మరో బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పవన్ అభిమాని అక్కడి
పొత్తుల గురించి జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీలో రచ్చ రాజుకుంది. పవన్ తో కలిసి వెళ్లే విషయంలో ఏపీ బీజేపీ నేతలు తలో రకంగా మాట్లాడుతున్నారు. పొత్తుల విషయంలో పవన్ నిర్ణయం ఎలా ఉన్నా కలిసి వెళ్దామంటూ ఓ వర్గం, ఇతర పార్టీలతో పొత్�
ఇండోర్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలోనూ భారత్ గెలుపొందింది. 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ ఓపెనర్ కాన్వే (138) సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది.
లోకేశ్ యువగళం పాదయాత్రకు మొత్తం 15 కండీషన్ల పెట్టామన్నారు పోలీసులు. వీటిలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి. పాదయాత్రకు తమ వైపు నుంచి పూర్తిగా భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు.
దక్షిణాదికి త్వరలోనే మరో మూడు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త రైళ్లు కాచిగూడ నుంచి బెంగళూరు, సికింద్రాబాద్ నుంచి తిరుపతి, సికింద్రాబాద్ నుంచి పుణె నగరాల మధ్య సర్వీస్ అందించబోతున్నట్లు సమాచారం.
దేశవ్యాప్తంగా చలి చంపేస్తుంటే.. కేరళలోని కొట్టాయంలో మాత్రం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. అక్కడ ఎండలు మండిపోతున్నాయి. భానుడు నిప్పులు చెరుగుతున్నాడు.
న్యూ ఇయర్ వేడుకుల తర్వాత గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో భారీగా కోవిడ్ మరణాలు ఉంటాయని భావిస్తున్నారు. రోజుక 30వేల మంది కరోనాతో చనిపోయే ప్రమాదం ఉందని అంచనా వేశారు. ఇది ప్రజల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది.
మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆగ్రహంతో ఊగిపోయారు. పట్టరాని కోపం కనిపించింది. వెధవల్లారా, సిగ్గు లేదా అంటూ నిప్పులు చెరిగారు. మీ వల్లే దేశం ఇలా ఉంది అంటూ విద్యార్థులపై విరుచుకుపడ్డారు.
బిలాయ్ లో ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. నడుస్తున్న బైక్ పై రొమాన్స్ చేసింది. నడిరోడ్డుపై వాహనాల రద్దీగా ఉన్న సమయంలో ఆ జంట రొమాన్స్ లో మునిగితేలింది. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు కొందరు దీన్ని వీడియో తీశారు.
ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ను బదిలీ చేస్తూ ఆకస్మిక నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. రాజధాని భూములు, సోషల్ మీడియా పోస్టులు సహా ఎన్నో కేసుల విషయంలో కీలకంగా వ్యవహరించిన సునీల్ కుమార్ ను సీఐడీ చీఫ్ పోస్టు నుంచి ఎందుకు తప్పించారు అన్నది హాట్ టాప�
గవ్వల వైద్యం పేరుతో పేదల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న కేటుగాడి బాగోతం బయటపడింది. మంత్రాలు, భూత వైద్యంతో పేరుతో గవ్వలను చేతిలో పెట్టి రోగాన్ని కనిపెట్టేస్తాడట ఈ కేటుగాడు. ఆర్ఎంపీ డాక్టర్ గా చెలామణి అవుతున్న శ్యామ్ సుందర్..