Home » Author »naveen
ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.(K. Viswanath)
ఏపీ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ భేటీ అవడం పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది.
అర్థరాత్రి సమయంలో నగ్నంగా బయటకు వస్తుంది. వీధుల్లో తిరుగుతుంది. ఇళ్ల ముందుకు వెళ్తుంది. కాలింగ్ బెల్ కొడుతుంది. తలుపులు తెరిచే ప్రయత్నం కూడా చేస్తుంది.
ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ సొంత పార్టీపైనే తీవ్ర ఆరోపణలు చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి.. వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. ఆయన స్థానంలో నెల్లూరు రూరల్ వైసీపీ సమన్వయకర్తగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని వైసీపీ అధిష్టానం నియ
ఆస్తులు ఉన్నాయని నమ్మించాడు. భార్యకు ఏ లోటు రాకుండా పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటానని హామీ ఇచ్చాడు. కానీ, పెళ్లి చేసుకున్న మొదటి రోజు నుంచే వేధింపులు మొదలు పెట్టాడు. చివరికి తల్లిదండ్రులతో కలిసి భార్యను కొట్టి ఆసుపత్రిలో పడేసి వెళ్లిపోయా
చిత్తూరు జిల్లా పలమనేరు యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ ప్రచార వాహనాన్ని పోలీసులు సీజ్ చేయటం వివాదాస్పదంగా మారింది. వాహనానికి అనుమతి లేదని సీజ్ చేసిన పోలీసుల తీరుపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు మండిపడ్డారు.
బెంగళూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వీడియో కాల్ లో తన భార్యను చూపించలేదన్న కోపంతో ఓ వ్యక్తి తన సహోద్యోగిని కత్తెరతో పొడిచి గాయపరిచాడు.
నగల దుకాణంలో ఓ ఎలుక నెక్లెస్ చోరీ చేసింది. ఖరీదైన నెక్లెస్ ను ఎత్తుకెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేరళ రాష్ట్రం కాసర్ గడ్ లోని ఓ ప్రముఖ నగల దుకాణంలో ఈ ఘటన జరిగింది.
న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ సైతం భారత్ కైవసం చేసుకుంది. మూడో టీ20 మ్యాచ్ లో భారత జట్టు న్యూజిలాండ్ పై తిరుగులేని విజయం సాధించింది. భారీ పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది.
తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అప్ డేట్ ఇచ్చారు. తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
న్యూజిలాండ్ తో మూడో టీ20 మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్ చేసింది. టీమిండియా నయా సంచలనం, ఓపెనర్ శుభ్ మన్ గిల్ చెలరేగిపోయాడు. సూపర్ సెంచరీ బాదాడు. 63 బంతుల్లోనే 126 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో భారత్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 23
ప్రపంచ కుబేరుల జాబితాలో వేగంగా కిందకు పడిపోతున్నారు గౌతమ్ అదానీ. నిన్న ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో 9వ స్థానంలో ఉన్న అదానీ.. ఇవాళ 15వ ప్లేస్ కి పడిపోయారు. హిండెన్ బర్గ్ రిపోర్టుతో అదానీ గ్రూప్ కంపెనీలు నష్టాల బాటపట్టాయి. బిలియన్ డాలర్ల సంపద ఆవ�
వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు థ్యాంక్స్ చెప్పారు. దీనికి కారణం లేకపోలేదు. గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను బాలకృష్ణ దగ్గరుండి మరీ చూసుకున్నారు. అందుకుగాను.. బాలయ్య�
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణా రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదన్నారు. ఇలాంటి ఆరోపణలు చేయించడం టీడీపీకి అలవాటే అని ఎదురుదాడికి దిగారు.
ముంబైలోని విలేపార్లే రైల్వే స్టేషన్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ రైల్వే ఉద్యోగి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతా చూస్తుండగానే అతడు పట్టాలపైకి దూకేశాడు. రైల్వే ఉద్యోగి ఆత్మహత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింద�
జార్ఖండ్ ధన్ బాద్ లోని ఆశ్వీరాద్ అపార్ట్ మెంట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14మంది సజీవ దహనం అయ్యారు. మరికొందరు గాయపడ్డారు.
సినీ నటుడు నందమూరి తారకరత్నకు చేసిన సిటి స్కాన్ రిపోర్టులో కీలక విషయాలు బయటపడ్డాయి. ఆక్సిజన్ సరిగా అదకపోవడంతో బ్రెయిన్ కు అఫెక్ట్ అయినట్లు వైద్యులు గుర్తించారు.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది అవాస్తవం అని ఆయన అన్నారు. టీడీపీలోకి పోవాలనుకునే వాళ్లే ఇలాంటివి చెబుతారని ఎదురుదాడికి దిగారు. వైసీపీకి నష్టం చేసి టీడీపీలోకి వెళ్లిపోవాలని చూస్తున్నారని బాలినేని ఫైర్ అయ్యారు.
కాకినాడ యూకో బ్యాంకులో ఘరానా మోసం వెలుగుచూసింది. కాకినాడ యూకో బ్యాంకులో గోల్డ్ అప్రైజర్ గా పని చేస్తున్న శ్రీనివాస్.. 8 కిలోలకు పైగా నకిలీ బంగారు నగలు తనఖా పెట్టి 2కోట్ల 50లక్షల రూపాయలు రుణం తీసుకున్నాడు. 15 నెలలుగా 60 దఫాల్లో 30మంది పేర్లపై లోన్లు �
ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా కంపెనీ ఫైజర్. అన్ని దేశాల్లోనూ ఆ సంస్థ తయారు చేసిన మందులు అమ్ముడవుతూనే ఉంటాయి. క్వాలిటీకి ఆ కంపెనీ మారుపేరు అన్న ప్రచారమూ ఉంది. కానీ, ప్రాజెక్ట్ వెరిటాస్ అనే ఇన్వెస్టిగేషన్ మీడియా కంపెనీ బయటపెట్టిన ఓ వీడియో ఇప్పు