Home » Author »naveen
కందుకూరు టీడీపీ సభలో జరిగిన తొక్కిసలాట ఘటనపై జస్టిస్ శేష శాయినా రెడ్డి కమిషన్ విచారణ చేపట్టింది. కందుకూరు టీడీపీ నేతలు ఇంటూరి రాజేశ్, ఇంటూరి నాగేశ్వరరావులను విజయవాడలో విచారించింది.
రుషికొండపై ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తవ్వకాలు జరిగిన చోట గ్రీన్ మ్యాట్స్ తో కవర్ చేస్తున్నారు. ఇంతకాలం పచ్చదనం కోల్పోయిన కొండపై గ్రీన్ మ్యాట్స్ పరవడంతో మళ్లీ పచ్చగా కనిపిస్తోంది. ఇప్పుడీ అంశంపై విపక్�
ఏపీ ప్రభుత్వం మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. అదే ఇంటింటికి జగన్ స్టిక్కర్. ఈ నెల 11 నుంచి వైసీపీ ప్రభుత్వం ఏపీలోని ఇంటింటికి సీఎం జగన్ స్టిక్కర్ వేయనుంది. ప్రభుత్వ పథకాలు అందే ఇంటికి వైఎస్ జగన్ స్టిక్కర్ అంటించనున్నారు.
Harirama Jogaiah Vs Gudivada Amarnath: కాపు ఫైట్.. ఏపీని షేక్ చేస్తోంది. హరిరామజోగయ్య, మంత్రి అమర్నాథ్ మధ్య లేఖల యుద్ధం నడుస్తోంది. మంత్రి అమర్నాథ్ లేఖకు హరిరామజోగయ్య రిటర్న్ లెటర్ రాశారు. హరిరామజోగయ్యకు మరో లేఖ రాశారు మంత్రి అమర్నాథ్.
టర్కీలో భూప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్నటి నుంచి ఇప్పటివరకు వందసార్లకు పైగా భూమి కంపించింది. నిన్న 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన తర్వాతి నుంచి ప్రకంపనలు ఆగడం లేదు. రిక్టర్ స్కేల్ పై 4 అంతకంటే తీవ్ర స్థాయిలో వందసార్లకు పైగా భూమి కంప�
ఏపీ సచివాలయ ఉద్యోగులు జగన్ సర్కార్ కు షాక్ ఇచ్చారు. జీతాలు అందక ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు.. ఏపీ సీఎస్ ను ఆశ్రయించారు. ఉద్యోగులకు జనవరి నెల జీతాలు ఇప్పించాలని కోరుతూ నేరుగా సీఎస్ కు లేఖ రాశారు. సచివాలయంలో ఉద్యోగులకు జనవరి నెల జీతాలు వెంటనే �
భూకంపం ధాటికి టర్కీ, సిరియా కకావికలం అయ్యాయి. ఎటు చూసినా కూలిన బిల్డింగ్ లే దర్శనం ఇస్తున్నాయి. హృదయ విదారక పరిస్థితులు కనిపిస్తన్నాయి. ఇది చాలదన్నట్టు టర్కీ ప్రజలకు మరో కష్టం వచ్చి పడింది. భూకంపం కారణంగా ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి.
రాహుల్ గాంధీ సందేశం స్ఫూర్తిగా హాథ్ సే హాథ్ జోడో యాత్ర నిర్వహించాలని ఏఐసీసీ ఆదేశించిందని చెప్పారు. మేడారం నుంచే ఈ యాత్ర మొదలుపెట్టడానికి ఒక కారణం ఉందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. అదానీ వ్యవహారంపై పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీల నేతలు చర్చకు పట్టుబడుతుండగా అందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవడంపై రాహుల్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అదానీ గ్రూప్ వ్యవహా�
ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యం అయ్యే అవకాశం ఉందన్నారు కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు. మార్చి 2024కల్లా పోలవరం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకు
టర్కీ, సిరియాలో 7.5 తీవ్రతతో భూకంపం వస్తుందని నెదర్లాండ్స్ కు చెందిన పరిశోధకుడు ముందే అంచనా వేశాడు. టర్కీ, సిరియాను భారీ భూకంపం తాకబోతోందని, ఈ నెల 3న అంచనా వేశాడు.
వచ్చే ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తానని చెప్పారు. అలాగే ఏపీలోని గుడివాడ నుంచి పోటీ చేయాలని ఆహ్వానం ఉందని చెప్పారు. అవసరమైతే ఖమ్మం, గుడివాడ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని స్పష్టం చేశారు రేణుకా చౌదరి. ఖమ్మం ఎంపీ విషయంలో పార్లమెం
టర్కీని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా మరోసారి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 7.6గా నమోదైంది.(Second Powerful Earthquake Hits Turkey Hours After Over 1,600 Killed)
చెంగల్ పట్టులో గ్యాంగ్ రేప్ ఘటన సంచలనం రేపింది. ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ముమ్మరంగా దర్యాఫ్తు చేపట్టారు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. గ్యాంగ్ రేప్ అవాస్తవం అని తేలింది. ప్రియుడిని దక్కించుకునేందుకు ప్రియురాల
వీఐటీ కాలేజీ క్యాంపస్ హాస్టల్ క్యాంటీన్ లో విద్యార్థులు రెచ్చిపోయారు. దారుణంగా కొట్టుకున్నారు. ఒక విద్యార్థిని కిందపడేసి కొందరు విద్యార్థులు చితక్కొట్టారు. కుర్చీలు, ప్లేట్లతో దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా
కామంతో కళ్లు మూసుకుపోయి అత్యాచారం చేయబోయిన ఓ యువకుడికి తగిన శాస్తి జరిగింది. బాధిత మహిళ ఆ యువకుడికి గట్టిగా బుద్ధి చెప్పింది. అతడి పెదవి కొరికి పడేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ లో జరిగింది.
హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. నగరంలో మరో డ్రగ్స్ ముఠా పట్టుబడింది. ఈజీగా డబ్బులు సంపాదించవచ్చనే ఆలోచనతో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఓ బ్యాంకులో వ్యవహారం ముదిరింది. కొట్టుకునే వరకు వెళ్లింది. ఓ కస్టమర్ బ్యాంకు ఉద్యోగిని చితక్కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విండో సీటు కోసం కొట్టుకునేవరకు వెళ్తున్నారు జనాలు. అదీ ఏకంగా విమానంలో. అవును.. ఫ్లైట్ లో విండో సీటు కోసం పొట్టు పొట్టు కొట్టుకోవడం విస్మయానికి గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చైనాకు చెందిన కుబేరులు ఆ దేశాన్ని వీడుతున్నారు. సింగపూర్ కు తరలి వెళ్తున్నారు. బిలియనీర్లు, కుబేరులపై చైనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండటం, అణిచివేతలకు పాల్పడుతూ ఉండటం ఇందుకు కారణంగా తెలుస్తోంది. మూడేళ్ల జీరో కోవిడ్ పాలసీ కారణంగా.. సంపన్నుల�