Home » Author »naveen
వైఎస్ వివేకాను చంపడం వల్ల పైసా ఆస్తి కూడా సీఎం జగన్ కు కలవలేదన్నారు. వైఎస్ వివేకాను వైఎస్ జగన్ ఎందుకు చంపుతారు? ఏం ప్రయోజనం ఉందని? ప్రశ్నించారు. వైఎస్ వివేకానందరెడ్డిని చంపితే కుటుంబసభ్యులకు ఏం వస్తుందని నిలదీశారు.
9 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవంగా వైసీపీకే వస్తాయని సీఎం జగన్ అన్నారు. 3 పట్టభద్రులు, 2 టీచర్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు తప్పక గెలిచి తీరాలని సీఎం ఆదేశించారు.
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహణలో పనితీరు సరిగా లేదంటూ 20మంది ఎమ్మెల్యేల పేర్లు చదివి వినిపించారు సీఎం జగన్. మార్చి 18 నుంచి మా భవిష్యత్ నువ్వే జగన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పూర్తయ్యాక లబ్ది
గృహ సారథుల భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. మరోవైపు పనితీరు మార్చుకోని ఎమ్మెల్యేలకు జగన్ క్లాస్ తీసుకునే చాన్స్ ఉంది.
కప్పను కూర వండుకుని తిన్న ఓ కుటుంబంలో ఘోరం జరిగిపోయింది. కప్ప కూర తిన్న బాలిక చనిపోయింది. మరో బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఒడిశా రాష్ట్రం కియోంజర్ జిల్లాలో జరిగింది.
సీఎం కేసీఆర్ రేపటి కొండగట్టు టూర్ వాయిదా పడింది. ఎల్లుండి కొండగట్టుకు వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. మంగళవారం కొండగట్టులో భక్తుల రద్దీ దృష్ట్యా తన పర్యటన వాయిదా వేసుకున్నారు సీఎం కేసీఆర్.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లి జగన్ ను కలిశారు కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయ మంగళ వెంకటరమణ. స్థానిక సంస్థల కోటాలో వెంకటరమణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు సీఎం జగన్ హామీ ఇచ్చ�
కోడి ధర భారీగా పెరిగిపోయింది. చికెన్ ధరలు భగ్గుమన్నాయి. కేజీ చికెన్ ధర ఏకంగా రూ.720కి చేరింది. ఏంటి షాక్ అయ్యారు కదూ.. కానీ, ఇది నిజమే.
ఆలయాల అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ధూప, దీప నైవేద్యాలకు ఏ మాత్రం లోటు లేకుండా చూసుకుంటున్న బీఆర్ఎస్ సర్కార్.. ఇప్పుడు ఆలయాలకు వైభవాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా యాదాద్రి తరహాలోన కొండగట్ట
ఒక్కోసారి ఊహించని ప్రమాదాలు జరుగుతుంటాయి. అవి ఎంతో భయానకంగా ఉంటాయి. అసలేం జరిగిందో అర్థమయ్యేలోపే ప్రాణాలు పోతాయి. కళ్ల ముందే మృత్యువు ఒడిలోకి జారుకుంటారు. అలాంటి ఓ షాకింగ్ ఘటన ఒకటి హరిద్వార్ లో చోటు చేసుకుంది.
సౌతాఫ్రికా గడ్డపై జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించారు. పాక్ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని మరో 7 వికెట్లు, 6 బంతులు మిగిలి ఉండగానే భారత మహిళల జట్టు చేజ్ చేసింది.
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మరోసారి చర్చకు దారితీసే వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన జర్నలిస్టుల శిక్షణా తరగతుల్లో పాల్గొన్న డీహెచ్.. భద్రాచలంలో నక్సలైట్ల అడుగుజాడల్లో పెరిగానని చెప్పారు.
గంజాయి కేసులో పట్టుబడిన స్మగ్లర్ కారులో అనకాపల్లి డీఎస్పీ సునీల్ కుమార్ షికారు చేయడంపై పోలీస్ శాఖ సీరియస్ గా స్పందించింది. గంజాయి కేసుల విచారణలో డీఎస్పీ సునీల్ కుమార్ తీరుపై పోలీసులు సమాచారం సేకరించారు. గంజాయి కేసులో సీజ్ చేసి కారు నెంబర్ �
భారీ భూకంపంతో తీవ్రంగా దెబ్బతిన్న టర్కీ, సిరియాలో రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యల్లో వేగం పెంచింది. శిథిలాల నుంచి కొంతమంది ప్రాణాలతో బయటపడుతుండటం కొంత ఊరటనిస్తోంది.
నెల్లూరు జిల్లా జనసేనలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. నెల్లూరు సిటీ ఇంచార్జ్ కేతంరెడ్డి వినోద్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ప్రకటన చేశారు జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ చర్యలు తీసుకున్నారు. అయ�
మహిళలు ధరించే బురఖాలను కూడా దొంగలు తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. బురఖా ధరించి మహిళల మాదిరి బ్యాంకులోకి వచ్చిన ఇద్దరు దొంగలు దోపిడీకి యత్నించిన షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.
పెళ్లి ఊరేగింపు చేస్తున్న గుంపుపైకి అకస్మాత్తుగా స్కార్పియో దూసుకొచ్చింది. బలంగా వారిని ఢీకొట్టి ముందుకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ బ్యాండ్ సభ్యుడు స్పాట్ లోనే చనిపోయాడు. మరో 31మంది తీవ్రంగా గాయపడ్డారు.
అద్నాన్ ముహమ్మత్ కోర్కుట్(17) అనే బాలుడు 4 రోజుల తర్వాత శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. కాగా, 94 గంటల పాటు తాను నరకయాతను అనుభవించానని ఆ కుర్రాడు తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో మూత్రం తాగి బతికానని తెలిపాడు.
నాగర్కర్నూల్లో ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామూహిక వివాహ మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 12న ఆదివారం ఉదయం 10.05 గంటలకు సుముహూర్తం నిర్ణయించారు. 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నాగర్ కర్నూల్ మున్స�
ఆన్ లైన్ లో గ్రోసరీ ఆర్డర్ చేసిన ఓ కస్టమర్ కు చేదు అనుభవం ఎదురైంది. అతడి ఇంటికి వచ్చిన బ్రెడ్ ప్యాకెట్లో బతికున్న ఎలుక కనిపించింది. దీంతో అతడికి దిమ్మతిరిగిపోయి మైండ్ బ్లాంక్ అయ్యింది.