Home » Author »naveen
సంచలనం రేపిన ఖదీర్ ఖాన్ లాకప్ డెత్ కేసులో పోలీసులపై చర్యలు తీసుకున్నారు ఉన్నతాధికారులు. మెదక్ టౌన్ సీఐ మధు, ఎస్ఐ రాజశేఖర్, ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు వేశారు. సీఐ, ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేస్తున్నట్లుగా మెదక్ ఎస్పీ ఉత్తర్వు�
ఓ టోల్ ప్లాజాలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న వ్యక్తి హఠాత్తుగా చనిపోయాడు. ఆ వ్యక్తి టేబుల్ పై కూర్చుని భోజనం చేస్తున్నారు. ఇంతలో గుండెపోటు వచ్చింది. అంతే, అలానే కుప్పకూలిపోయాడు.(Heart Attack)
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై పై చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ ఈ నెల 21న ఢిల్లీలోని కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.
తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల నుంచి ఆహారం తీసుకోకపోవడంతో అలేఖ్య రెడ్డి నీరసించిపోయారు. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. మరోవైపు అలేఖ్య ఆరోగ్యంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
నందమూరి బాలకృష్ణ పెట్టిన ముహూర్తం ప్రకారమే తారకరత్న అంత్యక్రియలు జరుగుతాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. తారకరత్న భార్య, పిల్లల బాధ్యత తమదేనని బాలకృష్ణ మాటిచ్చారని ఆయన తెలిపారు. సోమవారం ఉదయం 9గంటల 03 నిమిషాలకు తారకరత్న పార్ధివదేహా�
Taraka Ratna Number 9 : తెలుగు సినీ పరిశ్రమతో పాటు నందమూరి, నారా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సినీ నటుడు నందమూరి తారకరత్న(40) కన్నుమూశారు. గుండెపోటుకు గురై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వ�
తారకరత్న మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తారకరత్న మృతితో టీడీపీ అధినేత నారా చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
సినీ నటుడు నందమూరి తారకరత్న (40) కన్నుమూశారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
మహిళల టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ తో జరిగిన ఉత్కంఠపోరులో భారత్ ఓటమిపాలైంది. 11 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విక్టరీ కొట్టింది. 152 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 140 పరుగులే చేసింది.
నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. నటుడు నందమూరి తారకరత్న కన్నుమూశారు. గుండెపోటుకు గురై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న తారకరత్న కాసేపటి క్రితం మృతి చెందారు.
హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్ లో నగల చోరీ కేసులో దర్యాఫ్తు ముమ్మరం చేశారు పోలీసులు. డ్రైవర్ శ్రీనివాస్ కోసం 5 బృందాలు గాలిస్తున్నాయి. నిన్న మధురానగర్ లో బంగారం డెలివరీ ఇచ్చేందుకు ఎగ్జిక్యూటివ్ తో పాటు డ్రైవర్ వెళ్లాడు. ఎగ్జిక్యూటివ్ వచ్చేలోగా కారు
ఇవాళ జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు క్లియర్ చేసింది కేంద్రం. GST పరిహారం మొత్తం పెండింగ్ బ్యాలెన్స్ జూన్ వరకు మొత్తం రూ. 16,982 కోట్లు క్లియర్ చేసినట్లు మంత్రి నిర్మల చెప్పారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. చంద్రబాబు సహా ఏడుగురు టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు పోలీసులు.
అర్ధరాత్రి మద్యం తాగిన శ్యామ్యూల్ తమతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు చేశారు. మూడు రాత్రులు తనతో గడపాలని బెదిరించినట్లు విద్యార్థులు వాపోయారు. మద్యం తాగుతూ గ్లాస్ లో మందు పోయాలంటూ తమను వేధించాడన్నారు. తన కోరిక తీరిస్తే స్పోర్ట్స్ లో
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. ప్రేమ జంటను కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్ల నుంచి ప్రేమ జంటను కాపాడారు.
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు తనలోని మరో టాలెంట్ ను పరిచయం చేశాడు. గోల్డెన్ లవర్ అనే ఇంగ్లీష్ పాటను అద్భుతంగా పాడాడు. అందరితో ప్రశంసలు అందుకుంటున్నాడు. కొడుకు పాటకు తండ్రి కేటీఆర్ ఫిదా అయ్యారు. ఆ పాట విని మురిసిపోయారు.
సినీ నటుడు నరేశ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. తనపైన, పవిత్ర లోకేష్ పైన కొన్ని యూట్యూబ్ చానెల్స్ ద్వారా రమ్య రఘుపతి దుష్ప్రచారం చేయిస్తోందని సైబర్ క్రైమ్ పీఎస్ లో గతంలో ఫిర్యాదు చేశారు నరేశ్. ఆ కేసుకు సంబంధించిన ఆధారాలన�
హైదరాబాద్ లో పేలుళ్ల కుట్ర కేసు దర్యాఫ్తు వేగవంతం చేశారు పోలీసులు. ఉగ్రవాదులకు సహకరించిన అబ్దుల్ కలీంను అరెస్ట్ చేసి ప్రశ్నించారు హైదరాబాద్ సిటీ పోలీసులు.
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ దెబ్బకు కుప్పంలో చంద్రబాబు కూసాలు కదిలిపోయాయి అన్నారు. వచ్చే ఎన్నికల్లో గన్నవరంలో పోటీ చేసేది నేనే అన్న వంశీ.. గెలిచేది కూడా నేనే అని ధీమా వ్యక్తం చేశారు.
తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు తన కాన్వాయ్ ను ఆపేయడంతో చంద్రబాబు వాహనం దిగారు. కాలినడకనే అనపర్తి సభకు బయలుదేరారు. పోలీసుల తీరుపైన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు చంద్రబాబు. పోలీసులకు సహాయ నిరాకరణ చేస్