Home » Author »naveen
నవీన్ హత్య కేసుకు సంబంధించి స్నేహితుల ఫోన్ కాల్ సంభాషణలు వెలుగులోకి వస్తున్నాయి. నవీన్ గురించి తనకు తెలియదన్నాడు హరిహర కృష్ణ. వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచించాడు. నవీన్ ఫ్రెండ్ మహిపాల్ తో హరి సంభాషణ ఆడియో బయటకు వచ్చింది.
అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసులో మరో ఫోన్ సంభాషణ వెలుగులోకి వచ్చింది. నవీన్ స్నేహితుడు యువతికి ఫోన్ చేసి అతడి గురించి వాకబు చేసిన సంభాషణ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అలాగే నవీన్ స్నేహితుడు యువతి సోదరుడితో ఫోన్ సంభాషణ బయటపడింది.
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ కేసులో పురోగతి లభించినట్లు తెలుస్తోంది. పోలీసుల అదుపులో ఇద్దరు దొంగలు ఉన్నట్లు సమాచారం. కర్నాటకలోని బీదర్ లో ఇద్దరు దొంగలను పట్టుకున్నట్లు సమాచారం. దొంగల కోసం 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు
జపాన్ లోని హోక్కైడో ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 6.1గా నమోదైంది. భూకంపం నేపథ్యంలో సైరన్లు మోగడంతో హోక్కైడో ద్వీపవాసులు భయాందోళనకు గురయ్యారు.
సత్యసాయి జిల్లా కదిరిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కదిరి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లలో భాగంగా ఆలయం చుట్టుపక్కల ఉన్న దుకాణాలు తొలగించేందుకు మున్సిపల్ అధి
అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసులో పోలీసులు దర్యాఫ్తును ముమ్మరం చేశారు. నిందితుడు హరిహర కృష్ణను హయత్ నగర్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. నిందితుడికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. నిందితుడిని చంచల్ గూడ జైలుకి తరలించారు �
వరంగల్ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని ప్రీతి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో స్పెషలిస్ట్ డాక్టర్లు, మల్టీ డిసిప్లినరీ టీమ్ పర్యవేక్షణలో ప్రీతికి చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ఎక్మో, వెంటిలేటర్ పై ట్రీట్ మెం�
ఫ్రెండ్ ను అత్యంత కిరాతకంగా చంపేశాడు. అతడి శరీర భాగాలను వేరు చేశాడు. గుండెను బయటకు తీశాడు, మర్మాంగాన్నీ కోసేశాడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో జరిగిన ఈ దారుణ హత్య ఉలిక్కిపడేలా చేసింది. ప్రేమించిన అమ్మాయి తనకు ఎక్కడ దూరమవుతుం
ఈ వేలే కదా నిన్ను తాకింది.. ఇదిగో వేలు అంటూ నవీన్ వేలును కోసేశాడు. ఈ పెదాలే కదా నిన్ను తాకింది.. అంటూ పెదాలు కోసేశాడు. ఈ గుండెనే కదా నిన్ను తాకింది.. అంటూ నవీన్ గుండెను కోసి ఆ ఫొటోను కూడా పంపించాడు. మర్మాంగాన్ని కూడా కోసేశాడు.
Vallabhaneni Vamsi : ప్రస్తుతం ఏపీ రాజకీయాలు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై హాట్ హాట్ గా డిస్కషన్ నడుస్తోంది. జూ.ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి, టీడీపీలోకి రావాలని టీడీపీ నేత నారా లోకేశ్ ఆకాంక్�
జూనియర్ ఎన్టీఆర్ ని టీడీపీ లోకి ఆహ్వానించడానికి లోకేష్ ఎవడు..? ఎన్టీఆర్ పార్టీలోకి ఎన్టీఆర్ ని ఆహ్వానించడం ఏంటి? చంద్రబాబు, లోకేష్ తప్పుకుని టీడీపీ ని ఎన్టీఆర్ కి అప్పగించాలి.
కరెన్సీ నోట్లపై రాతలు, గీతలు ఉండకూడదు. డబ్బు నోట్లపై ఏమైనా రాస్తే అవి చెల్లవు. వాటిపై ఏమైనా రాతలు లేదా పిచ్చి గీతలు ఉంటే అవి చెల్లవు. అలాంటి నోట్లను ఎవరూ తీసుకోరు. ఇదీ ప్రస్తుతం నడుస్తున్న ప్రచారం. మరి, కరెన్సీ నోట్లపై రాతలు ఉంటే అవి చెల్లవా? ఆర�
ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఎక్మో, వెంటిలేటర్, డయాలసిస్ తో మెయింటైన్ చేస్తున్నామన్నారు నిమ్స్ సూపరింటెండెంట్. నిపుణుల వైద్య బృందం నిశితంగా పర్యవేక్షిస్తోందన్నారు. ప్రీతిని కాపాడేందుకు అన్ని �
టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై స్పందించారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూ.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని నారా లోకేశ్ ఆకాంక్షించారు.
నంద్యాల జిల్లా బేతంచర్లలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. టీడీపీ ఆఫీస్ పై వైసీపీ శ్రేణులు దాడికి ప్రయత్నించడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దాడిని అడ్డుకున్నారు. మరోవైపు టీడీపీ నేతలను ఆఫీస్ నుంచ�
అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ఇప్పనపాడులో ఓ యువకుడికి జీఎస్టీ అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఏకంగా రెండున్నర కోట్ల రూపాయల జీఎస్టీ కట్టాలని నోటీసు పంపారు.
మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో పురోగతి కనిపిస్తోంది. వరంగల్ ఎంజీఎంలో నలుగురు సభ్యుల కమిటీ సమావేశమైంది. 70 మందిని విచారించిన కమిటీ 100 పేజీలతో నివేదిక తయారు చేసింది. ఈ నివేదికను డీఎంఈకి అందించారు ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చం�
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో గూగుల్ టేకౌట్ డేటా కీలకం కానుంది. వైఎస్ వివేకా హత్య జరిగిన సమయంలో నిందితులందరూ ఒకేచోట ఉన్నారని ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా సీబీఐ అధికారులు గుర్తించారు. గూగుల్ ట
సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని విచారిస్తోంది. విచారణలో భాగంగా బ్యాంకు లావాదేవీలపై సీబీఐ అధికారులు ఎంపీ అవినాశ్ రెడ్డిని ఆరా తీశారు. దస్తగిరి స్టేట్ మెంట్ ను ప్రస్తా�
మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్తాయిలో విచారణ చేపడుతోందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. అందుకు కారణమైన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని మంత్రి తేల్చి చెప్పారు. నిమ్స్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ప్రీతికి మెర�