Home » Author »naveen
కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించే దమ్ము కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు ఆ పార్టీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ పార్టీలు ప్రజలను దోచుకుంటున్నాయని ఆయన ధ్వజమెత్తారు. బాసర త్రిపుల్ ఐటీలో సమస్యలు పరిష
గుండెపోటు మరణాలు కలకలం రేపుతున్నాయి. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా సడెన్ గా గుండెపోటుతో చనిపోయే వారి సంఖ్య పెరిగింది. కుర్రాళ్లు, యువకులు, ఆరోగ్యవంతులు కూడా హఠాత్తుగా హార్ట్ ఎటాక్ తో కుప్పకూలుతున్నారు. అప్పటివరకు బాగున్న వారు మరుక్షణ�
గన్నవరం ఘటనలో టీడీపీ నేత పట్టాభితో పాటు మిగిలిన వారికి బెయిల్ మంజూరు చేసింది ఎస్సీ, ఎస్టీ కోర్టు. కస్టడీ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం రూ.25వేల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. 3 నెలల పాటు ప్రతి గురువారం పోలీస్ స్టేషన్ లో హాజరుకావాలని కోర్టు ఆదేశ�
బీఆర్ఎస్లో మహిళలు ఎదగకపోవడానికి కారణం ఏంటి? జగన్, చంద్రబాబును కేసీఆర్ ఇంతవరకు ఎందుకు కలవలేదు? ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పదే పదే మీ పేరు ఎందుకు వినిపిస్తోంది? ఇంత సడెన్ గా మహిళా రిజర్వేషన్ బిల్లు మీద ఎందుకు ఫోకస్ చేశారు? 10టీవీ వీకెండ్ విత్ నాగే
విజయనగరంలో వివాహిత సాయి సుప్రియ గృహ నిర్బంధం వ్యవహారం మరో మలుపు తిరిగింది. గృహ నిర్బంధంలో ఉన్న సాయి సుప్రియకు విముక్తి లభించగా, వారి పిల్లల విషయం మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు.(Vizianagaram Sai Supriya Case)
విశాఖ పరిపాలనా రాజధానిపై సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే విశాఖ పరిపాలనా రాజధాని కాబోతోందని ఆయన చెప్పారు. విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ఈ మేరకు కీలక ప్రకటన చేశారు సీఎం జగన్.
చైనాకు షెన్ జెన్ మాదిరి ఇండియాకు హైదరాబాద్ మరో షెన్ జెన్ అవుతుందన్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. చైనా సాధించిన అభివృద్ధిని.. హైదరాబాద్ లో సాధించి చూపుతామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఫాక్స్ కాన్ కంపెనీ తెలంగాణలో పెట్టుబ�
తెలంగాణలో అభివృద్ధిని, హైదరాబాద్ నగరాన్ని చూసి తాను ఎంతో ఇంప్రెస్ అయ్యానని ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లీయు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో మీటింగ్ చాలా బాగా జరిగిందన్నారు. ఏడేళ్లలో తెలంగాణ అభివృద్ధిపై సీఎం చూపించిన వీడియో తనను ఎంతగానో ఆకట�
ఎన్నో అంతర్జాతీయ ఈవెంట్లకు వేదిక అవుతున్న వైజాగ్ ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక ఈవెంట్ కు స్వాగతం చెబుతోంది. దీంతో మరింత కొత్తగా కనిపించేలా నగరాన్ని ముస్తాబు చేశారు అధికారులు. రేపు, ఎల్లుండి(మార్చి 3,4) రెండు రోజుల పాటు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మి�
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన వరంగల్ మెడికో ప్రీతి కేసులో కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ) అధికారిపై వేటు పడింది. కేఎంసీ అనస్థీషియా హెచ్ఓవీ నాగార్జున రెడ్డి బదిలీ అయ్యారు. కేఎంసీ నుంచి భూపాలపల్లికి బదిలీ అయ్యారు. ఈ మేరకు వైద్య శాఖ ఉత్తర్వుల
టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూశారు. జనవరిలో ఆయనకు గుండెపోటు వచ్చింది. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన కొన్నివారాలుగా మృత్యువుతో పోర�
విజయనగరం గృహనిర్బంధం వ్యవహారంలో మరో ట్విస్ట్ బయటపడింది. లాయర్లు గోదావరి మధుబాబు, గోదావరి దుర్గాప్రసాద్ ఇంటి ముందు సాయి సుప్రియ తోడికోడలు పుష్పలత ఆందోళనకు దిగింది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మెడికో ప్రీతి ఆత్మహత్య కేసులో ఆమె సోదరుడు వంశీ సంచలన విషయాలు బయటపెట్టాడు. నిమ్స్ లో ప్రీతి పొత్తి కడుపు వద్ద సర్జరీ చేశారని, ఆ సర్జరీ ఎందుకు చేశారో ఎవరికీ తెలియడం లేదన్నారు. ప్రీతికి చేతిపై గాయం ఉందన్నారు వం�
విజయనగరం గృహ నిర్బంధం కేసులో వివాహితకు విముక్తి లభించింది. 14 ఏళ్ల తర్వాత బయటి ప్రపంచాన్ని చూసిన సాయి సుప్రియ ఆనందానికి అవధులు లేవు. చాలా కాలం తర్వాత తల్లిదండ్రులను కలవడంతో ఆమె సంతోషం వ్యక్తం చేస్తోంది. అత్తింట నిర్బంధం నుంచి విడిపించినందుక
తెలంగాణలో రోజురోజుక విద్యుత్ వినియోగం పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చరిత్రలో తొలిసారి రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ నెలకొంది. ఇవాళ(ఫిబ్రవరి 28) మధ్యాహ్నం నాటికి 14వేల 794 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. గతేడాది ఇదే రోజు తెలంగాణ�
భూకంపంతో కకావికలమైన టర్కీలో మరో అద్భుతం జరిగింది. దీన్ని మిరాకిల్ అనొచ్చు. శిథిలాల కింద 21 రోజుల పాటు చిక్కుకున్నా.. ప్రాణాలతో బతికిందో గుర్రం.
నకిలీ చాక్లెట్స్ గోదాములపై రాచకొండ ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. కాలం చెల్లిన చాక్లెట్స్ కు కొత్త స్టిక్కర్లు వేసి మార్కెట్ చేస్తున్నట్లు గుర్తించారు. పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బోడుప్పల్ రెడ్�
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వియ్యంకుడు డాక్టర్ మజారుద్దీన్ అలీ ఖాన్ ఆత్మహత్యపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. సోమవారం మజారుద్దీన్ తన లైసెన్స్డ్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన క్లూస్ టీమ్ ఆధార
నెల వయసున్న పసికందును వీధి కుక్కలు కిరాతకంగా కరిచి చంపేశాయి. సిరోహి జిల్లాలో ఈ దారుణం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది ఎవరూ లేని సమయంలో తల్లి పక్కన పడుకున్న ఆడ శిశువును రెండు కుక్కలు ఎత్తుకెళ్లాయి. అర్థరాత్రి 2 గంటల సమయంలో తల్లి నిద్ర �
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ మొబైల్ ఫోన్ బ్యాటరీ బాంబులా పేలింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో వృద్ధుడు చనిపోయాడు.