Home » Author »naveen
Ajay Banga : అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతి వ్యక్తులకు కీలక పదవులు లభిస్తున్నాయి. ఇండియన్స్ శక్తి సామర్థ్యాలకు అమెరికా ప్రభుత్వం తగిన గుర్తింపునిస్తోంది. ఇప్పటికే పలువురు భారత సంతతి వ్యక్తుల్లో కీలక పదవుల్లో ఉన్నారు. తాజాగా ప్రపంచ బ్యాంకు అధ్య�
ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో భారత్ పోరాటం ముగిసింది. సెమీఫైనల్లో భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో భారత్ పోరాడి ఓడింది. టీమిండియాపై విజయం సాధించిన ఆస్ట్రేలియా.. ఫైనల్ కు చేరుకుంది. 173 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానిక�
హైదరాబాద్ లో బంగారు ఆభరణాలను చోరీ చేసి పరారైన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వెస్ట్ బెంగాల్ కు చెందిన నలుగురు దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి కోటి రూపాయల విలువైన ఆభరణాలతో పాటు వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఓ కాంగ్రెస్ పిచ్చోడు ప్రగతి భవన్ ను పేల్చేయాలి అంటాడు. మరో బీజేపీ పిచ్చోడు సచివాలయం కూల్చాలి అంటాడు. పిచ్చోళ్ల చేతుల్లో పార్టీలు ఉంటే పచ్చగా ఉన్న తెలంగాణ అగమైతుంది. ఇలాంటి పిచ్చోళ్ళ చేతుల్లో తెలంగాణ పాలన పెట్టొద్దు.
మాజీమంత్రి కొడాలి నాని మరోసారి చంద్రబాబు, నారాలోకేశ్ లపై నిప్పులు చెరిగారు. తీవ్ర విమర్శలు చేశారు. గన్నవరం గొడవలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కొడాలి నాని తప్పుపట్టారు. టీడీపీ నేత పట్టాభి చుట్టూ రాష్ట్ర రాజకీయాలు తిప్పాలని చంద్రబాబు చూస్తు
ఆటలో ఓడిపోవడం చూసి నవ్వారని ఇద్దరు సాయుధులు ఏడుగురిని కాల్చి చంపిన షాకింగ్ ఘటన బ్రెజిల్ లోని సినాప్ నగరంలో జరిగింది. ప్రధాన నిందితుడు పూల్ గేమ్ ఆడాడు. ఆ గేమ్ లో మొదటిసారి ఓడిపోయాడు. దీంతో అతడు పంతం కొద్దీ రెండో గేమ్ ఆడాడు. అందులోనూ ఓడిపోయాడు.
మనిషి ప్రాణం తీసిన కోడి. దాడి చేసి మరీ చంపేసింది. ఏంటి షాక్ అయ్యారా? కోడి ఏంటి? మనిషిని చంపడం ఏంటి? అని సందేహం వచ్చింది కదూ.
మందుబాబులకు విశాఖ కోర్టు గట్టిగా బుద్ధి చెప్పింది. తాగింది దిగేలా, మరెప్పుడూ తాగొద్దనేలా ఝలక్ ఇచ్చింది. డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడ్డ మందుబాబులకు వినూత్న శిక్ష వేసింది విశాఖ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ కోర్టు. బీచ్ లో వ్యర్ధాలను ఏరివేయాలని,
కేసినో డాన్ చీకోటి ప్రవీణ్ ఇంట్లో దొంగలు పడ్డారు. సైదాబాద్ లోని ప్రవీణ్ ఇంట్లోకి చొరబడ్డ దొంగలు ప్రవీణ్ కారుని దొంగిలించారు. ఇన్నోవా కారు కీస్ వెతికి మరీ కార్ తో దుండగులు పరారయ్యారు.
హైదరాబాద్ లో సంచలనం రేపిన ఎస్ఆర్ నగర్ గోల్డ్ చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బంగారు ఆభరణాలు చోరీ చేసిన కారు డ్రైవర్ శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
యూట్యూబ్ లో చూసి నకిలీ నోట్లు తయారు చేసి వాటిని చెలామణి చేసి సొమ్ము చేసుకుంటున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు నిందితులను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.27లక్షల విలువైన ఫేక్ కరెన్సీ నోట్లను స్వాధీ
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే చంద్రబాబుకి తొత్తులా మారావు అని విమర్శించారు. బీజేపీ తన చరిత్రలో ఇంత అర్దాంతరంగా అధ్యక్ష పదవి నుంచి తొలగించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కన్నానే అని ఆయన అన్నారు. కన్నా లక్ష్మీనారాయణ ఏపీలో బీజేపీని నిర్వ�
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను క్షమాపణలు కోరనున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్పై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చేసిన అవమానకర వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ విచారణ జరిపింది.(MLC Kaushik Reddy)
టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ లపై రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్ అయ్యారు. తీవ్ర విమర్శలు చేశారు. పలు అంశాలను ప్రస్తావిస్తూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు మంత్రి అప్పలరాజు.
టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు తిడితే ఊరుకునేది లేదన్నారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. సంకల్ప సిద్ధికి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. చేతనైతే గన్నవరంలో పోటీ చేసి తనను ఓడించాలని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు వల్లభనేని వంశీ. అంతేకాదు.. దమ్మ�
ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టు సెమీస్ చేరింది. కీలక మ్యాచ్ లో ఐర్లాండ్ పై విజయం సాధించి సెమీస్ బెర్తు ఖాయం చేసింది. ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 5 పరుగుల(డక్ వర్త్ లూయిస్) తేడాతో విక్టరీ కొట్టింది. టాస్ నెగ్గిన భారత్ 20 ఓవర్లలో 6 విక
తెలంగాణలో మరో ఉపఎన్నిక గండం తప్పింది. ఎమ్మెల్యే సాయన్న మృతితో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యింది. అయితే కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉపఎన్నిక ఉండదంటున్నాయి సీఈసీ వర్గాలు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 11 నెలల సమయం ఉండటమే ఇందుకు కారణం. ఎన్ని
గన్నవరం టీడీపీ ఆఫీసులో వైసీపీ కార్యకర్తల విధ్వంసంపై చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలపై గవర్నర్ తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు. పోలీసు శాఖను మూసేశారా? వైసీపీలో విలీనం చేశారా? అంటూ ఫైర్ అయ్యారు. (Chandrababu)
చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు పొందుపరిచారు. ఒక సివిల్ వ్యవహారంలో తమను మోసం చేశారంటూ శ్రీధర్ పై ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బంధువులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కృష్ణా జిల్లా గన్నవరంలో హైటెన్షన్ నెలకొంది. గన్నవరం రగులుతోంది. గన్నవరంలోని టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగింది. ఆఫీస్ ను ధ్వంసం చేశారు. కారు అద్దాలు పగలగొట్టి ఓ కారుకు నిప్పు పెట్టారు. ఇది వైసీపీ కార్యకర్తల పనే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.