Home » Author »naveen
బీబీసీ ఆఫీసుల్లో ఐటీ రైడ్స్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. బీబీసీ కార్యాలయాల్లో సోదాలపై కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన చేసింది. ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో మూడు రోజుల్లో సుమారు 60 గంటల పాటు సోదాలు జరిపారు ఐటీ అధికారులు.
చంద్రబాబు, నారా లోకేశ్ లపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మాజీమంత్రి కొడాలి నాని. మామకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి.. సీఎం జగన్ గురించి దారుణ పదజాలంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకి పిచ్చి పట్టినట్లు ఉందని, అందుకే సీఎం జగన్ ని వ్యక్�
గిరిజన రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రిజర్వేషన్ పెంపు జీవోపైన తెలంగాణ హైకోర్టులో సవాల్ చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషనర్లకు సూచించింది. రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న జీ�
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ఏకం అవుతాయని ఆయన అన్నారు. ఇక కన్నా లక్ష్మీనారాయణ రాజీనామాపైనా ఆయన స్పందించారు. కన్నా రాజీనామా విషయం తనకు తెలిసిందన్నారు. కన్నాతో తనకు వ్యక్తిగత శత్రుత్వం లేదన్నారు. కన్నాను రాజశేఖర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి సపో�
తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని జయశంకర్ స్టేడియంలో కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ సీజన్-3ని సినీ నటుడు నాటి, క్రికెటర్ అంబటి రాయుడుతో కలిసి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. గత పదేళ్ల
జనగామ జిల్లా కేంద్రంలో విషవాయువులు కలకలం రేపాయి. గీతానగర్ కాలనీ సమీపంలో క్లోరైడ్ సిలిండర్ లీక్ అయ్యింది. వాటర్ ట్యాంక్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. విషవాయువులు లీక్ కావడంతో 40మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించి చి�
నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై ఆమె ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రగతిని ఆపే ప్రయత్నం బీజేపీ చేస్తోందని ఆరోపించారు. మోదీ ప్రధాని వచ్చాక కేంద్రం వంద లక్షల కోట్లను అప్పు చేసిందని కవిత విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పులకు కేంద్ర ప్రభుత్వ అప�
ఇది వైద్య పరిశోధనలో మరో ముందడగు అని కచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పటివరకు ఆడవాళ్లకు మాత్రమే గర్భ నిరోధక మాత్రలు అందుబాటులో ఉన్నాయి. అతి త్వరలోనే మగాళ్లకు కూడా సంతాన నిరోధక మాత్రలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇప్పటికే ప్రీ క్లినికల్ ట్రయల్స్ కూడ
సైబర్ క్రిమినల్స్ కొత్త ప్లాన్ వేశారు. విద్యార్థులను వారి తల్లిదండ్రులను టార్గెట్ చేశారు. వారిని మోసం చేసేందుకు ఎత్తుగడను ఎంచుకున్నారు. 'భారత ప్రభుత్వం విద్యార్థులందరికీ ఉచితంగా ల్యాప్ టాప్ లను అందజేస్తోంది' అని ఓ వెబ్ సైట్ లింక్ ను మొబైల్
ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఏపీ సీఎం జగన్ ను కలిశారు. సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లి జగన్ ను కలిశారు. చాగంటి కోటేశ్వరరావు ఇటీవలే టీటీడీ ధార్మిక సలహాదారుగా నియమితులయ్యారు.
బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఇవాళ తారకరత్నకు స్కానింగ్ లతో పాటు మరికొన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. నిమ్హాన్స్ వైద్యుల సహకారం కొనసాగుతోంది.
ఎయిరిండియా తన కార్యకలాపాలను భారీగా విస్తరించనుంది. దేశీయంగా, అంతర్జాతీయంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు సర్వీసులు పెంచుకునేందుకు ఏకంగా 470 విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. సంక్షోభంలో ఉన్న ఎయిర్ ఇండియాను రెండేళ్ల క్రితం టాటా కొనుగో�
ఈ ఏడాది మండిపోయే ఎండలను తట్టుకునేందుకు అంతా సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే, నాలుగేళ్ల గ్యాప్ తర్వాత వాతావరణంలో మళ్లీ ఎల్ నినో పరిస్థితులు రాబోతున్నాయి. ఈసారి ఎండాకాలం ముందే మొదలవడంతో పాటు మండే ఉష్ణోగ్రతలు కూడా ఉక్కిరిబిక�
2024 జనవరి 1న కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఇళ్ళు లేని పేదలందరికి 5లక్షలు ఇస్తుంది. రైతులు ఆత్మహత్య చేసుకోద్దు. రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తాం. బీసీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ ఇస్తాం. ఆరోగ్య శ్రీ అమలు కు నిధులు కేటాయిస్తాం. గ్యాస్ బండ 500 లకు ఇ�
చిత్తూరు జిల్లా నగరిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఇంటి ముందు ఆందోళన చేసిన టీడీపీ మహిళా నేతలను పోలీసులు స్టేషన్ కు తరలించారు. దీంతో పోలీస్ స్టేషన్ కు టీడీపీ, వైసీపీ నేతలు భారీగా చేరుకున్నారు. మంత్రి రోజా ఇంట�
హిండెన్ బర్గ్ నివేదిక ప్రభావం అదానీ గ్రూప్ ను ఇంకా కుదిపేస్తూనే ఉంది. స్టాక్ మార్కెట్ లో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు రోజురోజుకు పతనమవుతూనే ఉన్నాయి. దీనికి బ్రేక్ పడాలంటే మార్కెట్ లో విశ్వాసం పెరగాలి. అది జరగాలంటే అదానీ గ్రూప్ లోకి భారీగా పె�
నాందేడ్ సభ విజయవంతం కావడంతో సీఎం కేసీఆర్ ఉత్సాహంగా ఉన్నారు. నాందేడ్ సభకన్నా మిన్నగా ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఒడిశా, ఢిల్లీలో బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. నేషనల్ లెవెల్ లో బీఆర్ఎస్ పార్టీని భారీగా విస్తరించేందుకు కేసీఆర్ తనదైన వ�
విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ డ్రగ్స్ కు అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్యాంపస్ లో గంజాయి అమ్మకం కలకలం సృష్టిస్తోంది. ఇటీవల గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడిన ముగ్గురు నిందితుల్లో యూనివర్సిటీ సెక్యూరిటీ గార్డు ఉం�
ఇప్పుడు ఐటీ రంగానికి కష్టకాలం నడుస్తోంది. ప్రముఖ కంపెనీలు లేఆఫ్ లతో ఉద్యోగులను నడిరోడ్డుపై నిలబెడుతున్నాయి. ఈ ప్రభావం క్యాంపస్ సెలెక్షన్స్ పైనా పడింది. 2022తో పోలిస్తే 2023లో క్యాంపస్ సెలెక్షన్స్ పెద్దగా జరగడం లేదు.
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 225 చిన్న నగరాల్లో తమ సంస్థ సేవలు నిలిపివేసినట్లు ప్రకటించింది.