Home » Author »naveen
విశాఖ సిటీ గంజాయి ఎగుమతులకు, మత్తు ఇంజెక్షన్ల దిగుమతులకు కేంద్ర బిందువుగా మారుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాగర నగరం స్మగ్లర్లకు అడ్డాగా, మత్తు పదార్దాలకు నిలయంగా నిలుస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మొన్నటివరకు కొకైన్, హెరాయిన్, �
పెళ్లి వేడుకలో వరుడికి పనీర్ వడ్డించ లేదని వరుడి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వధువు కుటుంబసభ్యులతో వాగ్వాదానికి దిగారు. అది కాస్తా పొట్టు పొట్టు కొట్టుకునే వరకు వెళ్లింది.
కుమార్తె కిమ్ జు యే, భార్య రీ సోల్ జు తో సహా కొరియన్ ఆర్మీ జనరల్ సమావేశానికి వచ్చారు కిమ్. తొమ్మిదేళ్ల కిమ్ జు యే నార్త్ కొరియా తదుపరి అధ్యక్షురాలిగా ప్రచారం జరుగుతోంది. ఎప్పుడూ దేశ పాలన, సైనిక వ్యవహారాల్లో సింగిల్ గా కనిపించే కిమ్ తన కుమార్తె�
కరోనా సర్టిఫికెట్ కోసం ఓటీపీ చెప్పాలని కరణ్ కుమార్ ను సైబర్ చీటర్స్ అడిగారు. దీంతో కరణ్ ఓటీపీ చెప్పాడు. అంతే, మూడు నిమిషాల్లో అతడి బ్యాంకు ఖాతాలో ఉన్న లక్ష రూపాయల 5వేలు మాయం చేశారు.
తెలంగాణలో పాపాల భైరవుడు కేసీఆర్ ను పాతాళానికి తొక్కేందుకే ఈ యాత్ర అని చెప్పారు. రాష్ట్రంలో అన్ని సమస్యలు తీరాలంటే కేసీఆర్ పోవాలి కాంగ్రెస్ రావాలి అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
సీఎం జగన్ ఓడిపోతాడని అన్ని సర్వేలు తేల్చి చెబుతున్నాయన్నారు చంద్రబాబు. అందుకే, జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని తెలిపారు.
నాగపూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. తొలి రోజు ఆద్యంతం భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. తొలుత ఆసీస్ ను 177 పరుగులకే కుప్పకూల్చిన భారత్.. ఆపై ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 77 పరుగుల�
నారా లోకేశ్ యువగళం పాదయాత్రపై కేసు నమోదైంది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులోని నరసింగరాయిని పేటలో అనుమతి లేకుండా లోకేశ్ మీటింగ్ పెట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. లోకేశ్ సహా టీడీపీ నేతలపై 188, 341, 290 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు.
అదానీ గ్రూప్ కి సుప్రీంకోర్టులో గట్టి షాక్ తగిలింది. అదానీ గ్రూప్ కి వ్యతిరేకంగా హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదికపై విచారణకు కోర్టు ఒప్పుకుంది. రిటైర్డ్ జడ్జితో కమిటీ వేసి విచారణ జరిపించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటి�
సికింద్రాబాద్ లోని రైలు నిలయం దగ్గర భారీ అగ్నిప్రమాదం జరిగింది. రైల్ నిలయం ఓల్డ్ క్వార్టర్స్ దగ్గర ఖాళీ స్థలంలో మంటలు అంటుకున్నాయి. అవి క్షణాల్లోనే భారీగా చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగ అలుముకుంది.
లైక్స్ కోసం కొందరు దిగజారిపోతున్నారు. కొత్తగా పెళ్లయిన దంపతులు నాలుగు గోడల మధ్య జరగాల్సిన ఫస్ట్ నైట్(శోభనం) ను వీడియో తీశారు. అంతేనా.. ఆ వీడియోను ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేశారు.
2024 జనవరిలో రాబోయేది కాంగ్రెస్ పార్టీనే అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం పట్టాలిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే 317 జీవోను రద్దు చేస్తామన్నారు. ఆర్టీసీ కార్మికులను ఆదుక�
అమరావతి, మూడు రాజధానుల కేసులో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధానిగా అమరావతినే అఫిడవిట్ లో పేర్కొంది. విభజన చట్టంలోని సెక్షన్ 5,6 ప్రకారమే రాజధానిగా అమరావతి ఏర్పాటైందని కేంద్రం స్పష్టం చేస
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 13న కీలక సమావేశం నిర్వహించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై ఈ మీటింగ్ లో చర్చ జరగనుంది. దీంతో పాటు గృహ సారథులను నియమించనున్నారు జగన్.
టర్కీ, సిరియాలో ప్రకృతి ప్రకోపానికి చనిపోయిన వారి సంఖ్య గంట గంటకు పెరిగిపోతోంది. ఇప్పటివరకు టర్కీ, సిరియాలో భూకంప మృతుల సంఖ్య 9వేల 600గా ఉంది.
75మంది వైసీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారని, రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని బాంబు పేల్చారు అచ్చెన్నాయుడు.
పాదయాత్రలో టీడీపీ నేత నారా లోకేశ్ కు షేక్ హ్యాండ్ ఇచ్చిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ ను విధుల నుంచి తొలగించారని సోషల్ మీడియాలో ఐ-టీడీపీ పోస్ట్ చేయడం తీవ్ర దుమారం రేపింది. దీని మీద రచ్చ నడుస్తోంది. దాంతో ఈ వ్యవహారంపై ఆర్టీసీ స్పందించింది.
హైదరాబాద్ లో గుట్టుగా సాగుతున్న వ్యభిచారాన్ని మరోసారి రట్టు చేశారు పోలీసులు. స్పా ముసుగులో సీక్రెట్ గా సాగుతున్న దందాను బట్టబయలు చేశారు. పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ పరిధిలోని స్పాలపై పోలీసులు దాడులు చేశారు. వ్యభిచారాన�
డబుల్ డెక్కర్ బస్సులు హైదరాబాద్ చేరుకున్నాయి. మూడు డబుల్ డెక్కర్ బస్సులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గ్రోత్ కారిడార్ లో డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సులు చక్కర్లు కొట్టనున్నాయ్. పర్యావరణహిత�
నన్ను రెచ్చగొట్టడం ద్వారా లాభపడాలని ప్రయత్నించకు. నేను చెప్పిన దాంట్లో సత్యం ఎంతో ఆలోచించు. అధికారంలో ఉన్నప్పుడు సాధ్యపడక పోయినా చివరి దశలో నైనా కాపుల సంక్షేమం కోరి ఈ కార్యక్రమానికి తలపడ్డాను. కాపులకు రిజర్వేషన్లు కల్పించడం మొదటి లక్ష్యం