Home » Author »naveen
చైనాకు చెందిన కుబేరులు ఆ దేశాన్ని వీడుతున్నారు. సింగపూర్ కు తరలి వెళ్తున్నారు. బిలియనీర్లు, కుబేరులపై చైనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండటం, అణిచివేతలకు పాల్పడుతూ ఉండటం ఇందుకు కారణంగా తెలుస్తోంది. మూడేళ్ల జీరో కోవిడ్ పాలసీ కారణంగా.. సంపన్నుల�
మహారాష్ట్రపై తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోకస్ పెంచారు. అప్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో జనంలోకి బీఆర్ఎస్ ను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ప్రతీ గ్రామంలో బీఆర్ఎస్ విస్తరణపై దృష్టి పెట్టారు. 10 రోజుల్లోనే బీఆర్ఎస్ కార్యకలాపాలు ప్ర�
చైనాకు మరోసారి భారత్ బిగ్ షాక్ ఇచ్చింది. భారీ స్థాయిలో రెండోసారి డిజిటల్ స్ట్రైక్ చేసింది. చైనాకు చెందిన బెట్టింగ్, లోన్ యాప్స్ పై కేంద్రం కొరడా ఝళిపించింది. 138 బెట్టింగ్ యాప్స్ పై నిషేధం విధించింది. అలాగే 94 లోన్ యాప్స్ పైనా బ్యాన్ విధించింది.
దేశంలో వందే భారత్ రైళ్లు పట్టాలెక్కేశాయి. కీలక మార్గాల్లో ప్యాసింజర్లను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా మరిన్ని రూట్లలో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు అందుబాటులోకి రాబోతున్నాయి. వీటికి అదనంగా వందేభారత్ తరహాలోన�
రోడ్డు మీద పార్క్ చేసి ఉంచిన బైక్.. సడెన్ గా దానంతట అదే స్టార్ట్ అయ్యింది. కాస్త ముందుకు కదిలింది. ఆ తర్వాత అదంతట అదే పడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ పక్షిని లైర్ బర్డ్ అంటారు. లైర్బర్డ్ అనేది నేలపై నివసించే ఆస్ట్రేలియన్ పక్షుల జాతి. ప్రకృతిలో వచ్చే సహజమైన శబ్దాలనే కాదు కృతిమమైన శబ్దాలను అనుకరించే సామర్థ్యం వాటికుంది. లైర్బర్డ్లు.. తాము విన్న శబ్దాలను ఎంతో అలవోకగా అనుకరిస్తాయి.
సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. అలాంటి ఈ రోజుల్లోనూ మూఢ నమ్మకాలు, అంధ విశ్వాసాలు రాజ్యమేలుతుండటం బాధాకరం. మంత్రాలకు చింతకాయలు రాలవని తెలిసినా.. ఇంకా కొందరు గుడ్డిగా మంత్రగాళ్లను నమ్ముతున్నారు. ప్రాణాలను పణంగా పెడుతున్నారు.
పొరుగు దేశం పాకిస్తాన్ నిధుల కొరతతో అల్లాడుతోంది. ఆ దేశంలో విదేశీ మారకపు నిల్వలు(ఫారిన్ ఎక్స్ చేంజ్ రిజర్వ్స్) భారీగా క్షీణించి పదేళ్ల కనిష్టానికి చేరాయి. ప్రస్తుతం విదేశీ మారకపు నిల్వలు 16.1 శాతం క్షీణించి 3.09 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఆ దేశ స
ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం మృతిపై అనుమానాలు నెలకొన్నాయి. ఆమె మృతిని అనుమానాస్పదంగా భావించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోస్టుమార్టం నిమితం మృతదేహాన్ని రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె నుదుటిపైన స్వల్పంగా గాయమైనట్లు పోలీస
హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత అదానీ కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటికే స్టాక్ మార్కెట్లలో నష్టాలను చూస్తున్న అదానీ కంపెనీ.. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఇబ్బందులు ఎదుర్కోంటోంది.
ఒక్కోసారి ఊహించని ప్రమాదాలు జరుగుతుంటాయి. అవి ఎంతో భయానకంగా ఉంటాయి. అసలేం జరిగిందో అర్థమయ్యేలోపే ప్రాణాలు పోతాయి. కళ్ల ముందే మృత్యువులోకి జారుకుంటారు. అలాంటి ఓ షాకింగ్ ఘటన ఒకటి రాజస్తాన్ లో చోటు చేసుకుంది. కళ్ల ముందే స్నేహితుడు చనిపోయాడు. చ�
ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నవీ ముంబైలోని టర్బే డంపింగ్ యార్డులో మంటలు చెలరేగాయి. మంటలు చుట్టుపక్కలకు భారీగా వ్యాపించాయి.
ఓ పెళ్లిలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. వధువు పెళ్లి అంతకుముందు నిశ్చయించిన వరుడితో జరగలేదు. అతడి తమ్ముడితో వధువుకు వివాహం జరిగింది. ఏంటి షాక్ అయ్యారా. కానీ, ఇది నిజం. అసలేం జరిగిందంటే..
జమ్ముకశ్మీర్ లోనూ కలకలం రేగింది. స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఏం జరుగుతుందో అర్థం కాక ఆందోళన పడుతున్నారు. ఎప్పుడేం ప్రమాదం ముంచుకొస్తుందోనని కంగారుపడుతున్నారు. అసలేం జరిగిందంటే.. జమ్ముకశ్మీర్ లోనూ.. ఉత్తరాఖండ్ జోషిమఠ్ పరిస్థితులు కన
మెదడును స్కాన్ తీశారు. స్కాన్ కి సంబంధించిన రిపోర్టు రేపో మాపో రానుంది. ఆ రిపోర్టు ఆధారంగా అవసరమైతే తారకరత్నను విదేశాలకు తరలించి ట్రీట్ మెంట్ అందించాలని కుటంబసభ్యులు భావిస్తున్నారు.
ఆధార్ వేలి ముద్రలతో కోట్లు కొట్టే్స్తున్న సైబర్ కేటుగాళ్లను అరెస్ట్ చేశారు. ఆధార్ ఫింగర్ ప్రింట్స్ డూప్లికేట్ చేసి ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి నగదు దోచుకుంటున్న అంతర్రాష్ట్ర సైబర్ ముఠాను చాకచాక్యంగా పట్టుకున్నారు పోలీసులు.
అమెరికా నుంచి తన ఫార్మా ఉత్పత్తులను రీకాల్ చేసింది ఓ ఇండియన్ కంపెనీ. యూఎస్ నుంచి ఎజ్రీకేర్ ఐ డ్రాప్స్ ను వెనక్కి రప్పిస్తోంది చెన్నైకి చెందిన ఓ గ్లోబల్ ఫార్మా కంపెనీ. ఈ ఐడ్రాప్స్ కారణంగా ఇన్ఫెక్షన్ కు గురై పలువురు కంటి చూపును కోల్పోవడం, ఒకరి
స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్ షేర్లు నేల చూపులు చూస్తూనే ఉన్నాయి. అదానీ గ్రూప్ షేర్ల పతనం ఆగలేదు. జనవరి 24 నాటికి అదానీ గ్రూప్ మార్కెట్ విలువ 19.20లక్షల కోట్లు ఉండగా.. 7 ట్రేడింగ్ సెషన్లలో 9లక్షల కోట్లకు పైగా విలువ ఆవిరైపోయింది.(Adani Group)
కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సెక్రటేరియట్ లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదా? అంటూ సీరియస్ అయ్యారు.
అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాడని ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. బెంగళూరులో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది.