Home » Author »naveen
అనంతపురం క్లాక్ టవర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ సోషల్ మీడియా వార్ తో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. గుంటూరుకు చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. తాను రాప్తాడుకు వచ్చానంటూ వైసీపీ మద్ద
సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గోరంట్ల బుచ్చిబాబుకు ఊరట లభించింది. సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ స్కాం కేసులో ఫిబ్రవరి 8న హైదరాబాద్ కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబుని సీబీఐ అరెస్ట్ చేస�
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మెడికో ప్రీతి కేసులో విచారణ కొనసాగుతోంది. మరోవైపు తన కూతురు ప్రీతిది ఆత్మహత్య కాదు హత్యే అంటున్నారు తండ్రి నరేందర్. ప్రీతి మరణంపై సమగ్ర విచారణ జరగాలని డీజీపీని కోరారు నరేందర్. నిందితులకు కఠిన శిక్ష పడాలని డ�
హైదరాబాద్ పేట్ బషీర్ బాద్ లో హరీశ్ దారుణ హత్య సంచలనం రేపింది. ఈ మర్డర్ కేసులో 11మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులందరినీ రిమాండ్ కు తరలించారు. యువతిని ప్రేమించినందుకు హరీశ్ ను యువతి అన్నయ్య, అతడి ఫ్రెండ్స్ దారుణంగా హత్య చేశారు.
విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో యూపీ జట్టు అదరగొట్టింది. గుజరాత్ పై థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది.(UP vs GG Women WPL 2023)
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి రాకేశ్ మృతి చెందాడు. రాకేశ్ తన ఇంటి ఆవరణలో స్నేహితులతో మాట్లాడుతున్నాడు. ఇంతలో ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు, స్నే�
శ్రీ చైతన్య కాలేజీ ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య ఘటనతో తెలంగాణ విద్యాశాఖ కదిలింది. సోమవారం 14 ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ కాబోతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన డాక్టర్ ప్రీతి కేసులో విచారణను వేగవంతం చేశారు పోలీసులు. ప్రీతి కేసు విచారణ కీలక మలుపు తీసుకుంటోంది. విచారణ నివేదికలతో అనస్థీషియా డిపార్ట్ మెంట్ హెచ్ ఓడీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కౌన్సిలింగ్ లో హెచ్ఓడీ నాగ�
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరోసారి తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. తిరుమలగిరిలో మాట్లాడిన బండి సంజయ్.. కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన కింద ఇచ్చిన 2 లక్షల ఇళ్లను ప్రజలకు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. నాణ్యత లేన
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. తనను విమర్శిస్తున్న చెరుకు సుధాకర్ ను హత్య చేసేందుకు తన అనుచరులు వంద వాహనాల్లో తిరుగుతున్నారంటూ ఫోన్ చేసి బెదిరించారు. చెరుకు సుధాకర్ కుమారుడు సుహాస్ కు ఫో�
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన వరంగల్ మెడికో ప్రీతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రీతి ఘటనపై పోలీసులకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు అందింది. దీని ద్వారా ప్రీతిది హత్యా? ఆత్మహత్యా? అనే దానిపై నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. ప్రీతి కేసులో ఇది ఆస�
సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకునేందుకు ఓ యువకుడు చేసిన పని.. అతడిని పోలీసులు అరెస్ట్ చేసే వరకు వెళ్లింది. రాజస్తాన్ లోని నయా గ్రామానికి చెందిన నౌరత్ గుర్జార్(20) అనే యువకుడు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకునేందుకు.. నేషనల్ హైవేపై ఉండే డై
తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్ పురుడు పోసుకుంటోందా? ఉగాది రోజున టీఆర్ఎస్ ప్రకటన ఉంటుందా? ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు పొలిటికల్ సర్కిల్స్ లోనూ ఇదే విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది. వివిధ పార్టీలో ఉన్న తెలంగాణవాదులు టీఆర్ఎస్ ఏర్పాటు సన్నాహాల్లో ఉ
నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహరకృష్ణలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదు. పోలీసుల విచారణకు హరిహరకృష్ణ ఏమాత్రం సహకరించడం లేదని తెలుస్తోంది. నవీన్ హత్య కేసులో మరికొందరి ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో 9మంది చిన్నారులకు గుండె సర్జరీలు చేసిన డాక్టర్ రమణ టీమ్ కి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి హరీశ్ ఆహ్వానం మేరకు వచ్చిన యూకే వైద్య బృందం.. హార్ట్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించింది. దీం
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. కూల్చివేతలపై జనసేన నేతలు, కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పటంలో ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
రష్యాలో ఒక్కసారిగా కలకలం రేగింది. కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్-వి సృష్టికర్త, సైంటిస్ట్ ఆండ్రీ బొటికోవ్(47) దారుణ హత్యకు గురయ్యారు.
ఈ మధ్య కాలంలో దేశంలో గుండెపోటు మరణాలు గణనీయంగా పెరగడం ఆందోళనకు గురి చేసే అంశం. అసలు ఎందుకిలా గుండెపోటు వస్తుంది? సడెన్ గా హార్ట్ పై ఎటాక్ ఎందుకు జరుగుతోంది? ఎందుకిలా ప్రాణాలు పోతున్నాయి.? ఇప్పుడీ ప్రశ్నలు అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయ
ఖమ్మం శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లో ప్రమాదం జరిగింది. స్కూల్ భవనం 3వ అంతస్తు పైనుంచి టెన్త్ విద్యార్థిని సాయి శరణ్య కిందకు పడిపోయింది. ఈ ఘటనలో ఆ విద్యార్థినికి తీవ్రంగా గాయాలయ్యాయి.
ఇంటర్ విద్యార్థి సాత్విక్(16) ఆత్మహత్య కేసులో నలుగురు నిందితులకు ఉప్పరపల్లి కోర్టు రిమాండ్ విధించింది. నిందితులు ఆచార్య(అడ్మిన్ ప్రిన్సిపాల్), నరేశ్(క్యాంపస్ ఇంచార్జి), కృష్ణారెడ్డి(ప్రిన్సిపాల్), శోభన్(వార్డెన్) కు 14 రోజుల రిమాండ్ విధించింది.