Home » Author »naveen
ఓయో వ్యవస్ధాపకుడు రితేశ్ అగర్వాల్ ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది. రితేశ్ తండ్రి రమేశ్ అగర్వాల్ మరణించారు. గురుగ్రామ్ లోని తన ఇంట్లోని 20వ అంతస్తు నుంచి కిందపడి ఆయన మృతి చెందారు. శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఇటీవలే రితేశ్ పెళ్లి ఘనంగా జరి
పెళ్లి కూతురు.. పెళ్లి కొడుక్కి, అతడి బంధువులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. కాసేపట్లో పెళ్లి అనగా.. సరిగ్గా తాళి కట్టే ముహూర్తం సమయానికి వధువు పెళ్లికి నో చెప్పింది. ఎదరు కట్నం సరిపోదు, నాకీ పెళ్లి ఇష్టం లేదని తేల్చి చెప్పేసింది. దీంతో వరుడు, అత�
తెలంగాణలో ఫ్లూ జ్వరాల కేసులు పెరుగుతున్నాయి. H3N2 వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. బాధితులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో అనారోగ్యం బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇల్లు లేని ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి. అంతేకాదు ఖాళీగా ఉన్న 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. పేద రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు. ఆర
Mallu Bhatti Vikramarka : కరీంనగర్ అంటేనే పోరాటాల గడ్డ అన్నారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. ఈ స్థలం చాలా చరిత్రాత్మక స్థలం అన్నారు. దశాబ్దాల తెలంగాణ ప్రజల కోరికను తీర్చేందుకు సోనియాగాంధీ ఇక్కడే మాట ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ వచ్చింది.. కానీ న
92 గంటల ప్రయత్నం ఫలించలేదు. పేగు బంధం తెగిపోయింది. తల్లికి శాశ్వతంగా దూరమైపోయాయి నాలుగు పులి కూనలు. నంద్యాల జిల్లా పెద్దగుమ్మాడపురంలో ఆపరేషన్ మదర్ టైగర్ ముగిసింది.
ఈడీ విచారణ వేళ తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఎల్లుండి హైదరాబాద్ కు అమిత్ షా వస్తుండటం, అదే రోజు కవిత ఈడీ విచారణ ఉండటం ఆసక్తి రేపుతోంది.(Amit Shah Hyderabad Tour)
రాష్ట్రంలో 1.30 లక్షల కుటుంబాలకు దళితబంధు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి హరీశ్ వెల్లడించారు. గృహలక్ష్మి పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 3వేల ఇళ్ల చొప్పున 4లక్షల మందికి లబ్ది చేకూరుతుందన్నారు. అర్హులకు రూ.3లక్షలను మూడు విడతల్లో ఇస్తామన్నారు.(Telang
ముఖ్యమంత్రి మాటలకు జీఎస్టీ లేదు. అందుకే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ గౌరవం అంటే కేవలం కవితకేనా? భూ నిర్వాసితుల్లో ఆడవాళ్లు తెలంగాణ గౌరవం కాదా..? భూ నిర్వాసితుల బతుకులు కవిత కంటే తక్కువ. నియోజకవర్గాన్ని చక్కదిద్దలేని వారు దేశాన్న�
లోకేశ్ సభలో తాను మాట్లాడిన వీడియోను ఎడిట్ చేశారని ఆమె ఆరోపించారు. దాని ఆధారంగా విపరీతంగా ట్రోల్ చేశారని మండిపడ్డారు. జగన్ మళ్లీ సీఎం అవ్వాలని తాను కోరుకున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారని అనిత అన్నారు. ఒకడు తథాస్తు అంటే, మరొకడు థ్యాంక్యూ ఆం�
ఉద్యోగ సంఘాల ఉద్యమ కార్యాచరణపై కీలక ప్రకటన చేశారు ఏపీ జేఏసీ అమరావతి కన్వీనర్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఉద్యోగ సంఘాల ఉద్యమ కార్యాచరణ యధావిధిగా ఉంటుందన్నారు. చిన్న చిన్న మార్పులతో ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. ఉద్యోగుల ఆర్ధిక, ఆర్థికేతర సమ
కరోనాపై విజయం సాధించామని ధైర్యంగా అడుగులు వేస్తున్న సమయంలో ఫ్లూ రూపంలో కొత్త భయాలు వెంటాడుతున్నాయి. దేశంలోని ప్రతి ముగ్గురిలో ఇద్దరు జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. ఇంతకీ ఏంటీ ఇన్ ఫ్లూయెంజా వైరస్? దానికి కరోనాకు సంబంధం ఉందా? మరో భారీ ప్రమాదం
నెల్లూరు జిల్లా కొండ బిట్రగుంటలోని ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఊరేగింపు జరుగుతుండగా.. ఒక్కసారిగా భారీ రథం కిందపడిపోయింది. దీంతో భయంతో భక్తులు పరుగులు తీశారు. రథం పడిపోతున్న సమయంలో భక్తులంతా అప్రమత్�
విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు ఘన విజయం సాధించింది. 42 పరుగుల తేడాతో యూపీని చిత్తు చేసింది.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతి రెండేళ్లకు ఓసారి తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుకు తెచ్చేలా అంగరంగ వైభవంగా మహాసభలు నిర్వహిస్తుంది. ఈసారి జూలైలో తానా 23వ మహా సభలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా వివిధ నగరాల్లో స
అవగాహనారాహిత్యంతో కొంతమంది అధికారులు చేసిన నిర్వాకం.. ఇప్పుడు బల్దియా జారీ చేసే బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు అసలువా? నకిలీవా? అన్న అంశం సమస్యగా మారింది. ఇటు ప్రజలు, అటు అధికారుల్లో అనేక సందేహాలను రేకెత్తిస్తోంది. కొత్త టెక్నాలజీ పేరుతో మీ-స�
కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిని ప్రీతి మృతి కేసు రోజుకో మలుపు తీసుకుంటోంది. ప్రీతి మృతికి కారణమైన హానికర ఇంజెక్షన్ ఏంటనే అంశంపై ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతోంది. టాక్సికాలజీ రిపోర్టుతో ప్రీతి మృతి కేసు కీలక మలుపు తిరిగింది. ప్రీతి శరీరంలో �
నంద్యాల జిల్లాలో ఫారెస్ట్ అధికారుల ఆపరేషన్ 'తల్లి పులి' కొనసాగుతోంది. తల్లి పులి కోసం అధికారులు విస్తృతంగా సెర్చ్ చేస్తున్నారు. తల్లి పులి నెంబర్ T-108 గా గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. పిల్లలకు దూరమైన తల్లి పులి ప్రవర్తనను అంచనా వేయలేమన్న అట�
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ స్టూడెంట్ నవీన్ హత్య కేసులో ప్రధాన నిందితుడు హరిహరకృష్ణను పోలీసులు విచారిస్తున్నారు. హరిహరకృష్ణను ఈ నెల 9 వరకు కస్టడీలోకి తీసుకుని విచారిస్తామని ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ చెప్పా
హరిహరకృష్ణ, నవీన్. ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకుంటున్నారు. మంచి స్నేహితులు కూడా. దోస్త్ మేరా దోస్త్ తూహీ మేరా జాన్ అనే స్థాయిలో ఇద్దరూ తిరిగారు. ప్రేమ దేశంలో అబ్బాస్, వినీత్ ను మరిపించారు. ఒకే అమ్మాయితో లవ్ లో పడ్డారు. ఆ సినిమాలో హీరోలు ఒకే అమ్మా�