Home » Author »naveen
జనసేనను నమ్మిన ఏ ఒక్కరి ఆత్మగౌరవాన్ని తగ్గించం అన్నారు జనసేనాని. మేం ఏ పార్టీ అజెండాను మోయము అని తేల్చి చెప్పారు పవన్. వెయ్యి కోట్లు ఆఫర్ అని ఒకరంటారు.. వెయ్యి కోట్లు తీసుకుంటే పార్టీని నడపగలమా..? సంకల్పం లేకుంటే రూ.10వేల కోట్లున్నా పార్టీ నడపల�
మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా.. మాకు ఇచ్చే గౌరవం, విలువలు మాకు ఇయ్యకుంటే.. అన్యాయంగా అరాచకాలు జరిగితే కిరోసిన్ పోసి తగలబెట్టడానికి నా లాంటి వందల మంది ఆడోళ్లు పుట్టుకువస్తారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. అణచివేతలను ధైర్యంగా ఎదుర్కొవాలి
ఇంత సంఖ్యా బలం ఉండి కూడా రిజర్వేషన్లు, ఫీజు రీ-ఇంబర్స్ మెంట్ కోసం అడుక్కోవడం దేనికి..? అని పవన్ ప్రశ్నించారు. దేహీ అనే పరిస్థితి ఎందుకొచ్చిందో ఆలోచించాలన్నారు. కులాల పేరు చెప్పుకునే నేతలు పదవులు సంపాదించుకుంటున్నారు తప్ప.. కులాలకు ఉపయోగ పడడం �
కేసీఆర్, కవిత ఒత్తిడి చెయ్యటం వల్లే అరుణ్ రామచంద్ర పిళ్ళై ఈడీకి ఇచ్చిన స్టేట్ మెంట్ ను వెనక్కి తీసుకునేందుకు కోర్టుకు వెళ్ళారని అరవింద్ అన్నారు. ఇది లిక్కర్ కేసులో మరింత కీలకం కానుందన్నారు. సీఎం కేసీఆర్ రాజీనామా చేసి ఎన్నికలకు పోవాలని ఎంపీ
కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను తాను సమర్థించను అని ఎంపీ అరవింద్ తేల్చి చెప్పారు. బండి సంజయ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదన్నారు. సామెతలను ఉపయోగించే సమయంలో జాగ్రతగా ఉండాలని హితవు పలికారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదా పవర్ సెంటర్ కాద�
తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఉదయం నుండి ఆయన గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారు. కుటుంబసభ్యులు వెంటనే ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఏఐజీ డాక్టర్లు పలు రకాల పరీక్షలు నిర్వహించారు.
లేడీ సెహ్వాగ్ షఫాలీ వర్మ.. ఆకాశమే హద్దుగా చెలరేగింది. విధ్వంసకర బ్యాటింగ్ చేసింది. కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన షఫాలీ.. మొత్తం 28 బంతుల్లో 76 పరుగులు చేసింది. బౌండరీల వరద పారించింది. ఆమె స్కోర్ లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. షఫాలీ దెబ్బతో ఢ�
ఒళ్లు గగుర్పొడిచే, షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. అక్కడ రెండు కుటుంబాల మధ్య గొడవ తారస్థాయికి చేరింది. ఒకరిపై మరొకరు కాల్పుల, ఎదురు కాల్పులు జరుపుకునే వరకు గొడవ వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వామ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి క్లారిటీ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత. లిక్కర్ స్కామ్ గురించి తనకేమీ తెలియదన్నారు. అసలు లిక్కర్ స్కామ్ తో తనకు సంబంధమే లేదన్నారు.(MLC Kavitha)
2024లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఇళ్లు లేని ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు అందిస్తాం. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. పేదలకు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డల కష్టాలు తీరుస్త�
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను మరోసారి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించనుందని తెలుస్తోంది. మార్చి 16న మళ్లీ విచారణకు రావాలని ఈడీ అధికారులు కవితతో చెప్పినట్టు సమాచారం. ద�
కాపు-బీసీ కాంబినేషన్ ఉండాలన్నారు పవన్ జనసేన అధినేత. కాపు-బీసీ కలిస్తే రాజ్యాధికారం సాధ్యం అన్న పవన్.. ఈ కాంబినేషన్ ఉంటే ఎవరినీ దేహీ అని అడగాల్సిన అవసరం లేదన్నారు. మంగళగిరిలో జనసేన పార్టీ బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో పవన్ కల్యాణ్ ఈ కీలక కామెంట్
ఓ విద్యార్థిని ఫోన్ కాల్ తో దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి స్పందించారు. వెంటనే రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించారు. ఓ విద్యార్థిని దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి ఫోన్ చేసింది. విద్యార్థులు పడుతున్న సమస్య గురించి చెప్పుకుంది. విద్య
రాజ్ భవన్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజ్ భవన్ లోపలికి వెళ్లేందుకు జీహెచ్ఎంసీ మేయర్, బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు ప్రయత్నం చేస్తున్నారు. అయితే, పోలీసులు బారికేడ్లు పెట్టి మేయర్, కార్పొరేటర్లను అడ్డుకున్నారు. రాజ్ భవన్ లోపలికి వెళ్లే�
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణలో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. విచారణలో భాగంగా కవిత ఫోన్ ను ఈడీ అధికారులు అడిగారు. అయితే, తన ఫోన్ ఇంటి దగ్గర పెట్టి వచ్చానని కవిత చెప్పారు. తర్వాత సిబ్బందిని పంపించ�
హమ్మయ్య కరోనా సంక్షోభం సమసిపోయింది. ఇక భయం లేదు అని కాస్త ఊపిరిపీల్చుకునే లోపే మరో వైరస్ కలకలం మొదలైంది. ఈ వైరస్.. కరోనా కన్నా వేగంగా వ్యాపిస్తూ భయాందోళనకు గురి చేస్తోంది. రోజూ పెద్ద సంఖ్యలో కొత్త వైరస్ కేసులు నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్త
ఇటీవల కాలంలో గుండెపోటుతో హఠాన్మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం.. ఏదో ఒక్క ప్రాంతానికో చెందిన సమస్య కాదు. ప్రపంచవ్యాప్తంగా హార్ట్ అటాక్ లతో అత్యధిక సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిణామం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళ�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. వేధింపుల్లో భాగంగానే ఈ లిక్కర్ స్కామ్ ఆరోపణలు చేస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. ఈ వేధింపులను లీగల్ గానే ఎదుర్కొందాం అంటూ పార్ట
విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, యూపీ యూపీ జట్టు అదరగొట్టింది. బెంగళూరుపై గ్రాండ్ విక్టరీ కొట్టింది. 10 వికెట్ల తేడాతో గెలిచింది. 13 ఓవర్లలోనే టార్గెట్ ను చేజ్ చేసింది. 13ఓవర్లలో యూపీ జట్టు వికెట్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రేపు(శనివారం-మార్చి 11) విచారించనుంది. సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఢిల్లీకి బయలుదేరారు. కవిత ఈడీ విచారణ తరుణంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటన రాజకీయవర్