Home » Author »naveen
సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు.
గుజరాత్ అమ్మాయిలు అదరగొట్టారు. అద్భుత ఆటతీరు చూపించారు. సాధించింది తక్కువ స్కోరే అయినా, అవతల ఉన్నది పెద్ద జట్టు అయినా క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ తో విజయం సాధించారు. ఢిల్లీని చిత్తు చేశారు. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీతో, ఐదో �
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి సుప్రీంకోర్టుకి వెళ్లనున్నారు. తమ పిటిషన్ పైన అత్యవసర విచారణ చేపట్టాలని కవిత తరపు న్యాయవాది సుప్రీంకోర్టుని కోరనున్నారు. ఈ నెల 20న విచారణకు రావాలని కవితకు నోటీసులు జారీ చేసింది ఈడీ. ఈ నేపథ్యంలో కవిత సుప్రీంకో
హాత్ సే హాత్ జోడో యాత్రలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. సీఎం కేసీఆర్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ వచ్చిన ఈ 9ఏళ్లలో కేసీఆర్ ఆయన కుటంబం మాత్రమే లాభపడిందన్నారు భట్టి విక్రమార్క. హాత్ సే హాత్ జోడో పాదయాత
H3N2 ఇన్ ఫ్లుయెంజా.. ఇప్పుడీ వైరస్ దేశ ప్రజలను భయపెడుతోంది. వేగంగా వ్యాపిస్తూ భయాందోళనకు గురి చేస్తోంది. క్రమంగా H3N2 కేసులు పెరుగుతుండటం టెన్షన్ పెడుతోంది. అటు H3N2 మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటం కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన టీఎస్ పీఎస్ సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంలో దర్యాఫ్తు వేగవంతం చేసింది సిట్. ఈ కేసులో ప్రవీణ్ 5 పేపర్లను కంప్యూటర్ నుంచి తీసుకున్నట్లు గుర్తించారు. మరోవైపు ప్రవీణ్ కోసం రాజశేఖర్.. సిస్టమ్ లో మార్పులు చేసిన�
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. టీఎస్ పీఎస్ సీ క్వశ్చన్ పేపర్ లీక్ వెనుక కుట్ర కోణం ఉందన్నారు. ఈ కుట్రను సిట్ బయటకు తీయాలన్నారు. ఈ వ్యవహారంలో ఎంత పెద్ద వాళ్లున్నా వదిలేది లేదని మంత్రి తేల్చి చెప్పారు.(TSPSC Paper Leak)
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పిళ్లై అరెస్ట్ తో సౌత్ గ్రూప్ లో కీలక వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది ఈడీ. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, గోరంట్ల బుచ్చిబాబుకు నోటీసులు జారీ చేసింది.(Delhi Liquor Scam)
వీధి కుక్కల కారణంగా ఘోర ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తి బైక్ పై నుంచి పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు కోమాలో ఉన్నాడు. గుజరాత్ వడోదరలో ఘోరం జరిగింది. పరేశ్ జింగర్. వయసు 42ఏళ్లు. వగోడియా రోడ్ లో నివాసం ఉంటాడు. సోఫా రిపేరీ, డీజే పనులు చేస్తు�
గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైరస్ వచ్చి తాను తప్ప మగజాతి అంతా పోవాలన్న ఆర్జీవీ.. స్త్రీ జాతికి తానే దిక్కు కావాలన్నారు. ఆర్జీవీ వ్యాఖ్యలతో అక్కడున్న విద్యార్థులతో పాటు అధ్యాపకులు కూడా షాక్ తిన్నారు.
TSPSC క్వశ్చన్ పేపర్ లీక్ వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష రద్దుపై టీఎస్ పీఎస్ సీ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రవీణ్, రాజశేఖర్, తోటి ఉద్యోగులను విచారించిన సిట్ అధికారులు.. ఇద్దరూ కలిసే పేపర్ లీక్ చేసినట్లు గుర్తించారు. మార్చి 5న జరిగిన పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రవీణ్, రాజశేఖర్ కి భారీగా డబ్బులు అందినట్లుగా సమాచారం అందుతోంది.(TSPSC Paper Leak)
గూగుల్ మ్యాప్స్.. ఓ విద్యార్థిని ఇంటర్ పరీక్షకు దూరమయ్యేలా చేసింది. గూగుల్స్ మ్యాప్స్ ను నమ్ముకుని ఇంటర్ ఎగ్జామ్ సెంటర్ కు బయలుదేరిన ఓ విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది. తాను చేరుకోవాల్సిన ఎగ్జామ్ సెంటర్ ఖమ్మంలో ఉంటే.. లొకేషన్ టేకులపల్లికి �
బాలకృష్ణ విషయం తెలుసుకొని మాట్లాడాలి. ఏదో ఒకటి మాట్లాడి తర్వాత సారీ చెప్పటం బాలకృష్ణకు అలవాటుగా మారింది. పిచ్చి పిచ్చిగా నోరు పారేసుకొని వార్నింగ్ లు ఇవ్వొద్దు. మనుషులకు రెండే కళ్లు ఉంటాయి, మూడో కన్ను ఉండదు.
TSPSC క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. పేపర్ లీకేజీల వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలంటూ విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.
ఓ పంది రెచ్చిపోయింది. సడెన్ గా అటాక్ చేసింది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ బాలుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. (Pig Attacks Kid)
నేను తీసుకునే డబ్బు ఆ సినిమాకు రోజుకు రూ.2 కోట్లు. అంటే, 20-25 రోజులు పని చేస్తే దాదాపు రూ.45కోట్లు తీసుకుంటా. అంటే, ప్రతి సినిమాకు అంత ఇచ్చేస్తారని నేను చెప్పను. కానీ, నా యావరేజ్ స్థాయి అది. మీరిచ్చిన స్థాయి అది. మీరు గుండెల్లో పెట్టుకున్న స్థాయి అది. �
మాటలు పడ్డా ఓర్పుతో సహించాం.. ఇక చాలు.. ప్రజల అండతో త్వరలోనే జనసేన ప్రభుత్వాన్ని స్ధాపిస్తాం అని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తెలంగాణలో 30వేల మంది.. పులివెందుల సహా అన్ని చోట్ల క్రియాశీల కార్యకర్తలు జనసేనకు అండగా ఉన్నారని పవన్ వెల్లడించార�
రాజశేఖర్ రెడ్డి నెట్ వర్క్ ఎక్స్ పర్ట్.. 6, 7 ఏళ్లుగా ఇక్కడ పని చేస్తున్నారు. అతనికి అన్ని IP అడ్రస్ లు తెలుసు. విచారణలో ఇతని ద్వారా హక్ అయ్యిందని తెలుసుకున్నాము. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ద్వారా లీక్ చేయించినట్లుగా తెలుసుకున్నాము. కొందరు వ్యక్త�
ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతం కావటంపై ముఖ్యమం�