Home » Author »naveen
అనవసరంగా పోటీ పెట్టారంటూ కుక్కలన్నీ మొరిగాయి. మా ఎమ్మెల్యేల మీద నిఘా పెట్టారు. మా వ్యాపారాలు దెబ్బతీసే ప్రయత్నం చేశారు.(Kinjarapu Atchannaidu)
ఈ రోజు 23వ తేదీ.. 23మంది ఎమ్మెల్యేలు.. 23 ఓట్లతో విజయం.. నెగిటివ్ నెంబర్ ను లక్కీ నెంబర్ గా మార్చుకుంది టీడీపీ.(TDP 23 Number)
వ్యక్తిగత వివరాలను వేరే వాళ్లు ఏ విధంగా చోరీ చేస్తారు? ఆ డేటాతో ఏం చేస్తారు? అసలు డేటా చోరీ అంటే ఏమిటి?(Nallamothu Sridhar)
జంగా రాఘవరెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు గాంధీ భవన్ వెళ్లారు వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి.
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాని మోదీని కలిశారు. ఆయన ఓ వినతి పత్రం ప్రధానికి అందించారు. భువనగిరికి బ్లాక్ లెవెల్ క్లస్టర్ మంజూరు చేయాలని అందులో కోరారు.
కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు ప్రధాని మోదీ. మాస్కులు ధరించడం, పరిశుభ్రత తదితర మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించేలా చూడాలన్నారు.(PM Modi On Covid-19)
42మంది టీఎస్ పీఎస్ సీ ఉద్యోగులకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో 9మంది నిందితులను ప్రశ్నిస్తున్న అధికారులు..
ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైంది. 21 పరుగుల తేడాతో పరాజయం చవి చూసింది.(IndVsAus 3rd ODI)
తీన్మార్ మల్లన్న, విఠల్ విషయంలో కేసీఆర్ తండ్రిలా వ్యవహరించాలి. మీ పిల్లలు తప్పు చేస్తే క్షమించరా? అలాగే ఈ ఇద్దరినీ క్షమించండి.(KA Paul)
ప్రవీణ్, రాజశేఖర్ పెన్ డ్రైవ్ ల నుంచి ప్రశ్నాపత్రాల లీకేజీపై ప్రశ్నల వర్షం కురిపించారు. రూ.14లక్షల ఆర్థిక లావాదేవీలపై(TSPSC Paper Leak)
టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకేజీ పెద్ద ఇష్యూ అని, సీరియస్ గా తీసుకుంటానని గవర్నర్ హామీ ఇచ్చారు. (Governor Tamilisai Soundararajan)
దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి కలకలం రేగింది. గడిచిన 2 వారాల్లో కేసుల సంఖ్య 260 శాతం మేర పెరిగింది.(India Covid Cases)
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ ముందు విచారణకు హాజరైన కవిత.. బుధవారం మధ్యాహ్నం నగరానికి వచ్చారు.(MLC Kavitha)
ఢిల్లీ అమ్మాయిలు అదరగొట్టారు. యూపీని చిత్తు చేశారు. అంతేకాదు.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)2023 టోర్నీలో ఫైనల్ కి చేరారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ వ్యవహారంలో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది. మూడోసారి కవితను విచారించారు ఈడీ అధికారులు.(MLC Kavitha)
ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, యూపీ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.(Delhi Earthquake)
ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో మూడోసారి.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మూడోసారి ఈడీ విచారణ ముగిసింది.(MLC Kavitha)
ఫోన్ లో డిలీట్ అయిన డేటాను అధికారులు తిరిగి రిట్రీవ్ చేసే అవకాశం ఉందా? అసలు ఆ డేటాను తిరిగి పొందొచ్చా? (Nallamothu Sridhar)
జనసేన అధినేత పవన్ ను వ్యక్తిగతంగా కలిశాం.. అయినా సపోర్ట్ చేయలేదు.. ఏం అభ్యంతాలున్నాయో మాకు తెలియదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ మాధవ్.(BJP MLC PVN Madhav)
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల, బెజ్జూర్, చింతలమానెపల్లి మండలాల్లోని పలు మండలాల్లో మంగళవారం ఉదయం భూప్రకంపనలు కలకలం రేపాయి.