Home » Author »naveen
సీఎం జగన్ అధ్యక్షతన ఇవాల కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీ తర్వాత మంత్రులతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. కీలక అంశాలపై వారితో చర్చించారు. అదే సమయంలో మంత్రులకు వార్నింగ్ కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్.
డీమానిటైజేషన్ ఒక అట్టర్ ప్లాప్ షో. డీమానిటైజేషన్ ఫెయిల్యూర్ ప్రోగ్రాం అని పార్లమెంటులో కేంద్రమే చెప్పింది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన సమాధానం వల్ల డీ-మానిటైజేషన్ నిజాలు బయటపడ్డాయి. 2022 మార్చి నాటికి నకిలీ 500 నోట్లు 1లక్ష 89వేలు పైన�
ఏపీ కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమైన సీఎం జగన్.. రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. జూలై నుంచి విశాఖ నుంచే పరిపాలన ఉంటుందన్నారు సీఎం జగన్. జూలైలో విశాఖకు వెళ్తామని మంత్రులతో చెప్పార
భారత సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వర్తమాన అంశాలపై స్పందించడంతో పాటు తన సహచర ఆటగాళ్లను ఆటపట్టిస్తుంటాడు. తాజాగా నయా వాల్ పుజారాను అశ్విన్ ఆట పట్టించే ప్రయత్నం చేయగా ఇందుకు పుజారా కూడా అంతే ధీటుగా �
సీరియల్ కిల్లర్ గురించి వినే ఉంటారు. అంటే, వరుసగా మర్డర్లు చేస్తుంటాడు. హత్య చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. కానీ, సీరియల్ కిస్సర్ ను చూశారా? కనీసం విన్నారా? అవును.. వాడో సీరియల్ కిస్సర్. మహిళలే వాడి టార్గెట్. ఎక్కడి నుంచి వస్తాడో, ఎప్పుడు వస్�
తెలంగాణలో ఒంటిపూట బడుల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు ఉంటాయి. ఈ మేరకు ఒంటిపూట బడుల నిర్వహణపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి అన్ని పాఠశాలల్లో ఒంటిపూట తరగతులు నిర్వహిం�
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL2023) టోర్నీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకి కలిసి రావడం లేదు. ఈ టోర్నీలో బెంగళూరుకి మరో పరాజయం ఎదురైంది. ఇది వరుసగా 5వ ఓటమి. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ బెంగళూరు ఓటమిపాలైంది.
కవితను ఓడించి కల్వకుంట్ల కుటుంబాన్ని పాతరేసిన చరిత్ర నిజామాబాద్ ప్రజలది అని రేవంత్ రెడ్డి అన్నారు. పసుపు బోర్డు తెస్తానన్న బీజేపీ ఎంపీ అరవింద్ ఇక్కడి రైతులను మోసం చేశారని మండిపడ్డారు. 2024 నుంచి 2034 వరకు ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని రేవంత్ �
బెంగళూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల బాబు ఆడుకుంటూ బిల్డింగ్ పై నుంచి కిందకు పడిపోయాడు. ఈ ఘటనలో బాబుకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాబు పైనుంచి కిందకు పడిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో
ఓ ప్రేమజంట రెచ్చిపోయింది. ప్లేస్ ఏదైనా డోంట్ కేర్ అనేశారు. పబ్లిక్ గానే ముద్దులాట ఆడింది అమ్మాయి. అబ్బాయిని.. ముద్దులతో ముంచెత్తింది. ఆ తర్వాత ఇద్దరూ లిప్ లాక్ చేసుకున్నారు. చుట్టూ జనాలు చూస్తున్నా.. ఆ ప్రేమ జంట మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా లిప�
నిజామాబాద్ కు చెందిన బీఆర్ఎస్ నేత చిన్నూ గౌడ్.. ఎమ్మెల్సీ కవితపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. కవితకు వినూత్నంగా బర్త్ డే విషెస్ చెప్పారాయన. అండమాన్ నికోబార్ దీవుల్లో బంగాళాఖాతంలో స్కూబా డైవింగ్ చేస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పా
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ టార్గెట్ గా మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. మోదీ వల్లే ఆస్కార్ వచ్చిందంటారేమో అని ఆయన సెటైర్ వేశారు. తన ట్వీట్ తో పొలిటికల్ గా మంట పెట్టారు కేటీఆర్.
కేంద్రం కొత్త స్కీమ్ తీసుకొచ్చిందట. అందులో భాగంగా నిరుపేదలకు లక్షా 80వేల రూపాయలను.. వివాహ కానుకగా అందిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఈ వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి చెందిన PIBFactCheck దృష్టికి వెళ్లింద�
దత్తత తండ్రి చంద్రబాబు.. ఏం చెప్తే అది పవన్ కళ్యాణ్ చేస్తున్నారు అని మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు.పవన్ దగ్గర సబ్జెక్ట్ లేదని విమర్శించిన మంత్రి కొట్టు.. దమ్ముంటే డిబేట్ కు రావాలని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. నిన్న పవన్ నిర్వహించిన బీసీ రౌ�
సీఆర్ ను తెలంగాణకు పరిమితం చేయాలని కేంద్రం చూస్తోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ నేతలపై తప్పుడు కేసులు. బీజేపీకి ఎదురు తిరిగితే తప్పుడు కేసుల్లో ఇరికిస్తారు. బీజేపీలో చేరితే కుంభకోణాలు మొత్తం పోతాయి.(BJP Vs BRS)
ముంబై జట్టు అదరగొట్టింది. యూపీ వారియర్స్ పై ఘన విజయం సాధించింది. 160 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై.. 17.3 ఓవర్లలోనే టార్గెట్ ను చేజ్ చేసింది. రెండు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది.
ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఏపీలో ప్రలోభాలపై ఆరోపణలు, ప్రత్యారోపణలు జోరుగా జరుగుతున్నాయి. అనంతపురం జిల్లాలో మంత్రి ఉషశ్రీ చరణ్ వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఓటుకు వెయ్యి రూపాయలు ఇస్తున్న విషయంపై డిస్కషన్ జరుగుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. పార్టీ న�
టీడీపీ నేత నారా లోకేశ్ తన పాదయాత్రలో వైసీపీ నేతలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు. ఇకపై అలా చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. గత ఎన్నికల్లో టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయన్న మిథున్ రెడ్�
టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ లో కొత్త కోణం బయటపడింది. ఓ యువతి కోసం పేపర్ లీక్ చేసినట్లు పోలీసులు దర్యాఫ్తులో వెల్లడైంది. టీఎస్ పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ కీలక నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ప్రవీణ్ కోసం తరుచుగా ఓ యువతి వచ్చేదని, ఆమె కోసమే పే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. కొంతకాలం ఆయన పార్టీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రిజైన్ చేసేశారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేర