Home » Author »naveen
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ తో భూమి ధర పడిపోయిందనే ఆవేదనతో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వర్ పల్లికి చెందిన రైతు బాలకృష్ణ పురుగుల మందు తాగి ఆత్యహత్యాయత్నం చేశాడు. మాస్టర్ ప్లాన్ లో బాలకృష్ణ భూమి గ్రీన
సెల్ఫీ తీసుకునేందుకు వందే భారత్ ఎక్కి అడ్డంగా బుక్కయ్యాడు ఓ వ్యక్తి. రాజమండ్రిలో ఓ వ్యక్తి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఎక్కాడు. ఎంచక్కా సెల్ఫీలు దిగి వాటిని చూసుకుని మురిసిపోవాలని కలలు కన్నాడు. అయితే, ఆ వ్యక్తి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్త�
బెంగళూరులో టూ వీలర్ రైడర్ రెచ్చిపోయాడు. వృద్ధుడి పట్ల అమానుషంగా వ్యవహరించాడు. కనీసం మానవత్వం లేకుండా దారుణంగా ప్రవర్తించాడు.
హైదరాబాద్ తార్నాకలో నలుగురి అనుమానాస్పద మృతి కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. మృతుడు ప్రతాప్ కుటుంబసభ్యులు ముగ్గురినీ హత్య చేసి అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసుల దర్యాఫ్తులో తేలింది. కరెంట్ వైర్ తో గొంతు నులిమి భార్య సింధూర, కుమార్త�
మెదక్ జిల్లాలో సజీవదహనం కేసులో షాకింగ్ ట్విస్ట్ వెలుగుచూసింది. ఇన్సూరెన్స్ డబ్బు కోసం సెక్రటేరియట్ లో పని చేసే ఉన్నత ఉద్యోగి దారుణానికి ఒడిగట్టాడు. డబ్బు కోసం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాడు. కానీ, అతడి ప్లాన్ వర్కవుట్ కాలేదు. ఓ పెట్రోల్
యావత్ దేశం ఉలిక్కిపడే ఘటన ఒకటి దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఇద్దరు ఉగ్రవాదులు అత్యంత కిరాతకానికి ఒడిగట్టారు. ఓ యువకుడిని చంపిన ఇద్దరు ఉగ్రవాదులు.. శవాన్ని ముక్కలుగా నరికారు. ఇదంతా వీడియో తీశారు. ఆ వీడియోను పాకిస్తాన్ కు పంపారు. పోలీసు
మొత్తం 100 ఎవరాల విస్తీరణంలో ఈ సభ జరగనుంది. పార్కింగ్ కోసం 20 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. వెయ్యి మంది వాలంటీర్లను సభ కోసం అందుబాటులో ఉంచారు.
వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాలను కూలుస్తున్నాయి. వివాహేతర సంబంధాల మోజులో వ్యక్తులు హంతకులుగా మారుతున్నారు. ప్రియుడి మోజులో భార్య, ప్రియురాలి మోజులో భర్త.. కట్టుకున్న వారినే కడతేరుస్తున్నారు. చేతులారా తమ సంసారాలను నాశనం చేసుకుంటున్నారు.
హైదరాబాద్ లో కొత్త తరహా దాడులు జరుగుతున్నాయి. ముందుగా హోమ్ డెలివరీ పేరుతో యువకులతో ఓ మహిళ పరిచయాలు పెంచుకుని ఫోటోలు దిగుతుంది. ఆ తర్వాత హనీ ట్రాప్ చేసి తన ముఠాతో ఫోటోలు దిగిన వారిపై దాడులు చేయిస్తోంది. ఫోటోలు దిగిన మరుసటి రోజు వారి ఇంటి ముందు
Nepal Plane Crash : నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. విమానం కుప్పకూలిన ఘటనలో 72మంది మరణించారు. ఈ ప్రమాదం అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనలో గుండెలు పిండే మరో విషాదం వె
పతంగితో పాటు ఓ చిన్నారి కూడా గాల్లోకి ఎగిరిపోవడం కలకలం రేపింది. గాలిపటంతో పాటు ఆ చిన్నారి కూడా కాసేపు గాల్లో ఉండిపోయింది. దీంతో అంతా షాక్ అయ్యారు. చిన్నారిని కాపాడేందుకు తంటాలు పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ �
అతడిని లక్ష్మీదేవి కరుణించింది. అంతే, కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి. లాటరీ రూపంలో కనక వర్షం కురిసింది. రూ.162తో లాటరీ టికెట్ కొంటే.. ఏకంగా రూ.10వేల కోట్లు వచ్చి పడ్డాయి.
దేశంలో సెమీ బుల్లెట్ రైలుగా గుర్తింపు పొందిన వందే భారత్ రైలు ఎట్టకేలకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టింది. అభివృద్ధి చెందిన దేశాల్లోని రైలు తరహాలో ఉండటంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్�
లంకపై 317 పరుగుల భారీ తేడాతో సూపర్ విక్టరీ కొట్టిన భారత్.. వన్డే క్రికెట్ హిస్టరీలో రికార్డ్ క్రియేట్ చేసింది. వన్డేల్లో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా టీమిండియా అవతరించింది. వన్డే చరిత్రలో ఇదే అతి పెద్ద విజయం. ఇప్పటివరకు ఈ రికార�
శ్రీలంకతో వన్డే సిరీస్ లో భారత్ అదరగొట్టింది. సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. మూడో వన్డేలోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. తిరువనంతపురం వేదికగా లంకతో జరిగిన చివరి వన్డేలో భారత్ 317 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. 391 పరుగుల భారీ లక్ష్యఛేదనలో �
తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తొలి సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుని ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు.(Vande Bharat Express)
శ్రీలంకతో మూడో వన్డేలో భారత బ్యాటర్లు రెచ్చిపోయారు. పరుగుల వరద పారించారు. ముఖ్యంగా శుభ్ మాన్ గిల్, విరాట్ కోహ్లీ సెంచరీలో చెలరేగారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 390 పరగులు చేసింది. లంక ముంద�
పక్కా స్కెచ్ వేసి జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఏటీఎంలో చోరీ చేశారు దొంగలు. ముందుగా పోలీస్ స్టేషన్ సమీపంలోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి యత్నించారు. ఏటీఎం ముందు కాసేపు తిరిగి లోపలికి వెళ్లిన ఇద్దరు దొంగలు.. ముందుగా లోపల ఉన్న సీసీ కెమెరాలను బ్లాక్ చ�
మంత్రి రథిన్ ఘోష్, ఆయన అనుచరుల తీరు వివాదానికి దారితీసింది. మంత్రి అనుచరుడు రెచ్చిపోయాడు. గూండాలా వ్యవహరించాడు. సమస్యలు చెప్పేందుకు వచ్చిన వ్యక్తిపై దాడి చేశాడు. అతడి చెంప పగలకొట్టాడు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజస్తాన్ టూర్ లో ఓ మహిళా అధికారి చేసిన పని తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ మహిళా అధికారి తీరుపై రాజస్తాన్ సర్కార్ సీరియస్ అయ్యింది. ఆమెపై చర్యలు తీసుకుంది. సస్పెన్షన్ వేటు వేసింది. ఇంతకీ ఆ మహిళా అధికారి ఏం చేస�