Home » Author »naveen
ఉత్తరాఖండ్ లోని దేవభూమి జోషిమఠ్ లో పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. మరిన్ని ఇళ్లకు బీటలు వారడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఎప్పుడు కూలుతాయో తెలియని ఇళ్లలో ఉండలేక ఎముకలు కొరికే చలిలో రోడ్లపైనే గడుపుతున్నారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ �
వీబీఐటీ కాలేజీ విద్యార్థినుల ఫోటోల మార్ఫింగ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ ఘటనలో పోలీసులు నలుగురు కేటుగాళ్లను అరెస్ట్ చేశారు. అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ చేసి నూడ్ పిక్చర్స్ గా మార్చి బెదిరింపులకు పాల్పడ్డ పోకిరీల్లో విజయవాడకు చెంద�
అమ్రోహాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ మొబైల్ ఫోన్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. తాను 4 నెలల క్రితం రూ.16వేలు పెట్టి ఫోన్ కొన్నానని బాధితుడు తెలిపాడు. దీనికి సంబంధించిన బిల్లు రసీదు కూడా అతడు చూపించాడు.
అసలు జోషిమఠ్ లో ఎందుకిలా జరుగుతోంది? భూమి ఎందుకు అంతలా కుంగుబాటుకు గురవుతోంది? అనేది పరిశీలిస్తే.. ప్రకృతి ప్రకోపం ప్రధానంగా చర్చకు వస్తోంది. పర్వత ప్రాంతమైన జోషిమఠ్ లో విచ్చల విడిగా భవన నిర్మాణాలు, అడ్డూ అదుపు లేకుండా కొండలు తవ్వేయడమే ఇప్ప�
కృష్ణుడు పాలించిన ద్వారక సముద్రంలో మునిగిపోయిందని పురాణాలు చెబుతున్నాయి. అప్పుడప్పుడు సముద్ర గర్భం నుంచి పలు అవశేషాలు బయటపడితే ద్వారక మునిగిపోవటం నిజమని మనం తెలుసుకున్నాం. పురావస్తు శాస్త్రవేత్తలు ద్వారక చరిత్రపై ఎన్నో ఆసక్తికర విశేషా�
ఉత్తరప్రదేశ్ లో బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ తో ఒక్కరోజే 25మంది చనిపోవడం కలకలం రేపింది. అనూహ్యంగా బ్లడ్ ప్రెజర్ పెరిగి, రక్తం గడ్డ కట్టి బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ కి గురై మరణించినట్లు చెబుతున్నారు. కాన్పూర్ కి చెందిన 25మంది ఒక్క�
మధ్యప్రదేశ్ ఇండోర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. జిమ్ లో ఓ హోటల్ యజమాని గుండెపోటుతో మృతిచెందాడు. మృతుడి పేరు ప్రదీప్ రఘువంశీ (55). బృందావన్ హోటల్ యజమాని. ఆయనకు జిమ్ కు వెళ్లే అలవాటు ఉంది. జిమ్ లో కసరత్తులు చేస్తాడు.(Heart Attack In Gym)
ములుగు జిల్లా వెంకటాపురంలో తృటిలో ప్రమాదం తప్పింది. బస్ డ్రైవర్ కు గుండెపోటు రావడంతో ట్రావెల్స్ బస్సు అదుపుతప్పింది. అదుపు తప్పిన బస్సు చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది.
సంచలనం రేపిన ఘట్ కేసర్ వీబీఐటీ కాలేజీలో అమ్మాయిల ఫోటోల మార్ఫింగ్ కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఒక నిందితుడు విజయవాడలో పట్టుబడగా, మరో ప్రాంతంలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
వామ్మో.. ఇది అలాంటి ఇలాంటి మోసం కాదు. కళ్లు బైర్లు కమ్మే చీటింగ్. ఇలాంటి ఫ్రాడ్ గురించి ఇంతవరకు విని ఉండరంటే అతిశయోక్తి కాదు. డెడ్ బాడీస్ తో వ్యాపారం. ఏంటి.. షాక్ అయ్యారు కదూ.
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కు బెంగళూరు అర్బన్ డిస్ట్రిక్ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ షాక్ ఇచ్చింది. రూ.42వేలు జరిమానా విధించింది. ఓ సెల్ ఫోన్ కొనుగోలుకు సంబంధించి కస్టమర్ నుంచి రూ.12,499 మొత్తాన్ని ముందుగానే తీసుకుని ఫోన్ ను డెలివర�
వచ్చే అసెంబ్లీ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఈసారి ఎన్నికల్లో గట్టిగా కొట్టాలి. 175కు 175 సీట్లు మనమే సాధించాలి. ఒక్కసారి అలా సాధిస్తే 30ఏళ్ల వరకు మనకు తిరుగుండదు.
సంచలనం రేపిన కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో తల్లీబిడ్డల మరణాల కేసులో మిస్టరీ వీడుతోంది. ఈ కేసుని పోలీసులు దాదాపుగా చేధించారు. ఆర్సనిక్ ఓవర్ డోస్ కారణంగానే తల్లీ పిల్లలు మృతి చెందినట్లుగా ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఇచ్చింది.
టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనతో చిత్తూరు జిల్లా కుప్పంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. ఎస్.గొల్లపల్లి దగ్గర టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేశారు.
శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్ లో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. 2 పరుగుల తేడాతో లంకను చిత్తు చేసింది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగింది.(Ind Vs SL)
కొన్ని రోజులుగా ప్రభుత్వంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వైసీపీ సీనియర్ నేత, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి ఆ పార్టీ అధిష్టానం షాక్ ఇవ్వనుంది. వెంకటగిరి నియోజకవర్గ ఇంచార్జిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ప్రకట
బెజవాడ దుర్గమ్మ ఆలయ సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. అమ్మవారి మూల విరాట్ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇన్ స్టాగ్రామ్ లోని కనకదుర్గ టెంపుల్ ఐడీతో వీడియోను పోస్ట్ చేశారు.
ఢిల్లీ హిట్ అండ్ రన్ కేసులో పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. అంజలి అవయవాలకు అంతర్గత గాయాలేవీ లేవని పోస్టుమార్టంలో తేలింది. దీంతో బాధితురాలిపై అత్యాచారం జరగలేదని, ప్రమాదంలోనే ఆమె చనిపోయిందని నిర్దారణ అయ్యింది. అంజలిని అత్యాచారం చేసి చంపారన�
బీఆర్ఎస్ ను బలపరిచి గెలిపించుకోండి. భారత్ దేశవ్యాప్తంగా ఏడాదంతా దేశ రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇస్తాం. దళిత బిడ్డలందరికీ దళితబంధు అమలు చేస్తాం.
గుంటూరు తొక్కిసలాట ఘటనపై సోమువీర్రాజు, పవన్ స్పందించారు. ఇది ముమ్మాటికీ నిర్వాహకుల వైఫల్యమే అన్నారు సోము వీర్రాజు. కందుకూరు ఘటన మరువక ముందే ఇలా జరగడం దురదృష్టకరమన్నారు. అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం సరికాదన్నారాయన. (Guntur Stampede)