Home » Author »naveen
ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో అర్థరాత్రి దారి దోపిడీ ఘటన కలకలం రేపుతోంది. బంగారం షాపుల్లో పని చేసే గుమాస్తాలను బెదిరించిన దొంగలు కిలో 700 గ్రాముల బంగారం, రూ.21లక్షల నగదుతో పాటు కారుని ఎత్తుకెళ్లారు. కిలోమీటర్ దూరంలో కారుని వదిలేసి పారిప�
విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. గిరిజిన ప్రాంతాలే లక్ష్యంగా విదేశీ మత మార్పిడులకు కుట్ర జరుగుతోందన్నారు. దీనిని అడ్డుకునేందుకే ఇవాళ భగవద్గీత పుస్తకాలు పంపిణీ చేసినట్లు ఆయన చెప్పారు. గిరిజనులకు రగ్గులు, భగవ�
గుడివాడలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకి ఫోన్ చేసి కొందరు వ్యక్తులు బెదిరించారు. మీడియాతో మాట్లాడుతుండగా పెట్రోల్ సంచులతో టీడీపీ నేతలపై దాడికి యత్నించారు.
వైశాలిపై ఎంతో ప్రేమ పెంచుకున్నట్లు పోలీసులతో చెప్పిన నవీన్ రెడ్డి.. ఎలాగైనా ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని భావించానన్నాడు. అందులో భాగంగానే వైశాలిని కిడ్నాప్ చేశానని ఒప్పుకున్నాడు నవీన్ రెడ్డి.
హైదరాబాద్ బాలానగర్ లో దారుణం జరిగింది. రూ.400 కోసం ఓ మనిషిని నడిరోడ్డుపై చంపేశాడు.
మట్టి గాజులు, చీరలు, ఫోటో ఫ్రేముల్లోనూ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న అంతర్జాతీయ ముఠా గుట్టు రట్టు చేశారు. ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి రూ.3 కోట్లు విలువ చేసే డ్రగ్స్ సీజ్ చేశారు.
సంచలనం రేపిన కర్నూలు పరువు హత్య కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. షరీన్ నగర్ లో ఆమోస్ హత్యపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.
ప్రముఖ సినీ, టీవీ నటి తునీషా శర్మ(20) ఆత్మహత్య ఘటన బాలీవుడ్ ఇండస్ట్రీలో కలకల రేపింది. పరిశ్రమ ప్రముఖులు, ఆమె సన్నిహితులు, అభిమానులు ఈ విషయం తెలిసి షాక్ అయ్యారు. ఎంతో భవిష్యత్తు ఉన్న తునీషా శర్మ సూసైడ్ చేసుకుందంటే నమ్మలేకపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ త్వరలోనే పార్టీ కార్యక్రమాలు ప్రారంభించేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. వచ్చే నెల నుంచి వివిధ కార్యక్రమాలకు పార్టీ రూపకల్పన చేస్తోంది.
నెల్లూరు జిల్లాలో చికెన్ షాపులపై అధికారులు దాడులు చేపట్టారు. భారీగా కుళ్లిన, నిల్వ చేసిన చికెన్ ను స్వాధీనం చేసుకున్నారు. హరినాథపురంలోని ఓ గోడౌన్ పై హెల్త్ అధికారులు దాడులు చేశారు. 500 కేజీల చికెన్, రెండు ఫ్రీజర్లు స్వాధీనం చేసుకున్నారు.
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ, సీరియల్ యువ నటి తునీషా శర్మ ఆత్యహత్య చేసుకుంది. ఆమె వయసు 20 సంవత్సరాలు. ముంబైలో ఓ షూటింగ్ సెట్ లోని మేకప్ రూమ్ లో ఆమె ఉరేసుకుంది. సిబ్బంది వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కాగా, తునీషా శర్మ �
హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. భారీ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. రూ.3 కోట్ల విలువైన డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Software Engineer Dies In Nepal, Sherpa Lodge, Lobuche Peak, Cold Kills, Software Engineer Rajasekhar Reddy
కరోనా పుట్టినిల్లైన చైనాలో కొవిడ్ కేసుల పుట్ట పగులుతోంది. వేలు కాదు లక్షలు కాదు ఏకంగా కోట్ల సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. అది కూడా ఒక్కరోజులోనే. డ్రాగన్ కంట్రీలో 24గంటల వ్యవధిలోనే 3కోట్ల 70 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరో�
చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు చూసే వాళ్ల తాట తీస్తున్నారు ఢిల్లీ పోలీసులు. అటువంటి వ్యక్తులను గుర్తించి వాళ భరతం పడుతున్నారు. అరెస్ట్ చేసి జైల్లో వేస్తున్నారు.(Child Pornography)
సుమారు 100 మీటర్ల దూరం నాలా కుంగిపోయి పూర్తిగా కూలిపోయింది. ఆ సమయంలో కూరగాయలు అమ్ముతున్న వ్యాపారులకు గాయాలయ్యాయి. నాలాపై రెండు మూడు సార్లు రోడ్డు వేయడంతో ఆ బరువుకి కూలిపోయి ఉంటుందని, జీహెచ్ఎంసీ అధికారుల పర్యవేక్షణ లోపం కూడా స్పష్టంగా కనిపిస�
యక్షగాన ప్రదర్శనలో విషాదం జరిగింది. శిశుపాలుడి వేషంలో ఉన్న కటీల్ మేళా కళాకారుడు గుండెపోటుతో మరణించాడు. కటిలిన క్షేత్రంలో సరస్వతీ సదన్ లో త్రిజన్మ మోక్ష యక్షగానం జరిగింది. ఈ సందర్భంగా శిశుపాలుడు పాత్రధారి అయిన 58ఏళ్ల గురువప్ప స్టేజిపైన ప్రద�
వెస్ట్ బెంగాల్ లో షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓ వ్యక్తి గొంతులో జలగ ఇరుక్కుపోయింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 15 రోజుల పాటు అతడి గొంతులోనే ప్రాణాలతో ఉండిపోయింది. చివరికి డాక్టర్లు ఆపరేషన్ చేసి జలగను తొలగించారు. ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడ�
ఐపీఎల్ మినీ వేలంలో ఇంగ్లండ్ ప్లేయర్లపై కనక వర్షం కురిసింది. ఇంగ్లండ్ ఆటగాళ్లు భారీ ధరకు అమ్ముడుపోయారు. ఆ జట్టు క్రికెటర్లను.. ఐపీఎల్ ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించి పోటీలు పడి మరీ కొన్నాయి. ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్, ఆల్ రౌండర్ సామ్ కరణ్ జాక్ పాట
ఐపీఎల్ వేలంలో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ సామ్ కరణ్ రికార్డులు బద్దలుకొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు.