Home » Author »naveen
బల్లి ఏంటి, కోటి రూపాయల ధర పలకడం ఏంటి? అని షాక్ అయ్యారు కదూ. అసలు, బల్లి అంటేనే అరిష్టం అంటారు. దాన్ని చూడటానికి కూడా ఇష్టపడరు. అలాంటిది కోటి రూపాయల ధర పలకడం అంటే కామెడీగా అనిపించొచ్చు. కానీ, ఇది నిజం.
శంకర్ అనే వ్యక్తి పొలంలో కొండచిలువ ప్రవేశించింది. దాన్ని తరిమికొట్టేందుకు శంకర్ ప్రయత్నించాడు. ఆకస్మికంగా ఆ కొండచిలువ శంకర్ పైకి దూసుకొచ్చింది. అతడి కాలుని చుట్టుకుని కిందపడేలా చేసింది.
హీరోయిన్ పూనమ్ కౌర్.. ఫైబ్రోమయాల్జియా అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఇదో అరుదైన అనారోగ్య సమస్య. అలసట, నిద్రలేమి, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మానసిక స్థితిలో సమస్యలు, కండరాల నొప్పి సహా పలు ఇబ్బందులు ఈ వ్యాధి లక్షణాలు.
మద్యం మత్తులో తండ్రీ కొడుకుల మధ్య బెట్టింగ్ వారి కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. మద్యం మత్తులో ఉండటంతో ఈదలేకపోయిన తండ్రి.. చెరువు నీటిలో మునిగి చనిపోయాడు.
మందు బాబులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే.. మూడు రోజుల పాటు మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపించాయి.
బ్రెజిల్ ఫుట్ బాల్ దిగ్గజం పీలే మళ్లీ ఆసుపత్రిలో చేరారు. అత్యుత్తమ ఫుట్బాల్ ఆటగాళ్ళలో ఒకరిగా పరిగణించబడుతున్న పీలే.. ఇటీవలి కాలంలో అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
డిసెంబర్ నెల వచ్చేసింది. వచ్చీ రాగానే కొత్త రూల్స్ తెచ్చేసింది. డిసెంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. పలు కీలక అంశాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.
ప్రముఖ సింగర్ జేక్ ఫ్లింట్ పెళ్లైన కొన్ని గంటలకే మృతి చెందాడు. జేక్ ఫ్లింట్ వయసు 37ఏళ్లు. శనివారమే అతడికి పెళ్లి అయ్యింది. అయితే, పెళ్లైన కొన్ని గంటలకే నిద్రలోనే జేక్ ఫ్లింట్ మరణించడం సంచలనంగా మారింది.
స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో కండోమ్ లు, గర్భనిరోధక మాత్రలు, సిగరెట్లు, లైటర్లు, వైట్నర్లు, డబ్బు చూసి టీచర్లు నిర్ఘాంతపోయారు. బెంగళూరులో ఈ షాకింగ్ ఘటన వెలుగు చూసింది.
సత్యసాయి జిల్లాలో కొండచిలువ కలకలం రేపింది. బుక్కపట్నం మండలం మారాల గ్రామంలోని ఓ రైతు మామిడి తోటలో భారీ కొండచిలువ హల్ చల్ చేసింది. 15 అడుగుల పొడవున్న కొండచిలువ తోటంతా తిరుగుతూ రైతులను భయబ్రాంతుకు గురి చేసింది.
తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. తమ ముందు విచారణకు హాజరు కావాలంది. దీంతో రేపు ఢిల్లీలో సీబీఐ విచారణకు హాజరుకానున్నారు మంత్రి గంగుల కమలాకర్.
ఒక అబ్బాయి కోసం ఆరుగురు అమ్మాయిలు కొట్టుకున్నారు. కొట్టుకోవడం అంటే.. అలా ఇలా కాదు.. పొట్టు పొట్టు కొట్టుకున్నారు. దారుణంగా ఫైట్ చేశారు. జట్లు పట్టుకుని, కాళ్లతో కాళ్లతో మరీ తన్నుకున్నారు. దుస్తులు కూడా చింపుకున్నారు.
ఉత్తరప్రదేశ్కి చెందిన 80ఏళ్ల వృద్ధురాలిని చూస్తే ఔరా అనాల్సిందే. పండు ముసలి వయసులోనూ లేడి పిల్లలా పరుగు పందెంలో పాల్గొని సత్తా చాటింది. 100 మీటర్ల రేస్ ని 49 సెకన్లలోనే ఫినిష్ చేసి అబ్బురపరిచింది.
చైనాలో మరో కలకలం రేగింది. పెరుగుతున్న కరోనా కేసులతో వెంటిలేటర్లు, ఆక్సిజన్ యంత్రాలకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. 1.20 కోట్ల మంది వీటిని కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రాబోతున్నాయి. 16 వేలకు పైగా పోస్టులు భర్తీ చేయనుంది.
పెళ్లి వేడుకలో అప్పటివరకు సరదాగా డ్యాన్స్ చేస్తున్న 40ఏళ్ల వ్యక్తి గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో పెళ్లింట తీవ్ర విషాదం అలుముకుంది.
తిరుమలలో భక్తులను లడ్డూ కష్టాలు ఇబ్బంది పెడుతున్నాయి. దేవుడు కరుణించినా.. లడ్డూ కౌంటర్స్ లో సిబ్బంది మాత్రం కరుణించడం లేదు. లడ్డూ పంపిణీ వేగంగా సాగక భక్తుల క్యూలైన్లు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో కౌంటర్స్ లోని సిబ్బందితో భక్తులు గొడవకు ద�
నెల్లూరులో చికెన్ సెంటర్లపై హెల్త్ ఆఫీసర్ల దాడుల్లో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. కుళ్లిన మాంసం విక్రయిస్తున్నట్లు బయటపడింది. వంద కేజీల చికెన్ తో పాటు కోడి వ్యర్థాలను స్వాధీనం చేసుకుని డంపింగ్ యార్డుకు తరలించారు.
మా నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, మా ముఖ్యమంత్రి జగన్ సోదరి షర్మిల. ఆమె పట్ల తెలంగాణలో జరిగిన ఘటన మాకు వ్యక్తిగతంగా బాధ కలిగించింది. అయితే, షర్మిల పార్టీ వేరు, మా పార్టీ వేరు. ఆమె రాజకీయ విధానాలపై స్పందించబోము అని సజ్జల రామకృష్ణారెడ్డ
సినిమా స్టైల్ లో లవర్ ను సర్ ప్రైజ్ చేసేందుకు ప్రయత్నించిన ప్రియుడు.. బొక్కబోర్లా పడ్డాడు. లవర్ ను సర్ ప్రైజ్ చేయబోయి సముద్రంలో పడిపోయాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. కడుపుబ్బా నవ్వులు పూయిస్తోంది.