Home » Author »naveen
ఏపీ సీఎం జగన్ తో కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమణె భేటీ కావడం ఐఏఎస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 1988 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన గిరిధర్.. ఏపీ కేడర్ లో విధులు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ గట్టు మీద ముందస్తు రాగం వినిపిస్తోంది. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా.. మరో 6 నెలల్లో ఎన్నికలు వస్తాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఫిబ్రవరిలో అసెంబ్లీని రద్దు చేస్తారని, ఏప్రిల్ లేదా మే లో ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది.
ఓ యువతి తన ప్రియుడి కోసం 5వేల కిలోమీటర్లు ప్రయాణించి మరీ వెళ్తే.. అతడి చేతిలోనే దారుణ హత్యకు గురైంది. అవయవాలను అమ్ముకునేందుకు ప్రేమించిన వాడే ఈ దారుణానికి ఒడిగట్టాడని తెలిసి అంతా షాక్ అయ్యారు.
చైనాలో మరోసారి కొవిడ్ కలకలం రేగింది. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఒక్కసారిగా కొత్త కేసులు పెరిగిపోయాయి. రికార్డు స్థాయిలో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.
'మహిళలు చీరలో అందంగా కనిపిస్తారు. సల్వార్ సూట్స్ లో కూడా బాగుంటారు. నా లాగా ఏం వేసుకోకున్నా బాగుంటారు. గతంలో మేం పదేళ్లు వచ్చే వరకు బట్టలే వేసుకోలేదు' అని బాబా రాందేవ్ అన్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్దా వాకర్ హత్య కేసు విచారణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అఫ్తాబ్ ముందు నుంచి చెబుతున్నట్లుగా శ్రద్ధ శరీర భాగాలను మెహ్రౌలీ అడవిలో పడేయలేదు. తన ప్లాట్ కు 15 కిలోమీటర్ల దూరంలోని..
చెప్పినట్లుగానే ఈ నెల 27న ఇప్పటం బాధితులకు పవన్ ఆర్థికసాయం అందించనున్నారు. కూల్చివేతలతో నష్టపోయిన ప్రతి ఇంటికి లక్ష రూపాయల ఆర్థికసాయం చేయనున్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. 41ఏ సీఆర్పీసీ నోటీసుల అమలుపై డిసెంబర్ 5వ తేదీ వరకు స్టే విధించింది న్యాయస్థానం.
చేపల లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. అందులో ఉన్న చేపలు రోడ్డు మీద చెల్లాచెదురుగా పడ్డాయి. రోడ్డు మీద పడిన చేపల కోసం జనాలు ఎగబడ్డారు. ఎవరు ఏమైపోతే మాకెందుకు అన్న రీతిలో.. చేపలను సంచుల్లో వేసుకోవడంలో బిజీ అయిపోయారు.
చైనా కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళనలతో అంతర్జాతీయంగా పరువు పొగొట్టుకున్న ఐ-ఫోన్ ఫ్యాక్టరీ ఫాక్స్ కాన్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంట్రాక్ట్ కార్మికుల్లో 20వేల మందికి పైగా ఉద్యోగాలకు రాజీనామా చేశారు.
రాజస్తాన్ లో దారుణం జరిగింది. భయానక ఘటన చోటు చేసుకుంది. ఓ తాంత్రికుడు దారుణానికి ఒడిగట్టాడు. ఫెవి క్విక్ వినియోగించి జంట హత్యలు చేశాడు.
విజయవాడలో ఘరానా మోసం ఒకటి వెలుగుచూసింది. వస్తువులు కొనుగోలు చేస్తే డబ్బులు రిటర్న్ వస్తాయంటూ భారీ మొత్తంలో ఖాతాదారులను చేర్చుకుని జనాన్ని బురిడీ కొట్టించినట్లు సంకల్ప్ సిద్ధి సంస్థపై ఆరోపణలు వచ్చాయి.
ఓ వృద్ధుడు చొక్కాతో మొసలిని ట్రాప్ చేయాలని దుస్సాహసం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. జస్ట్ లో మిస్ అయ్యింది.. లేదంటే.. అతడు మొసలి చేతిలో చచ్చేవాడు. దానికి ఆహారంగా మారిపోయి ఉండేవాడు.
మంత్రి మల్లారెడ్డిపై ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. వరుసగా రెండో రోజూ ఐటీ సోదాలు కంటిన్యూ అయ్యాయి. రెండు రోజుల్లో ఏకంగా రూ.8కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు.
నలుగురు అమ్మాయిలు రెచ్చిపోయారు. ఓ యువకుడిని కిడ్నాప్ చేసి రేప్ చేశారు. ఈ షాకింగ్ ఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది.
సీఎం జగన్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తున్న సీఎం జగన్.. తాజాగా మరో చిన్నారికి ఆపన్నహస్తం అందించారు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
మరోసారి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు 41(A) CRPC నోటీసులు ఇవ్వాలని, వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా నోటీసులు అందించాలని సూచించింది. ప్రభుత్వం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు తెలిపింది. తదుపరి విచారణ ఈ నెల 30వ తేదీకి వాయిదా వేస�
తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని నినాదాలు చేశారు. పోలీసులకు ఇచ్చినట్లు తమకూ తుపాకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాతపూర్వకంగా హామీ ఇస్తేనే విధుల్లో చేరతామని అటవీశాఖ సిబ్బంది తేల్చి చెప్పారు.
అతడి శరీరం మొత్తం అంటే.. టాప్ టు బాటమ్.. వెంట్రుకలే. అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. అదే hypertrichosis (వెంట్రుకలు విపరీతంగా పెరగడం). దీన్ని werewolf syndrome అని కూడా అంటారు.
శానిటరీ ప్యాడ్స్ వల్ల మహిళల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందా? శానిటరీ ప్యాడ్స్ వాడకంతో క్యాన్సర్ ముప్పు ఉందా? అంటే, అవునంటోంది ఓ అధ్యయనం. శానిటరీ ప్యాడ్లకు సంబంధించి తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి.