Home » Author »naveen
ఏపీకి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రెండు రోజులు(సోమ, మంగళవారం) భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
కర్నాటకలో కలకలం రేపిన మంగళూరు ఆటో బాంబ్ బ్లాస్ట్ కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పేలుడు పదార్ధాలు నింపిన వ్యక్తిని షరీఖ్ గా గుర్తించారు పోలీసులు.
హైదరాబాద్ ఇండియన్ కార్ రేసింగ్ లీగ్ లో మరో ప్రమాదం జరిగింది. ఎన్టీఆర్ మార్గ్ లో సింగిల్ సీటర్ స్ప్రింటర్ రేస్ లీగ్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
కర్నాటక రాష్ట్రం మంగళూరులో పేలుడు కలకలం రేగింది. ఓ ఆటో బాంబులా పేలిపోయింది. బిజీ రోడ్డులో ప్రయాణిస్తున్న ఓ ఆటో సడెన్ గా పేలిపోయింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్, ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్టులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ పోర్టు పార్కింగ్ ఏరియాలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పార్కింగ్ చేసి ఉంచిన ఓ ఎలక్ట్రిక్ వాహనం నుంచి మంటలు చెలరేగాయి.
ఇకపై రాంగ్ రూట్ లో వెళ్లినా, ట్రిపుల్ రైడింగ్ చేసినా తాట తీస్తామంటున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. జరిమానాల మోత మోగిస్తామంటున్నారు. రాంగ్ రూట్ లో బండి నడిపితే రూ.1700 ఫైన్ వేయనున్నారు. ట్రిపుల్ రైడింగ్ అయితే రూ.1200 జరిమానా వేస్తారు.
జాతీయ అమెచ్యూర్ గోల్ఫ్ లీగ్ రెండో సీజన్ ఘనంగా ముగిసింది. ఈ సీజన్ లో లక్నో దబాంగ్ డేర్ డెవిల్స్ ఛాంపియన్ గా నిలిచింది. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ లో లక్నో 3-2 స్కోర్ తో టీమ్ మైసాపై విజయం సాధించింది.
మహారాష్ట్రలో నలుగురు అమ్మాయిలు నడిరోడ్డుపై తన్నుకున్నారు. తన్నుకోవడం అంటే అలా ఇలా కాదండోయ్.. పొట్టు పొట్టు కొట్టుకున్నారు. జట్టు పట్టుకుని మరీ తన్నుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ప్రభుత్వ ఆసుపత్రిలోకి ఆవు ప్రవేశించింది. హాయిగా తిరిగింది. అంతేనా.. నాకు అడ్డు చెప్పేదెవరు అనుకుందో ఏమో.. నేరుగా ఆస్పత్రిలోని ఐసీయూ వార్డులోకి కూడా వెళ్లింది.
కడుపు నొప్పితో తీవ్రంగా బాధపడిన మాజీమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి శస్త్ర చికిత్స జరిగింది. కిడ్నీలో రాళ్లు ఉండటంతో లేజర్ ట్రీట్ మెంట్ ద్వారా కొడాలి నానికి హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో సర్జరీ చేశారు డాక్టర్లు.
తెలంగాణ హైకోర్టులో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసి పుచ్చింది. సిట్ నోటీసులను రద్దు చేయాలన్న బీజేపీ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.
మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. దీంతో త్వరలోనే ఆయన బీజేపీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. మంచి రోజు చూసుకుని బీజేపీ కండువా కప్పుకుంటారని సమాచారం.
ఫామ్ హౌస్ ప్రలోభాల కేసులో సిట్ దూకుడు పెంచింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు నోటీసులు ఇచ్చింది.
వరంగల్ లో నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. విచారణలో పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. యూట్యూబ్ లో చూసి నకిలీ నోట్లు ముద్రించి చలామణి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
సికింద్రాబాద్ కస్తూర్బా గాంధీ కెమికల్ గ్యాస్ లీకేజీ ఘటనలో అస్వస్థతకు గురైన విద్యార్థినుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరు విద్యార్థినులు తీవ్ర శ్వాస సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్నారని డాక్టర్లు తెలిపారు. మొత్తం 41 మంది విద్యార్�
సికింద్రాబాద్ కస్తూర్బా గాంధీ కాలేజీలో కెమికల్ గ్యాస్ లీక్ వ్యవహారం మిస్టరీగా మారింది. అసలు కాలేజీలో ఏం జరిగింది? విద్యార్థినులు ఒక్కసారిగా ఎందుకు అస్వస్థతకు గురయ్యారు? అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
వైసీపీ శ్రేణులపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. హెచ్చరికలతో ఉగ్రరూపం చూపించారు. నేను రౌడీలకు రౌడీని, గూండాలకు గూండాని అంటూ నిప్పులు చెరిగారు.
ర్యాగింగ్ పేరుతో ఆ కుర్రాళ్లు రాక్షసానందం పొందారు. అమ్మాయి పట్ల దారుణంగా వ్యవహరించారు. ఆ బాలికకు ముద్దులు పెట్టి, వీడియో తీసి శాడిస్టుల్లా బిహేవ్ చేశారు.
సికింద్రాబాద్ కస్తూర్బా గాంధీ కాలేజీ సైన్స్ ల్యాబ్ లో కెమికల్ గ్యాస్ లీక్ అయ్యింది. దీంతో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
స్మార్ట్ ఫోన్ తో పాటు ఇతర ఎలక్ట్రానిక్స్ పరికరాలు వాడే వారికి త్వరలో శుభవార్త అందనుంది. వాటిలో ఒకే రకమైన ఛార్జింగ్ పోర్ట్ లు రానున్నాయి. అంటే, అన్ని రకాల స్మార్ట్ డివైస్ కు ఒకే రకమైన ఛార్జర్ సరిపోతుంది. ఈ విధానాన్ని దశలవారీగా అమలు చేసేందుకు ఆ