Home » Author »naveen
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. డిసెంబర్ నెలకు సంబంధించి వర్చువల్ ఆర్జిత సేవా టికెట్ల కోటాను నవంబర్ 16న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది టీటీడీ.
తన క్రెడిట్ కార్డు ఖాతాదారులకు ఎస్బీఐ షాక్ ఇచ్చింది. క్రెడిట్ కార్డులో ఇంటి అద్దె చెల్లిస్తుంటే.. రేపటి నుంచి అంటే నవంబర్ 15వ తేదీ నుంచి రూ.99 సర్వీస్ ఛార్జి వసూలు చేయబోతున్నట్లు ప్రకటించింది. దీనికి 18శాతం జీఎస్టీ అదనం.
విజయవాడలో కమర్షియల్ ట్యాక్స్ అధికారులు, రైల్వే అధికారులు గొడవకు దిగారు. రైల్వే స్టేషన్ లో కమర్షియల్ ట్యాక్స్ అధికారులు తనిఖీలు చేసి రూ.50లక్షల విలువైన సరుకును సీజ్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన సుశీ ఇన్ ఫ్రాలో జీఎస్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్రానికి చెందిన జీఎస్టీ అధికారులు ఈ సోదాలు జరుపుతున్నారు.
పెళ్లి వేడుకలో సంతోషంగా డ్యాన్స్ చేస్తూ ఓ వ్యక్తి కుప్పకూలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పెళ్లింట తీవ్ర విషాదం అలుముకుంది.
శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్ కంటిన్యూ అవుతోంది. 10 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ అడ్డదిడ్డంగా వాహనాలు నిలిచిపోయాయి. ఆదివారం సాయంత్రం నుంచి రద్దీ కొనసాగుతోంది.
2024కి వైసీపీ ప్రభుత్వం కూలిపోవాలి. జనసేన ప్రభుత్వం రావాలి. జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వండి. మార్పు అంటే ఏమితో చూపిస్తా.
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు నిరసన సెగ తాకింది. యువజన సంఘాల నేతలు బాలకిషన్ కాన్వాయ్ పై దాడి చేశారు.
సరూర్ నగర్ లో దారుణం జరిగింది. భార్య వివాహేతర సంబంధం కారణంగా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని, తన పిల్లలను తనకు కాకుండా చేస్తోందంటూ..
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ముఖ్య అనుచరుడు గొర్ల వేణుగోపాల్ రెడ్డి.. టీడీపీలో చేరారు. వేణుగోపాల్ రెడ్డి సీఎం జగన్, ఎమ్మెల్యే ఆర్కే చేతిలో బాధితుడు అని లోకేశ్ అన్నారు. ఇలాంటి భాదితులు రాష్ట్రం మొత్తం ఉన్నారని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ పొత్తు పెట్టుకుంటాయన్నారు తమ్మినేని వీరభద్రం. పాలేరు సీటు సీపీఎంకే దక్కుతుందన్నారు. 2023లో పాలేరులో ఎర్రజెండా ఎగురుతుందన్నారు.
కలకలం రేపుతున్న IBS కాలేజీ ర్యాగింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేశారు. మరో ఐదుగురు విద్యార్థుల కోసం గాలిస్తున్నారు.
తిరుపతిలో 10వ తరగతి విద్యార్థుల మిస్సింగ్ మిస్టరీ వీడింది. 10వ తరగతికి చెందిన ఐదుగురు విద్యార్థుల ఆచూకీ లభ్యమైంది. తిరుపతిలో మిస్ అయిన ఐదుగురు విద్యార్థులను ఆగ్రా సమీపంలో గుర్తించారు పోలీసులు.
రాజస్తాన్ లో దారుణం జరిగింది. దొంగలు రెచ్చిపోయారు. దొంగతనానికి వచ్చిన దొంగలు దారుణానికి ఒడిగట్టారు. భర్తను బంధించిన దొంగలు అతడి కళ్ల ముందే భార్యను గ్యాంగ్ రేప్ చేశారు.
టీమిండియాను ఉద్దేశించి పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ చేసిన ట్వీట్ కు భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ దిమ్మతిరిగిపోయే రీతిలో బదులిచ్చాడు.
ప్రభుత్వ స్కూల్ లో దారుణం జరిగింది. 54 ఏళ్ల పీఈటీ (ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్) నీచానికి ఒడిగట్టాడు. 15మంది విద్యార్థినులపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
జగనన్న కాలనీల పేరుతో ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తున్న జనసేన.. జగనన్న ఇళ్లపై సోషల్ ఆడిట్ చేస్తామంటోంది. దీనికోసం ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు అప్ లోడ్ చేయాలని నిర్ణయించింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైజాగ్ బీచ్ లో సందడి చేశారు. అక్కడ బీచ్ లో తిరిగారు. అలల్లో కాసేపు సేద దీరారు.
రుషికొండపై నిర్మాణాల విషయంలో విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి బొత్స తీవ్రంగా స్పందించారు. రుషికొండపై ప్రభుత్వ నిర్మాణాలతో మీకొచ్చే నష్టమేంటి? అని ఆయన విపక్షాలను ప్రశ్నించారు.
మంత్రి రోజాకు మరోసారి సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ తగిలింది. మంత్రి ప్రారంభించాల్సి ఉన్న గ్రామ సచివాలయానికి తాళం వేశారు వడమాలపేట జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి.