Home » Author »naveen
హర్యానాలో దారుణం జరిగింది. ఓ తాగుబోతు చేసిన పని ఓ వృద్ధుడి ప్రాణం తీసింది. కారుతో స్టంట్ చేయబోయిన అతగాడు.. వేగాన్ని నియంత్రించలేక ఓ వ్యక్తిని గుద్ది చంపేశాడు.
తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. గోవిందరాజస్వామి ఆలయం ఉత్తర మాడవీధిలోని ఓ లాడ్జిలో ఫ్యాన్ కు ఉరేసుకుని యువతీ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు.
గ్రణహం వీడింది. ఖగోళ శాస్త్రంలో అద్భుతంగా చెప్పుకునే చంద్రగ్రహణం పూర్తయింది. బ్లడ్ మూన్ కనువిందు చేసింది. దేశంలో కొన్ని ప్రాంతాల్లో గంటపాటు గ్రహణం ఏర్పడగా..
ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. చంద్రుడు ఎరుపెక్కాడు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ప్రారంభమైన చంద్రగ్రహణం..
దేశంలో చంద్రగ్రహణం ప్రారంభమైంది. 2గంటల 19 నిమిషాలకు ప్రారంభమైన చంద్రగ్రహణం సాయంత్రం 6 గంటల 19 నిమిషాల వరకు కనిపించనుంది. అయితే, దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో చంద్రగ్రహణం ఏర్పడింది.
విద్యా బోధనకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ గురుకులాల్లో ఇప్పటిదాకా విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఎంఈసీ (మ్యాథ్స్, ఎకనమిక్స్, కామర్స్) కోర్సును రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మ
ఓ స్కూల్ హెడ్ మాస్టర్ చేతిలో కొడవలితో స్కూల్ కి వెళ్లడం కలకలం రేపింది. టీచర్లను, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేసింది. ఈ షాకింగ్ ఘటన అసోంలో చోటు చేసుకుంది.
సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. భారత్ లో పూర్తి స్తాయి గ్రహణం 45 నిమిషాల పాటు దర్శనం ఇవ్వనుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల సహా పలు ఆలయాలు 11 గంటల పాటు మూతపడనున్నాయి. శ్రీకాళహస్తి ఆలయం మాత్రం తెరిచే ఉండనుంది.
చిత్తూరు జిల్లాలో డ్రగ్స్ కలకలం రేగింది. విద్యార్థులకు మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
గద్వాల న్యూడ్ కాల్స్, బ్లాక్ మెయిలింగ్ కేసులో నిందితులకు సహకరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐ హరిప్రసాద్ పై బదిలీ వేటు పడింది.
కాలేజీకి వెళ్లే మీ పిల్లలు చాక్లెట్ తింటున్నారా? చాక్లెటే కదా అని లైట్ తీసుకోవద్దు. ఆ చాక్లెట్ తింటే ఇక అంతే. ఏం చేస్తున్నామో తెలీదు, ఎక్కడ ఉన్నామో తెలీదు. మత్తులో తేలిపోతారు.
శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాలు, కుటుంబకలహాలతో ఇద్దరు మహిళలపై మట్టిపోశారు ప్రత్యర్థులు. ఇద్దరు మహిళలపై ట్రాక్టర్ తో కంకర మట్టి వేశారు.
ఐటీ దిగ్గజం యాక్సెంచర్ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. వేలాది మంది ఉద్యోగులను తొలగించింది
యుక్రెయిన్ కు భారీ ముప్పు పొంచి ఉందా? రష్యా అణుబాంబును ప్రయోగించనుందా? ఇప్పుడీ భయాలు పాశ్చాత్య దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.
టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. టీ20 క్రికెట్ లో విశ్వరూపం చూపిస్తున్నాడు. మెరుపు బ్యాటింగ్ తో పరుగుల వరద పారిస్తున్నాడు.
మరోసారి తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది. నవంబర్ 8న చంద్ర గ్రహణం సంభవించనుండడంతో, తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని మూసివేయనున్నారు.
ఎప్పటిలాగే మరోసారి మునుగోడు ఉపఎన్నికలోనూ టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. అది సింబల్ రూపంలో. టీఆర్ఎస్ పార్టీ సింబల్ కారుని పోలిన గుర్తుల కారణంగా టీఆర్ఎస్ కు నష్టం జరిగిందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.
మునుగోడులో ఓటర్లను, ఎంపీటీసీలను కొని ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ అపహాస్యం చేయలేదా అని షర్మిల నిలదీశారు. ఒక్కో గ్రామాన్ని ఒక్కో ఎమ్మెల్యేకి అప్పజెప్పి ఓటర్లను ప్రలోభపెట్టారని ఆరోపించారు.
బైపోల్స్ లో బీజేపీ సత్తా చాటింది. దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ హవా కనిపించింది. ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, హర్యానా రాష్ట్రాల్లో కమలం వికసించింది.
గద్వాలలో న్యూడ్ కాల్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్న ఆకతాయిల ఆగడాలను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు గద్వాల సీఐ చంద్రశేఖర్ చెప్పారు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిఖిల్ అనే మరో వ్యక్తి కోసం గాలిస్తున్�