Home » Author »naveen
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కు ఈసీ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ఈసీ చర్యలు చేపట్టింది.
అమరావతి రైతుల పాదయాత్రకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇటు పాదయాత్రలో సడలింపులను కోరుతూ అమరావతి రైతులు వేసిన పిటిషన్ ను, అటు పాదయాత్రను రద్దు చేయాలని డీజీపీ వేసిన పిటిషన్ రెండింటిని కొట్టేసింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. సువాసనలు వెదజల్లే 14 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ లో దారుణం జరిగింది. భవనం పైనుంచి ప్రేమ జంటను కిందకు తోసేశారు ఇద్దరు వ్యక్తులు. నాగవర్దిని అనే యువతి తన ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
మునుగోడులో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. నియోజకవర్గంలో మైకులు మూగబోయాయి. రోడ్ షోలు, సభలు, సమావేశాలతో గత నెల రోజులుగా హోరాహోరిగా సాగిన క్యాంపెయిన్ కు ఎండ్ కార్డ్ పడింది.
హైదరాబాద్ లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో తొక్కిసలాట జరిగింది. ఎంజే మార్కెట్ దగ్గర జనం కిక్కిరిసిపోవడంతో ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తొక్కిసలాటలో ఇద్దరు మహిళలు స్పృహ కోల్పోయారు.
ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏడుగురు కూలీలతో వెళ్తున్న నాటు పడవ బోల్తా పడగా ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందారు. కలకర్రు గ్రామ సమీపంలోని కొల్లేరు సరస్సులో పడవ బోల్తా పడింది.
ఎట్టకేలకు విద్యార్థుల తల్లిదండ్రుల పోరాటం ఫలించింది. హైదరాబాద్ బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్ రీ-ఓపెన్ కానుంది. డీఏవీ పబ్లిక్ స్కూల్ అనుమతిని పునరుద్ధరించింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో రేపటి నుంచి స్కూల్ రీ-ఓపెన్ కానుంది. రేపు ఉదయం యధావ�
దక్షిణ కొరియా రాజధాని సియోల్లో హాలోవీన్ వేడుకల్లో తొక్కిసలాట కారణంగా 154 మంది మరణించారు. ఈ ఘటనలో దక్షిణ కొరియా యువ గాయకుడు, నటుడు లిజిహాన్ కూడా మృతి చెందాడు.
మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయడంపై మంగళవారం సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్, బెంగుళూరు లేదా ఢిల్లీకి కేసు దర్యాప్తును బదిలీ చేసే అవకాశం ఉంది.
చమురు సంస్థలు వాహనదారులకు కాస్త ఊరటనిచ్చాయి. పెట్రోల్, డీజిల్ ధరలను స్వల్పంగా తగ్గించాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ పై 40పైసలు తగ్గించాయి.
అమరావతి రాజధానిగా కొనసాగించాలన్న హైకోర్టు తీర్పును సెప్టెంబర్ లో సుప్రీంకోర్టులో సవాల్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కేసులో ఇప్పటికే తమ వాదన కూడా పరిగణలోకి తీసుకోవాలని కెవియెట్ పిటిషన్లు దాఖలు చేశారు అమరావతి రైతులు. 2వేల పేజీలతో ఎస్ఎల్పీ ద
బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్ రీఓపెన్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు DAV స్కూల్ పునః ప్రారంభానికి తెలంగాణ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది.
రేప్ నిర్ధారణకు చేసే టూ ఫింగర్ టెస్ట్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ఈ రోజుల్లోనూ ఇలాంటి పరీక్షలు చేయడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది.
కేరళ తిరువనంతపురంలో ప్రియుడికి విషమిచ్చి ప్రియురాలు హత్య చేసిన కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ టాయ్ లెట్ లో లైజాల్ తాగి ప్రియురాలు గ్రీష్మ ఆత్మహత్యాయత్నం చేసింది.
జ్యోతిష్యాన్ని పిచ్చిగా నమ్మిన ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. జ్యోతిష్యుడు మాటలు నమ్మి ప్రియుడిని హత్య చేసింది. చివరికి కటకటాల పాలైంది.
విశాఖ జిల్లా చోడవరంలో వైసీపీ నేతలకు విద్యార్థులు షాక్ ఇచ్చారు. వైసీపీ ర్యాలీలో జనసేనకు అనుకూలంగా నినాదాలు చేశారు.
దక్షిణ మాగ్విండనావో ప్రావిన్స్ లోని కుసియోంగ్ గ్రామస్తులు.. సునామీ అనుకుని ప్రాణ భయంతో సమీపంలోని ఓ పర్వతంపైనున్న చర్చి దగ్గరికి పరుగులు తీశారు.
గుజరాత్ లో ఘోర విషాదానికి కారణమైన మోర్బీలో కేబుల్ బ్రిడ్జి 143 ఏళ్ల క్రితం మచ్చూ నదిపై నిర్మించారు. ఈ వంతెనను 1879 ఫిబ్రవరి 20న బాంబే గవర్నర్ రిచ్చర్డ్ టెంపుల్ ప్రారంభించారు.
టీమిండియా రన్ మెషీన్, కింగ్ విరాట్ కోహ్లీ మరో రికార్డు క్రియేట్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న రెండో ఆటగాడిగా నిలిచాడు.