Home » Author »naveen
జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో పిల్లల కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. కిడ్నాప్ వ్యవహారం అంతా పిల్లలు ఆడిన డ్రామాగా పోలీసులు తేల్చారు. కరాటే క్లాస్ నుంచి తప్పించుకోవడానికి ఇద్దరు పిల్లలు కలిసి ఆడిన నాటకం అని చెప్పారు. ఇద్దరు పిల్లలు ఇంటి �
మునుగోడు మొనగాడు ఎవరు? అనేది రేపు తేలిపోనుంది. మునుగోడు బైపోల్ కౌంటింగ్ కు సర్వం సిద్ధం చేశారు అధికారులు.
కారు సారు గేర్ మార్చారు. కమలమే టార్గెట్ గా రయ్ మంటూ దూసుకెళ్తున్నారు. ఇక మాటల్లేవ్. మాట్లాడుకోవటాలు లేవ్. అక్కడో ఇక్కడో కాదు కమలనాథుల సొంత గ్రౌండ్ లోనే రేస్ కి రెడీ అయిపోయారు.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థుల్లో 16మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం వారిని క్యాంపస్ నుంచి ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులు నిన్నటి నుంచి ఇంకా కో
విశాఖపట్నంలోని రెల్లి వీధిలో దారుణం జరిగింది. పరువు హత్య కలకలం రేపింది. కన్నతండ్రే కూతురిని కడేతేర్చాడు. ఓ అబ్బాయిని ప్రేమించిందనే కోపంతో ఓ తండ్రి తన కన్న కూతురినే దారుణంగా హత్య చేశాడు.
కర్నాటకలోని మైసూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. జనావాసాల్లోకి వచ్చిన ఓ చిరుత పులి బీభత్సం సృష్టించింది. రోడ్డెక్కిన చిరుత... మనుషులపై దాడి చేసి వెన్నులో వణుకు పుట్టించింది. నడిరోడ్డుపై హల్ చల్ చేసింది.
నిన్నటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క. ఇకపై గోవా బీచ్ లలో ఇష్టానుసారం చేస్తామంటే కుదరదు. ఎందుకంటే కొత్త రూల్స్ వచ్చాయి.
రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం రావాలంటే మళ్లీ టీడీపీ జెండా ఎగరాలని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలంతా కలిసి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షో లో ఉద్రిక్తత నెలకొంది. ఓ దుండగుడు చంద్రబాబు కాన్వాయ్ పైకి రాయి విసిరాడు. పూలలో రాయి పెట్టి దాన్ని విసిరాడు. ఈ ఘటనలో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుకు గాయమైంది.
పవన్ పై కానీ, ఇంటి దగ్గర కానీ ఎలాంటి రెక్కీ చేయలేదని పోలీసులు తేల్చి చెప్పారు. పవన్ పై దాడికి ఎలాంటి కుట్ర జరగలేదని జూబ్లీహిల్స్ పోలీసులు గుర్తించారు.
తూర్పు గోదావరి జిల్లా గుమ్మళ్లదొడ్డిలో ఇథనాల్ పరిశ్రమ.. అటు రైతులకు, ఇటు నిరుద్యోగులకు ఎంతో ఉపయోగం అన్నారు ఏపీ సీఎం జగన్. రూ.270 కోట్లతో నిర్మించబోయే ఈ పరిశ్రమ ద్వారా దాదాపు 400 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పారు.
CI Raju, CI Raju Illegal Affair, Caught Red Handedly, Hyderabad CI
175 అసెంబ్లీ స్థానాలను గంపగుత్తగా గెలవాల్సిందే.. ఇదీ వైసీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత జగన్ పెట్టిన టార్గెట్. ప్రస్తుతం టీడీపీ సభ్యులు ఉన్న స్థానాల్లోనూ వచ్చే ఎన్నికల్లో పాగా వేయడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు జగన్.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటి దగ్గర అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు పవన్ కల్యాణ్ ఇంటి దగ్గర తిరుగుతున్నారని, పవన్ ను అనుసరిస్తున్నారని, పవన్ వాహనాలను ఫాలో అవుతున్నారని వారు
బొమ్మనహల్ విద్యుత్ షాక్ ఘటనపై ప్రభుత్వం స్పందించింది. విద్యుత్ శాఖకు చెందిన ముగ్గురు ఉద్యోగులపై వేటు వేసింది. ఏడీ, ఏఈ, లైన్ ఇన్ స్పెక్టర్ ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం దర్గాహోన్నూరు గ్రామంలో విద్యుత్ తీగలు తెగి పడడంతో నలుగురు మహిళా వ్యవసాయ కూలీలు మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లి
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ విజయం సాధించింది. 5 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. ఈ విజయంతో భారత్ సెమీస్ అవకాశాలు మరింత మెరగయ్యాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ (6) అగ్రస్థానంలోకి దూసుకెళ్లింద�
ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి(46) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత నెల 25న హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. నిన్న తెల్లవారుజాము నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. వెంటిల�
మోర్బీ విషాదం చూసైనా కొందరు మారటం లేదు. ఈ దుర్ఘటన నుంచి పాఠం నేర్చుకుని కేబుల్ బ్రిడ్జిల దగ్గర అప్రమత్తంగా ఉండాల్సింది పోయి కొందరు మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కు ఈసీ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ఈసీ చర్యలు చేపట్టింది.