Home » Author »naveen
విశాఖ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ రుషికొండను పరిశీలించారు. మట్టి గుట్ట ఎక్కి.. అక్కడ జరుగుతున్న పనులను స్వయంగా చూశారు.
రైలు పట్టాలు దాటేందుకు షార్ట్ కట్ వాడి ప్రమాదం కొని తెచ్చుకున్నాడు. చావు అంచుల వరకు వెళ్లాడు. అయితే, ఆ వ్యక్తికి ఇంకా భూమ్మీద నూకలు మిగిలే ఉన్నట్లున్నాయ్.. చావు.. జస్ట్ మిస్ అంతే.. రెప్పపాటులో మరణాన్ని తప్పించుకున్నాడు. ఆ వ్యక్తి మీద నుంచి రైలు �
ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన సమావేశం ఇది అని పవన్ అన్నారు. ప్రధానితో భేటీతో ఏపీకి మంచి జరగబోతోందని, భవిష్యత్తులో రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. 35 నిమిషాల పాటు వీరి సమావేశం సాగింది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. రెండు పార్టీలు కలిసి పని చేయడంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తో�
ఐఎన్ఎస్ చోళలో ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. రెండు పార్టీలు కలిసి పని చేయడంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
ప్రధాని మోదీ విశాఖ చేరుకున్నారు. విశాఖ ఐఎఎన్ ఎస్ డేగ చేరుకున్న ప్రధానికి.. రాష్ట్ర గవర్నర్ హరిచందన్, సీఎం జగన్ స్వాగతం పలికారు.
తెలంగాణలోని పలు గ్రానైట్ కంపెనీల్లో రెండు రోజులుగా సోదాలు చేసిన ఈడీ అధికారులు సుమారు కోటి రూపాయల 80లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు.
తిరుమల లడ్డూ బరువు తగ్గిందని సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై స్పందించిన అధికారులు తనిఖీలు చేశారు. ఉండాల్సిన బరువులోనే అన్ని లడ్డూలు ఉన్నట్లు తేల్చారు.
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ లానే మరో నటుడు జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ మృతి చెందాడు.
తన ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. తన ఇంటి తాళాలు పగలగొట్టాలని తానే అధికారులకు చెప్పానన్నారు.
ఒడిశాలో జరిగిన ఓ ఘటన అందరినీ విస్మయానికి గురి చేసింది. వార్నీ.. అని ముక్కున వేలేసుకునేలా చేసింది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా.. గజరాజులు అదే ఏనుగులు.. నాటుసారా తాగేశాయి. ఆ తర్వాత మత్తెక్కడంతో ఆదమరచి నిద్రపోయాయి.
మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు ముగిశాయి. దాదాపు 8 గంటల పాటు ఈ సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు అధికారులు సీజ్ చేసినట్లుగా సమాచారం.
ఎస్టీల రిజర్వేషన్ల శాతం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
తుషార్ మెహతా.. తెలంగాణలో సంచలనం రేపిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో ఇప్పుడీ పేరు హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం తుషార్ మెహతా ఒకప్పుడు గవర్నర్ తమిళిసైకి ఏడీసీగా పని చేయడమే.
ప్రధాని మోదీ దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు రానున్నారు. రెండు రోజులు నవంబర్ 11, 12 తేదీల్లో కర్ణాటక, తమిళనాడు, ఏపీ, తెలంగాణలో పర్యటించనున్నారు. రూ.25వేల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
తిరుపతిలో పదో తరగతి విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. నెహ్రూ నగర్ లోని అన్నమయ్య స్కూల్ లో పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు, ఇద్దరు విద్యార్థులు ఈ ఉదయం నుంచి కనిపించకుండా పోయారు.
చంద్రగ్రహణం వేళ.. ప్రకాశం జిల్లా దోర్నాల మార్కాపురం మెయిన్ రోడ్డుపై ఓ నాగుపాము హల్ చల్ చేసింది. నడిరోడ్డుపై పడగ విప్పి దర్జాగా నిల్చుండి పోయింది.
ఏపీకి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంది. అల్పపీడనం ప్రభావంతో నవంబర్ 11 నుంచి 13వ తేదీ వరకు ఏపీలోని దక్షిణ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
తమిళనాడు రాష్ట్రంలో వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో(సీఎంసీ) దారుణం జరిగింది. ర్యాగింగ్ పేరుతో సీనియర్లు చేసిన పని అందరినీ షాక్ కి గురి చేసింది.
హర్యానాలో దారుణం జరిగింది. ఓ తాగుబోతు చేసిన పని ఓ వృద్ధుడి ప్రాణం తీసింది. కారుతో స్టంట్ చేయబోయిన అతగాడు.. వేగాన్ని నియంత్రించలేక ఓ వ్యక్తిని గుద్ది చంపేశాడు.